మత విభజనే కమ్యూనిస్టుల అభిమతం!
గత నెల 21న ‘ప్రపంచ యోగ దినోత్సవం’ అట్టహాసంగా జరిగింది. సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్ర మోదీ అమితోత్సాహంతో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. అనేక ముస్లిం దేశాలు సహా విశ్వవ్యాప్తంగా ఎంతోమంది యోగ దినం ప్రాముఖ్యతను గుర్తించారు. కానీ- మన కమ్యూనిస్టు సోదరులకు అది కేవలం ‘హిందూ మత’ కార్యక్రమంగా కనపడింది. సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కేంద్రంపై విరుచుకుపడుతూ- యోగకు మతాన్ని అంటగట్టేందుకు బిజెపి కుట్ర చేస్తున్నదని, యోగ చేయడం చాలా మంచిదనీ, అయితే బిజెపి వర్గాలు దాన్ని హిందుత్వానికి సంబంధింనదిగా...
మతమార్పిడికి గురై ఇస్లామిక్ జిహాది గా ఉగ్రవాద దాడులకు రచన చేస్తున్న ఒమర్
పాకిస్తానీయులతోనూ పరిచయాలు! ఐసిస్ సానుభూతిపరుడు ఒమర్ వ్యవహారమిది ఫేస్బుక్ ద్వారానేపలువురితో సంప్రదింపులు సిట్ విచారణలో పలు కీలకాంశాలు వెల్లడి ఐసిస్ సానుభూతిపరుడు కొనకళ్ల సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ సీసీఎస్ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో కీలకాం శాలు వెల్లడించాడు. గత నెలలో అరెస్టు చేసిన ఇతడిని ఇటీవల సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఒమర్ పాకిస్తాన్తో పాటు నైజీరియాకు చెందిన వారి తోనూ సంప్రదింపులు జరిపాడని తేలింది. ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీపట్నం...
6,000 NGOs could lose licence to receive foreign donations
Nearly 6,000 NGOs could lose their licence to receive foreign donations Home ministry has served them show cause notices for not filing annual income and expenditure records for five years Nearly 6,000 NGOs could lose their licence to receive foreign donations with the home ministry serving them show cause notices for not filing annual income and expenditure records for...
Hindus are insecure in valley where Kashmiri Pandits could not live: M.G. Vaidya
Rashtriya Swayamsevak Sangh (RSS) thinker M.G. Vaidya on Tuesday said that in a place where Kashmiri Pandits could not live, there Hindus are certainly living an insecure life. "I am not shocked over the incident (terror attack on Amarnath pilgrims). In the valley, with around four to five lakh people, where Kashmiri Pandits cannot live, there the life of a Hindu...
Sikkim border dispute: Indian Army deploys 2,500 more soldiers to site while China hints at Kashmir unrest
Even as the Sikkim border dispute between India and China shows no sign of abating, the Indian Army seems to have settled in for the long haul. The army has pitched in tents, indicating that they are unlikely to retreat unless there was reciprocity from China's People's Liberation Army personnel in ending the face-off at an altitude of around 10,000...
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కథ ముగిసినట్టే
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పేరుతో ఇన్నాళ్లు పేట్రేగిపోయిన ఉగ్రమూకలను మోసుల్లో ఇరాక్ సైన్యం పూర్తిగా మట్టుబెట్టింది. ఐఎస్ ఆధీనంలో ఉన్న మోసుల్ను ఇరాక్ సేనలు తిరిగి తమ వశం చేసుకున్నాయి. దీంతో ఐఎస్ కథ ముగిసినట్టయింది. జిహాద్ పేరుతో ఐఎస్ సృష్టించిన మారణహోమం నుంచి ప్రాణాలను అరచేతపట్టుకొని లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు. నెలల తరబడి జరిగిన పోరులో ప్రస్తుతం మోసుల్ పట్టణం పూర్తిగా శిథిలమై రాళ్లు రప్పలతో శ్మశానాన్ని తలపిస్తోంది. ప్రజలు మోసుల్ను విడిచి ఎక్కడెక్కడికో ప్రాణాలు కాపాడుకునేందుకు...
అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల కాల్పులు, ఏడుగురి మృతి
జమ్మూకశ్మీర్ పోలీసులు, ప్రభుత్వం భయపడినంతా జరిగింది.. పవిత్ర అమర్నాథ్యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్నాగ్ జిల్లాలో మెరుపు దాడి చేసి, ఏడుగురు యాత్రికులను బలితీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ముగ్గురు పోలీసులు సహా మరో 11 మంది గాయపడ్డారు. అనంత్నాగ్కు సమీపంలోని బటంగూ ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన ఒక సాయుధ కారుపై సోమవారం రాత్రి 8.20 గంటలకు ముష్కరులు దాడి చేశారు. పోలీసులు ప్రతిఘటించడంతో విచక్షణ కోల్పోయిన ముష్కరులు ఉన్మాదంతో కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అదే సమయంలో హైవే పైకి అమర్నాథ్ యాత్రికుల...
బోనమెత్తిన లష్కర్
మహంకాళి అమ్మవారి బోనాల సంబురం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం లష్కర్ బోనాలను ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. సింకిందరాబాద్లో ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, పెద్ద పెద్ద హోర్డింగులు, విద్దుత్ దీపాలంకరణలతో పండుగ శోభ సంతరించుకుంది. తొలి బోనం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు సమర్పించుకోగా, గవర్నర్ సతీసమేతంగా ఉత్సవాలకు హాజరయ్యారు. సిఎం కేసిఆర్ భార్య శోభ, కుమార్తె ఎంపీ కవిత అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. అమ్మా బయలెల్లినాదో.. అమ్మ బయలెల్లినాదో.. అమ్మ...
డోక్లామ్లో చైనా కు చెక్! టెంట్లు వేసుకుంటున్న మన సైన్యం
-అవసరమైతే యుద్ధానికి సిద్ధం! -వ్యూహం మార్చిన ఇండియా.. -డోక్లామ్లో టెంట్లు వేసుకుంటున్న సైన్యం -అవసరమైన సామగ్రి సరఫరా చేస్తున్నామన్న రక్షణశాఖ భారత్-చైనా-భూటాన్ ట్రైజంక్షన్లో చైనా బెదిరింపులకు భయపడి వెనుకకు తగ్గే ప్రసక్తే లేదని భారత సైన్యం తేల్చి చెప్పింది. వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో టెంట్లు వేసుకొని సుదీర్ఘకాలం ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నది. డోక్లామ్లోని భారత సైన్యానికి అవసరమైన సరుకుల రవాణా సాఫీగా కొనసాగుతున్నదని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అదే సమయంలో సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొంటామని ధీమా వ్యక్తంచేశాయి. వెనుకకు...
Basirhat riot not a freak disturbance
By Swapan Dasgupta Offensive or even ‘blasphemous’ postings on social media is a familiar problem the world over. India too has had its share of posts that are calculated to offend, anger and disgust. However, when a Facebook post of an unknown 17-year-old boy provokes a bout of vicious rioting, it becomes necessary to look beyond the social media. The full...



















