మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. "మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా ప్రకటనతో సంఘానికి సంబంధం లేదు..."...

దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు

మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా... ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. తాజాగా.. ఈశాన్య,...

గల్వాన్: చైనా దాష్టికానికి భారత పరాక్రమానికి నిదర్శనం

జూన్ 15: గల్వాన్ అమర జవాన్ల సంస్మరణదినం శత్రుదేశంలో ఘర్షణ జరిగిందన్నా లేదా యుద్ధం అన్నా దేశంలో ఒక భావోద్వేగ పూరిత వాతావరణం నెలకొంటుంది. అలాంటి వాతావరణమే 2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ వద్ద దేశమంతటా నెలకొంది. ఈ ఘర్షణలో మన భారత జవాన్లు 20 మంది వీరమరణం పొందారు. అది ఎన్నడూ మరిచిపోని చీకటి రోజు. అసలు ఆరోజు గల్వాన్ లోయలో ఏం జరిగిందో మరోసారి మనం గుర్తు చేసుకుందాం. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌- చైనా...

“Demand for delisting picking pace,” as tribal across states send postcards seeking removal of converts from ST’s list

The demand for a nationwide de-listing (Delisting) exercise is gaining momentum across tribal region of Bharat. In recent development, members of the tribal community across several states are running a “Postcard Campaign” seeking a dedicated exercise to identify those who have embraced any other religion and still availing the benefits given to the tribal community. The said campaign has picked...

मुगलों की स्तुति के लिए पुण्यश्लोका देवी अहिल्याबाई को इतिहास में अनदेखा किया गया

मुगलों और अन्य सुलतानों की स्तुति के लिए इतिहास की पुस्तकों में पुण्यश्लोका देवी अहिल्याबाई को अनदेखा ही किया गया और इतिहास में उनके योगदान पर पर्दा डाल दिया गया. अब उनके 300वें जयंती वर्ष के माध्यम से अहिल्याबाई के असाधारण व्यक्तित्व को समझने का प्रयास ही उनके प्रति सच्ची श्रद्धांजलि होगी. देवी अहिल्याबाई का व्यक्तित्व अपने आप में ही...

ब्रिटेन में चुनावों के बीच बनाया हिंदुओं ने अपना मैनिफेस्टो, की ये मांग

ब्रिटेन में जल्दी ही चुनाव होने वाले हैं और ऐसा देखा गया है कि वहाँ पर हर वह समूह अपना घोषणापत्र जारी करता है, जो वहाँ पर वोट देता है और महत्वपूर्ण अंग होता है। यह भी बहुत रोचक है कि ब्रिटेन में हिन्दू समुदाय वहाँ के आर्थिक एवं सांस्कृतिक दोनों ही पहलुओं में अहम भूमिका निभाता है, मगर...

చైనాకి షాకిస్తూ… టిబెట్‌లో 30 ప్రాంతాల పేర్ల మార్పిడికి భారత్ కసరత్తు

చైనాకు బుద్ధి చెప్పేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. టిబెట్‌ లో స్వతంత్రంగా వున్న ప్రాంతంలోని 30 కి పైగా వున్న స్థలాలకు పేర్లు మార్చాలని భారత ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చి, భారత్‌ను రెచ్చగొట్టింది. ఇప్పుడు భారత ప్రభుత్వం టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌లోని 30 స్థలాల పేర్లను మార్చేందుకు రెడీ అయిపోయింది. ఈ పేర్ల మార్పుపై విస్తృతమైన చారిత్రక పరిశోధన కూడా భారత ప్రభుత్వం...

“Journalists must help people to rise against fake narrative,” says Ashok Srivastav of DD News

Guwahati: The first & foremost principle of journalism should be an uncompromised commitment to serve and protect the interest of motherland. Along with the media persons, every citizen should come forward to play their roles with utmost responsibilities for the nation, and the journalists must support the people to fight against fake narratives, said Ashok Srivastav, senior consulting editor...

ముస్లిం దేశంలో 300 ఏళ్ల దేవాలయం.. రగులుతున్న అఖండ జ్వాల

అజర్‌ బైజాన్‌... ముస్లిం దేశం. కానీ ఏకంగా 95 శాతం మన హిందూ జనాభా వుంటుంది అక్కడ. ఈ దేశ రాజధాని బాకూలో మన హిందూ దేవాలయం వుంది. దీనిని దర్శించుకోవడానికి ఇరాన్‌ నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ఈ ఆలయాన్ని ‘‘జ్వాలా మందిర్‌, అతేష్‌గాహ’’ అని పిలుస్తుంటారు. జ్వాలా మందిర్‌ అని ఎందుకు పిలుస్తారంటే... ఈ ఆలయంలో కొన్ని సంవత్సరాలుగా జ్వాల వెలుగుతూనే వుంది. అందుకే దీనిని ‘‘టెంపుల్‌ ఆఫ్‌ ఫైర్‌’’ అని పిలుస్తుంటారు. ఈ ఆలయాన్ని బయట నుంచి చూస్తుంటే......