इस मुस्लिम देश में सैकड़ों वर्षों से मंदिर में जल रही ज्योत, ईरान के लोग भी आते हैं दर्शन करने

95 फीसदी आबादी वाला अजरबैजान दुनिया का एक ऐसा मुस्लिम देश है, जहां आज भी हिंदू धर्म की प्राचीन परंपरा जीवंत है। अजरबैजान की राजधानी बाकू में ऐसा मंदिर है, जहां दर्शन के लिए लोग ईरान से आते हैं। इस मंदिर को ज्वाला मंदिर और आतेशगाह कहते हैं। इस मंदिर में सालों से एक ज्योत जल रही है, इसलिए...

Hindu Manifesto UK 2024: Advocating Recognition of Anti-Hindu hate as religious crime amid rising concerns

As the United Kingdom gears up for the forthcoming general elections on July 4, Hindu organisations have taken a significant step by unveiling “The Hindu Manifesto UK 2024.” This manifesto, launched on June 8, articulates seven pivotal demands aimed at parliamentary candidates and the prospective government. At the core of these demands is the call for the recognition of anti-Hindu hate...

సాంకేతికత, విజ్ఞానం అంటే ఇదేనా?..

ఎన్నికలు విజయవంతంగా ముగిసి, వాటి ఫలితాలు కూడా వచ్చేశాయని, ప్రక్రియ అంతా ముగిసినా... వాటి గురించే ఇంకా చర్చ జరుగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్‌‌ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. ఇన్ని రోజుల ఎన్నికల ప్రక్రియ ఏదైతే జరిగిందో... అది ఎందుకు జరిగింది? ఎలా జరిగింది.. ఏం జరిగింది? అని ఇంకా చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఫలితాల ప్రకటన తర్వాత కొత్త ప్రభుత్వం కూడా అధికారం చేపట్టిందని, ఇక ఆ విషయంతో సంఘ్‌కి ఎలాంటి సంబంధం లేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం...

సంఘం ద్వారా సమృద్ధి, సమర్పణ భావం, సామాజిక సమరసత: శ్రీ రామగిరి మహారాజ్‌

ప్రజలు నింద చేసినా, మెచ్చుకున్నా, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ఠవేసినా, ఇంటి నుంచి నిష్క్రమించినా... ఇప్పుడే మృత్యువు వచ్చినా.. యుగాంతంలో మరణం సంభవించినా... ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధీర పురుషులు న్యాయమార్గంలోనే వుంటారని, తప్పుడు మార్గాల్లోకి వెళ్లరని... శ్రీ క్షేత్ర గోదావరి ధామ్‌ పీఠాధిపతులు శ్రీ రామగిరి మహారాజ్‌ అన్నారు. ఇలాంటి సంస్కారం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ద్వారా లభిస్తుందని అన్నారు. నాగపూర్‌ మహానగరంలో సోమవారం జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ కార్యకర్త వికాసవర్గ-2 సమాపన్ సమారోహ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా...

Modi 3.0 NDA Govt to start with the bold move against China: Plans to rename 30 places in Tibet

India is preparing to rename over 30 places in Tibet to counter China’s recent renaming of locations in Arunachal Pradesh. This strategic nomenclature offensive will be announced after Prime Minister Narendra Modi’s oath-taking ceremony, marking a significant milestone in the Modi 3.0 administration. India’s decision to rename places in China’s Tibet Autonomous Region comes in response to China’s repeated attempts...

Fresh Set of Challenges – Khalistanis-Naxalites-Kashmiri subversives gaining legitimacy in Parliament demands fresh thinking and strategy

As Bharat’s Prime Minister Narendra Modi readies to take reins at centre for a third consecutive term, challenges, known and unknown may have to be dealt with on priority basis. Commentators of every hue and shade have written copiously on Prime Minister’s tenacity or lack of it to run a coalition government with Telugu Desam and Janata Dal (United) and...

