Hindutva a way of living, inherited from ancient times: Vice President Venkaiah Naidu

"Every Tom, Dick and Harry came and attacked us, ruled us, cheated us. Not only cheated us, but also cheated some of our minds," Vice President Naidu said. He added that there are some people who are not able to come out of that mentality (inferiority) despite several years into freedom. Vice President M Venkaiah Naidu Saturday said that there...

హిందువులను కించపరిచేలా వ్యాఖ్యానించినందుకు అసదుద్దీన్‌ ఒవైసీపై పోలీసులకు ఫిర్యాదు

సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రసంగం హిందువులను కించపరిచేలా ఉందని రాష్ట్ర చలన చిత్ర సెన్సార్‌ బోర్డు సభ్యుడు, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ నందనం దివాకర్‌ శనివారం బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ముస్లింల జనాభా పెరగడంపై ఆర్‌ఎ్‌సఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ ఆందోళన చెందుతున్నాయి. హిందువులు నలుగురు చొప్పున పిల్లలను కనాలని పిలుపునిస్తున్నాయి. కానీ వారు ఒకరినే కనలేకపోతున్నారు. హిందువులు పిల్లలను కనాలంటే ఔరంగాబాద్‌లో రూ.5వేలకు దొరికే తారాపాన్‌ తినండి. అప్పుడు పిల్లలు పుడతారు.’ అని ఒవైసీ ప్రసంగంలో...

వేల ఏళ్ల వెలుగు, వరాల తెలుగు..

మొదలెరుగని మధుకిరణం మళ్లీ మొలకెత్తుతోంది, మది మదిలో మాతృగళం మధురిమ చిలికిస్తున్నది.. కోటి యుగమ్ముల ఉదయం కొత్త కొత్తగా ఉన్నది, మేటి తెలుగు పూలతోట పరిమళాల మెరసినది.. భాగ్యనగర స్వరూపం తెలుగు ‘వ్యవహారం’తో వెలిగిపోతోంది. ప్రాంగణాలు, మందిరాలు, ద్వారాలు, తోరణాలు, బాటలు, మాటలు తెలుగు అక్షర సరాలతో తేజరిల్లుతున్నాయి. రేపు, శుభ కలియుగం 5119వ సంవత్సరం మార్గశిర కృష్ణ త్రయోదశినాడు, శుక్రవారంనాడు, మొదలుకానున్న ‘ప్రపంచ తెలుగు మహాసభల ‘స్ఫూర్తి’తో మన నిత్య జీవన వ్యవహారం సంకర భాష నుంచి విముక్తమై స్వీయ భాషాయుక్తం కావాలన్నది ఆకాంక్ష.. తెలుగు భాష ఆంగ్ల భాషతో సంకరమై ఉండడం...

మన భాష ల పట్ల మనకే భావదాస్యం ఇంకెన్నాళ్లు!

మన దేశం నుండి ఓ ఉన్నతాధికారి జర్మన్ రాయబార కార్యాలయానికి వెళితే, అక్కడ ఎందరో శాస్తవ్రేత్తలు, గొప్పవాళ్ల పక్కన మన దేశస్థుడైన ఓ వ్యక్తి ఛాయాచిత్రం కన్పించింది. మన దేశపు ఉన్నతాధికారి ఆసక్తిగా అందులోని వ్యక్తిని గురించి ప్రశ్నించాడు? అక్కడి రాయబార కార్యాలయం అధికారులు ఆ ఫొటోలోని వ్యక్తిని గురించి వివరించారు. ‘‘ఆయన పేరు దండిభట్ల విశ్వనాథ శాస్ర్తీ. రాజమహేంద్రవరానికి చెందిన వేద పండితుడు. ఈ శాస్ర్తీ వేదానికి శాస్త్ర సమ్మతమైన అర్థంతోపాటు వైజ్ఞానిక అర్థం కూడా చెప్పేవాడు. ఈయనను 1930కి పూర్వమే...

Balagokulam Bharat Varshikotsav 2017 at Bhagyanagar – Photos

Balagokulam Bharat Varshikotsav 2017 at Bhagyanagar - Photos      

Many Kalams will emerge from initiatives like Balagokulam: Shri Arun Tiwari ji

Former President APJ Abdul Kalam’s life teaches us that anybody who has imagination, who is pious and has faith in God, can achieve success in life. Our nation needs many more lady Kalams and initiative like Balagokulams have intrinsic strength to produce many more Kalams, said Arun Tiwariji who co-authored five books with the former President of the country. Speaking...

Hindu Dharma, Unique, and Universal

I have a problem with the word Hinduism, for ‘ism’ means a closed book of thought or a set of dogma or a blind belief system. I may use Hindu Dharma or Hindutva for that matter, instead of Hinduism to denote India’s innate belief system. Hindu Dharma is not religion; it’s a way of life. Religion is that which...

Govt approves draft legislation banning instant triple talaq

The Indian government on Friday approved a draft law under which the practice of giving instant triple talaq would be made illegal and void and would attract a jail term of three years for the husband, a government functionary has said The draft 'Muslim Women Protection of Rights on Marriage Bill' was considered by the Union cabinet which gave its...

కులవృత్తుల వారిని సన్మానించిన సామాజిక సమరసతా వేదిక

డిసెంబరు 12 న జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వెంకటాపూర్ మండలం, నల్ల గుంట గ్రామంలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో కులవృత్తుల వారిని దంపతులతో సహా ఆహ్వానించి సత్కరించారు. దంపతులు ఒకరినొకరు దండలు మార్చుకున్నారు, లడ్డూ లు నోటికి అందజేసారు. శాలువా తో తగిన గౌరవం లభించగానే ఆనందం తో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అలాగే అన్ని కులాల కు చెందిన నాయకులు వేదికపై వున్నారు. గ్రామంలో నాలుగు భజన బృందాలు, కోలాటం, అంబేద్కర్ డప్పు బృందం మొదలైన సాంస్కృతిక కళాకారులు  ఎనభై మంది పాల్గొని...

రామజన్మభూమి కేసు వాయిదా కోరుతున్న అయోధ్య, ‘లౌకికవాదులు’

సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంగానీ, ప్రభావిత వ్యక్తులు లేదా వర్గాలు గానీ న్యాయవ్యవస్థ మధ్యవర్తిత్వం కోసం వేచివుండలేదు. న్యాయస్థానాల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. రామజన్మభూమి కేసులో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గమే నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల వైచిత్ర్యాలు ఎన్నో రీతులలో ఉంటాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌ గాంధీ, గుజరాత్‌ శాసనసభా ఎన్నికల ప్రచారంలో హిందూ మతాచారాలను నిష్ఠగా పాటించే బ్రాహ్మిణ్‌గా కన్పించడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇక ఆయన పార్టీ...