మన రాజ్యాంగంలోకి `లౌకితత్వం’ ఎలా వచ్చింది?
ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ దివస్ గా అధికారికంగా జరుపుకుంటున్నారు. మన...
భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్
-ప్రదక్షిణ నవభారత రాజ్యాంగాన్ని పొందుపరచడం కోసం 1946లో `రాజ్యాంగ పరిషత్’ ఏర్పాటు చేయబడింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాలలో ఒకటైన భారత రాజ్యాంగం ఎన్నో విశేషాల సమాహారం; 26నవంబర్ 1949తేదీన, రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగాన్ని ఆమోదించగా, 26 జనవరి 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది, ఆ రోజును మనం గణతంత్ర దినోత్సవoగా జరుపుకుంటాము. 1952 సం.లో ప్రథమ ఎన్నికలు జరిగేదాకా, ఇదే రాజ్యాంగ పరిషత్, దేశ కేంద్ర శాసనసభ లేక పార్లమెంట్ గా కొనసాగింది. నవంబర్26 `రాజ్యాంగం రోజు’గా దేశం జరుపుకుంటున్న...
భారత రాజ్యాంగం హిందూ హృదయం
వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. అందువల్లనే స్వతంత్ర భారతంలో రూపుదిద్దుకొనే ప్రజాస్వామ్య...
The World is looking towards Bharat with Hope
World Hindu Congress 2023 Kicks Off in Bangkok, Drawing 2000 delegates from 61 Countries Mata Amritanandmayi Devi honoured at the WHC 2023 for her remarkable contribution to the society Bangkok, 24th November, 2023: The World Hindu Congress 2023, a global platform for Hindu leaders, thinkers, and influencers, commenced with an enlightening inaugural ceremony at the Chhatrapati Shivaji Maharaj Hall...
హిందూయేతరులను హిందూ దేవాలయాల్లో నియమించరాదు: ఆంధ్రా హైకోర్టు
క్రైస్తవ వ్యక్తి చేసిన పిటిషన్ నిరాకరణ హిందువులు కానివారిని, ఇతర మతాలను అనుసరించే వ్యక్తులను హిందూ దేవాలయాల్లో నియమించరాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. హిందూ మతాన్ని అనుసరించే వారు మాత్రమే దేవాలయాల్లో పని చేసేందుకు అర్హులని కోర్టు పేర్కొంది. శ్రీశైలం దేవస్థానం అత్యున్నత కార్యనిర్వహణాధికారి తనను సర్వీసు నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ పి సుదర్శన్బాబు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ జస్టిస్ హరినాథ్ నూనెపల్లి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 2002లో రికార్డ్ అసిస్టెంట్గా కారుణ్య నియామకం పొందడానికి...
Lachit Borphukan: The Unsung Hero of Ahom Kingdom
Dr. Saroj Kumar Rath Originally named as Lachit Deca, Lachit Borphukan, the fierce and indefatigable Ahom Commander, was born during the early 17th century at Betioni in the Golaghat district of modern Assam. His father, Momai Tamuli Borbarua was the ‘Governor’ of the kingdom and also ‘Commander-in-Chief’ of Ahom army under King Pratap Singha during his reign starting from 1603...
లచిత్ బోర్ఫూకన్ – మొఘల్ ఆక్రమణ ను అడ్డుకున్న అస్సాం వీరుడు
భారత్ లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆరాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్ లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్ బోర్ఫూకన్, ఇతర సాహస సేనాపతులు, రాజులు కాపాడారు.లచిత్ బోర్ ఫూకన్ అహోం రాజధానికి సైన్యాధిపతిగా ఉండేవాడు. మొఘల్ దళాలు 1671లో చేసిన సుదీర్ఘ ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన సరాయిఘాట్ యుద్ధంలో రామసింగ్ I నేతృత్వంలో వీరోచిత పోరాటం చేసి కామరూప్ ని...
డిసెంబర్ 15,16 అఖిల భారత తృతీయ మహిళా సహకార సమ్మేళనం
సహకార భారతి ఆధ్వర్యంలో 3వ అఖిల భారత మహిళా సమ్మేళనం 2023 డిసెంబర్ 15 & 16 వ తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేగూర్లోని కన్హ శాంతి వనంలో జరుపుటకు నిర్ణయించారు. ఈ మేరకు నవంబర్ 22న సమ్మేళనానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సహకార భారతి అధ్యక్షులు యెక్కటి ఉపేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగిళ్ల కుమార స్వామి, అఖిల భారత సహ ప్రముఖ్ శ్రీమతి కాటమోని రమాదేవి గారు మాట్లాడారు. డిసెంబర్ 15,16 జరిగే సమ్మేళనానికి...
చరిత్ర పుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు- NCERT కీలక సిఫార్సులు
పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (NCERT) కమిటీ ముఖ్యమైన సిఫార్సులు చేసింది. పాఠశాల చరిత్ర పాఠ్యపుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. దీంతో పాటు తరగతి గదుల్లోని గోడలపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషల్లో రాయాలని ఎన్సీఈఆర్టీ కమిటీ సూచించింది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ.. ఈ చరిత్రలోని పాఠ్యాంశాల్లో పలు మార్పులను ప్రతిపాదించింది. కమిటీ ఛైర్మన్ సీఐ ఐజాక్ మాట్లాడుతూ...
భక్తి గీతాలతో సమరసత సాధకుడు సంత్ నామ్దేవ్
సంత్ నామ్దేవ్ భారతదేశ సాంస్కృతిక చరిత్రలో, ముఖ్యంగా భక్తి సంప్రదాయంలో ప్రధాన వ్యక్తులలో ఒకరు. ఆయన 13వ శతాబ్దం రెండవ భాగంలో అప్పటి దక్కన్ రాష్ట్రంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతంలో (ఆధునిక మహారాష్ట్ర) మతపరమైన శిల్పకారుడు (దర్జీ/కాలికో-ప్రింటర్) హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన వందలాది ‘అభంగ్స్’ (భక్తి గీతాలు) స్వరకర్త. నేటికీ, భక్తులు నామదేవుని అందమైన అభంగులను ఆలపించడం చూడవచ్చు. నామ్దేవ్ ప్రభావం ఆధునిక భారత ప్రజా జీవితంలోని ప్రధాన చర్చలలో విస్తృతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మరాఠీ, హిందీ మాట్లాడే ప్రాంతాలలో ఆయన ప్రాంతీయ...