పాకిస్తాన్‌లో సనాతన ధర్మ ఆనవాళ్లు.. సర్గోధాలో బయటపడ్డ శివ లింగం

పాకిస్తాన్‌లో మన సనాతన ధర్మ ఆనవాళ్లు తాజాగా బయటపడ్డాయి. పాక్‌లోని సర్గోధాలో ఇటీవల పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో పెద్ద శివలింగం బయటపడిరది. దీంతో అందరి దృష్టీ దానిపై పడిరది. శివలింగం బయటపడటంతో భారత ఉపఖండంలోని వివిధ సంస్కృతులు, వివిధ మతాల మధ్య లోతైన సంబంధాలను ఇది తెలియజేస్తోంది. భారత దేశ ఆధ్యాత్మికత సరిహద్దులను దాటి.. జ్ఞానాన్ని పంచిందని మరోసారి వెల్లడైంది. సనాతన ధర్మానికి ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా... ప్రపంచ వ్యాప్తంగా శాంతి సందేశాలను సనాతన ధర్మం వ్యాప్తి చేస్తూనే ఉంది. కొన్ని రోజుల...

బ్రిటిష్ పాలన నుండి విముక్తి కోసం పోరాడిన గిరిజన వీరుడు భగవాన్ బిర్సా ముండా

జూన్ 09 - బిర్సా ముండా బలిదాన్ దివస్ భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుండి విముక్తికై గిరిజన వీరుల పోరాటం గొప్పది మన దేశ స్వాతంత్రం కొరకు ధర్మ సంస్కృతుల రక్షణకై వనవాసుల హక్కుల కొరకు బిర్సా ముండా ఎనలేని కృషి చేశాడు. చోటానాగపూర్ ప్రాంతం అంటే నేటి జార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రాలు. అక్కడి ప్రజలను చైతన్యపరిచి బ్రిటిష్ పాలకుల అన్యాయాలను ఎదిరించి సాయుధ పోరాటం చేశాడు. ఆ కారణంగా అప్పటివరకు గిరిజనులను దోపిడీ చేస్తున్న బ్రిటిష్ పాలకుల తాబేదార్లు...

ధర్మరక్షణకై ‘బందా సింగ్ బైరాగి’ బలిదానం

సిక్కుల రక్షణార్థం, గురుగోవింద్ సింగ్ మరణానికి కారణమైన వజీర్ ఖాన్ ను శిక్షించడానికి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసిన బందాసింగ్ బైరాగి బలిదానం మనందరికీ స్పూర్తిదాయకం. అక్టోబర్ 10, 1670న కశ్మీర్ లోని పంచ్ జిల్లా రాజౌరి గ్రామంలో ఓ హిందూ రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టినపేరు లక్ష్మణ్ దేవ్. చిన్నప్పటి నుంచే అలౌకిక విషయాలపై ఆసక్తి ఉండడంతో, జానకీ ప్రసాద్ అనే భైరాగి దగ్గర సన్యాసం తీసుకున్నాడు. అప్పుడు ఆ గురువు అతని పేరును సంత్ మాధవదాసు...

హైందవ వీరుడు మహా రాణా ప్రతాప్‌

మహా రాణాప్రతాప్‌ మేవారు సింహాసనాన్ని అధిష్ఠించేనాటికి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువు వద్ద అపార ధనం, ఇతర సాధనాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో సైన్యం ఉంది. ఆ సమయంలో ఛిత్తోడ్‌ను స్వతంత్రం చేసేవరకు ‘బంగారు పళ్ళెంలో భోజనం చేయనని, మెత్తని పరుపులపై నిద్రించనని, రాజప్రాసాదంలో నిద్రించనని’ మహా రాణాప్రతాప్‌ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. మొగలు పాదుషా అక్బర్‌ గుండెల్లో నిద్రించిన ధీశాలి, ధీరోదాత్తుడు, మేవారు రాజు మహారాణాప్రతాప్‌. భారతదేశ చరిత్రలో మహారాణా ప్రతాప్‌ సాహసం, శౌర్యం, త్యాగం,...