ధార్మిక గ్రంథాలు, ఇతిహాసాల వక్రీకరణకు వెయ్యేళ్ల క్రితమే పునాది!
సంవిత్ ప్రకాశన్ నూతనంగా ప్రచురించిన మహేతిహాసం, చార్వాకం – ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ సభ డిసెంబర్ 3న భాగ్యనగరంలోని నాగోల్ ప్రాంతం సాయినగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ వారి వయోవృద్ధుల సేవా కేంద్రంలో ఘనంగా జరిగింది. పుస్తక ప్రియులు, సాహితీ అభిమానులు, రచయితలు, పరిశోధకులు ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ వెంకటాచల ఫణి గారు మాట్లాడుతూ, మహేతిహాసం, చార్వాకం – ఈ రెండు పుస్తకాలు పరస్పర విరుద్ధమైన అంశాలని, ఒకటి మహాభారతానికి సంబంధించినదైతే మరొకటి చార్వాకం అనే చాదస్తానికి సంబంధించినది...
Mahethihasam & Charvakam books launch event
Samvit Prakashan organized the books launch event of two important books published by it - Mahethihasam written by Sri Khandavalli Satyadev Prasad and Charvakam - naati nunchi netiki, written by Sri Arindama, on the evening of 2nd December 2023, at Sai Nagar colony, Nagole, Hyderabad. The two books were launched by the chief guests Sri Khandavalli Satyadev Prasad, Sri K....
కందకుర్తిలో ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు ‘డాక్టర్ జీ’ స్మృతి మందిర నిర్మాణానికి భూమి పూజ
ఇందూరు జిల్లా కందకుర్తి గ్రామంలో కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ గారి స్మృతి మందిర నిర్మాణానికి శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజ స్వామి కమలానంద భారతి గారి చేతుల మీదుగా డిసెంబర్ 2న ఉదయం 11 గం.కు భూమి పూజ వైభవంగా జరిగింది. 1925లో స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘానికి 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంఘస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ గారి...
విజ్ఞానశాస్త్రానికీ, విశ్వాసానికీ దూరమెంత?
నవంబర్ 30 - జగదీశ్ చంద్రబోస్ జయంతి ‘రాత్రివేళ మొక్కలని బాధ పెట్టకూడదు. అవి నిద్రపోతాయి.’ ఎందుకో మరి, ఒకరాత్రి పూట ఆ పిల్లవాడు పువ్వు తెంపడానికి ఒక మొక్కవైపు చేయి చాపినప్పుడు అతడి తల్లి అలా మందలించింది. ఆ బాలుడే జగదీశ్ చంద్ర బోస్ (జేసీ బోస్), మందలించిన ఆ మహిళ బామాసుందరీ బోస్. అతని కన్నతల్లి. ఇదేమాట ఎన్నో తరాలలో ఎందరో తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు ఎందరో పిల్లలకు చెప్పారు కూడా. కొందరు పిల్లలు నవ్వారు. అదేదో మూఢ నమ్మకమని కొందరు...
VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జగదీష్ చంద్రబోస్
ప్రపంచానికి మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్ ప్లాంట్ సైన్స్ అందించిన శాస్త్రవేత్తగా జగదీష్ చంద్ర బోస్ పేరుగడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అంతర్జాతీయ పురస్కరాలను బోస్ అందుకున్నారు. అంతర్జాతీయ పరిశోధనా రంగంలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేశారు. అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన భారతీయ పరిశోధక శాస్త్రవేత్తగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.
ఆధునిక మహర్షి జగదీశ్ చంద్రబోస్
నవంబర్ 30 జగదీష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా బ్రిటీష్ ఇండియా బెంగాల్ ప్రావిన్స్లోని మున్షీగంజ్ (ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది) లో 1858 నవంబరు 30వ తేదీన జగదీశ్ చంద్రబోస్ జన్మించాడు. అతని తండ్రి భగవాన్ చంద్రబోస్ బ్రహ్మసమాజీ. ఇతను డిప్యూటి మెజిస్ట్రేట్, సహాయ కమిషనరుగా ఫరీద్పూర్, బర్దమాన్ వంటి పలుచోట్ల పనిచేశారు. జగదీశ్ చంద్రబోస్ ప్రాథమిక విద్యభ్యాసం బంగలా భాషలో, స్వదేశీ స్కూల్లో ప్రారంభమైంది. ఆ రోజుల్లో ధనవంతులకు ఆంగ్ల విద్య మీద మోజు ఉన్నా జగదీశ్ చంద్రబోస్ తండ్రికి తమ పిల్లలు ఆంగ్లేయ భాషా...
Guru Nanak: The Master Whose Teachings Transcend Boundaries
- Ananth Seth Guru Nanak, also known as Baba Nanak, is among the greatest Thinkers, Philosophers, Poets, Travellers, Social Reformers, Mass Communicators and Spiritual Masters the land of Bharat has ever produced. He was born in 1469, in the village Rai Bhoi ki Talwandi (now called Nankana Sahib) near Lahore. The room in which he was born constitutes the inner...
కోటి కాంతుల కార్తీకం
“న కార్తీక సమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమమ్” అని స్కాంద పురాణంలో ఉంది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు” అని అర్ధం. ఈ కార్తీక మాసంలో అన్నీ రోజులు పవిత్రమైనవే అయినప్పటికీ కార్తీక పూర్ణమి చాలా ప్రత్యేకం. ఈరోజున దేవాలయాలు భక్తులతో కిటికిటలాడుతుంటాయి. ఆరోజు సాయంత్రం దీపకాంతుల శోభ వర్ణించలేం కూడా. దేవదీపావళి అని, కైశిక పౌర్ణమి అని, కుమార...
సార్వజనీనం.. గురునానక్ సందేశం
- అనంత్ సేథ్ బాబా నానక్ గా గుర్తింపు పొందిన గురునానక్ ఈ దేశంలో ఉద్భవించిన మహోన్నత తత్వవేత్తలు, కవులు, సామాజిక సంస్కర్తలు, ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. ఆయన 1469 లాహోర్ దగ్గర రాయ్ భోయికి తల్వండీ (దీనినే ఇప్పుడు నాన్ కానా సాహిబ్ అని అంటున్నారు) గ్రామంలో జన్మిచారు. ఆయన జన్మించిన ఇంటిలోని గది నేడు నాన్ కానా సాహిబ్ గురుద్వారా ప్రధాన స్థానం(గర్భగుడి) అయింది. చిన్నతనం నుంచి గురునానక్ ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపేవారు. సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేయాలని ఇస్లాం...
26/11 ముంబై ఉగ్రదాడి: “హిందూ తీవ్రవాద” కుట్రను వమ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ
సరిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో పాకిస్తాన్ తీవ్రవాదుల జరిగిన ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్దరు తీవ్రవాదులు హిందువులకు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్దరూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 5,000...