వి హెచ్ పి : హిందువుల మనోభావాలును దెబ్బతీస్తున్న చంద్రబాబు
హిందువుల మనోభావాలను దేబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ ఘాటుగా విమర్శించింది. శనివారం ఇమాక్స్ నుంచి రాజ్ భవనం వరకు విశ్వ హిందూ పరిషత్ ఊరేగింపు చేపట్టింది. అనంతరం గవర్నర్ గారికి వినతి పత్రం అందచేసింది. తిరుమలలో చేపడుతున్న నిర్మాణాలు శాస్త్రవిరుద్ధమని పీఠాదిపతులు చెబుతున్నప్పటికీ ఆ అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తోసిపుచ్చడం సబబుకాదని తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు రామరాజు విమర్శించారు. నూతనంగా ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వివాదాస్పదంగా మారిందని అయన...
VHP takes out rally to save sanctity of Tirumala, submits memorandum to Governor
Vishwa Hindu Parishad (VHP) has submitted a memorandum to Sri.E.S.L.Narasimhan, Governor of Andhra Pradesh and Telangana, in RAJBHAVAN , Hyderabad on Saturday, requesting him to safeguard the sanctity of Tirumala Tirupati. The VHP delegation also requested him to remove Sri Putta Sudhakar as the TTD Board chairman and JEO Srinivasa Raju, citing several allegations of supporting non-Hindu activities in temple...
RSS and General Cariappa: blasting the myth of CIA ‘secret’
To malign Indian Army is an opportunity for so called liberals. In addition to that if you can get to malign RSS, it is an added bonus. And if you can do that by adding the spices of fictitious north south divide to help anti-BJP campaign in Karnataka, it is an opportunity of life time. That is what seems...
ఉత్తరప్రదేశ్ లో మహిళల సారథ్యంలో నడుస్తున్న పత్రిక
అదో పత్రిక. పేరు ఖబర్ లెహరియా. దేశంలోనే మహిళల సారథ్యంలో నడుస్తున్న డిజిటల్ మీడియా ఏజన్సీ. ఇందులో పనిచేసేవారంతా నిరుపేద మహిళలే. చాలామంది నిరక్షరాస్యులుగా చేరి, అక్షరాస్యులైన వారే ఎక్కువ. మహిళల జీవనవిధానం, స్థితిగతులూ, ఆరోగ్యం వంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఎక్కువ. మొదట ఏడుగురు విలేకరులతో ప్రారంభమైన ఈ పత్రికలో ప్రస్తుతం 40 మంది ఉన్నారు. దీనికి ఉత్తరప్రదేశ్లో దాదాపు 400 గ్రామాల్లో 80 వేలమంది పాఠకులున్నారు. ఖబర్లెహెరియా ప్రచురణ మొదట ఉత్తరప్రదేశ్ చిత్రకూట్లో 2002లో ప్రారంభమైంది. స్థానిక నిరుపేద మహిళలకు ఎడిటింగ్,...
GIA’s fact finding committee report on Kathua case demands CBI inquiry
A group of intellectuals and academicians (GIA) called on the MoS in the Prime Minister’s Office Dr Jitendra Singh and handed over their report on the much publicised Kathua rape case involving a minor girl. The GIA delegation claimed that the chargesheet filed by the Jammu & Kashmir police in this case had some major flaws and glaring lpases and...
Fake News: News- Mocked Up!
The brouhaha over ‘fake news’ must be asserted in a context. When news is reasoned as opinion to manufacture false narratives, those who are concerned about the credibility of news must raise their voice There is much furore on ‘fake news’ these days in India. It is a term that became famous all over the world, after US president, Donald...
హైదరాబాద్ మదర్సా లో విద్య పేరుతో చిన్నారులపై లైంగిక వేధింపులపు పాల్పడుతున్న ముస్లిం మౌల్వి
ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు తల్లిదండ్రులకు ఎనిమిదేళ్ల బాలిక ఫిర్యాదు హైదరాబాద్లో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి మదర్సా వద్దకు వెళ్లిన విలేకరులపై రాళ్ల దాడి మదర్సాలో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక మౌల్వీ.. వారిపై లైంగికవేధింపులకు పాల్పడ్డాడు! హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్ జీబాబాగ్ ప్రాంతంలోని జమీయా ఉల్ ఉలూమ్ మదర్సాలో జరిగిన ఈ దారుణం ఒక విద్యార్థి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదర్సాలో ఉపాధ్యాయుడు ఎండీ రియాన్ (28) కొంతకాలంగా పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడు. ఇతను...
ఆర్ ఎస్ ఎస్ పత్రిక ప్రకటన
పత్రిక ప్రకటన ఇటీవల ఢిల్లీ లో సర్ సంఘచాలక్ డా మోహన్ రావు భాగవత్ గారితో ఒక సమావేశం జరిగినట్టుగా వస్తున్న వార్త పూర్తిగా నిరాధారమైనది మరియు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. అలాంటి సమావేశం ఏది కూడా గత కొన్ని రోజులలో ఢిల్లీలో జరగలేదు, బిజేపి గ్రామ స్వరాజ్ అభియాన్ కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన కూడా రాలేదు. సామజిక సామరసత పై ఆర్ ఎస్ ఎస్ వారి ఆలోచన అందరికి తెలిసినదే. కులం ఆధారంగా జరిగే ఏలాంటి వివక్షను అయిన మేము అంగీకరించము....
నారదుడి లక్షం లోక కళ్యాణమే – శ్రీ వేదుల నరసింహం
శ్రీ నారద ముని ప్రపంచంలోనే మొట్ట మొదటి పాత్రికేయుడని, వారిని కొందరు కలహాల మాంత్రికుడిగా చేశారని, కానీ నిజానికి వారు సమాజ హితం, ధర్మ రక్షణ, సమస్యల పరిష్కారం కోసమే అందరి మధ్య వారధిలా పని చేసారని, సమాచార భారతి సబ్యులు శ్రీ వేదుల నరసింహం గారు తెలిపారు. నరసింహం గారు విశ్వ సంవాద్ కేంద్ర, సమాచార భారతి అద్వర్యంలో సంగారెడ్డి నగరంలోని బికెఎస్ భవన్ లో నిర్వహించిన నారద జయంతి, ప్రపంచ పాత్రికేయు దినోత్సవం కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్నారు. నారదడు లోకకళ్యాణం గురుంచి ఏ...
మీడియా శక్తి ని దేశ హితం కొరకు వినియోగించాలి – శ్రీ రాక సుధాకర్
నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంత విశేషాలను అందరికి తెలుపుతూ, ఏమైనా సమస్యలుంటే వాటిని గుర్తించి ఎవరి ద్వార పరిష్కరించవచ్చో వాళ్ళ దృష్టికి తీసుకొనివెళ్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపిన దేవర్షి నారదుడి లాగే సమాజ హితం కోసం నేటి పాత్రికేయులు పనిచేస్తున్నారని శ్రీ రాక సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్, జమ్మూ & కాశ్మీర్ స్టడీ సెంటర్ రాష్ట్ర కార్యదర్శి, అభిప్రాయపడ్డారు. విశ్వ సంవాద్ కేంద్రము, సమాచార భారతి అద్వర్యంలో బుధవారం 2 మే నాడు హన్మకొండ బాల సముద్రంలోని సామ జగన్ మోహన్...



















