ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన ప్రభుత్వం
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ని ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. ఈ నలుగురిలో ఇద్దరు పోలీసు శాఖవారు, జలశక్తి నుంచి ఒకరు, విద్యాశాఖ నుంచి మరొకరు వున్నారు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వీరు దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని, ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి, వారి కార్యకలాపాల్లో...
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు: సమ్మిళిత, దృఢీకరణ ప్రజాస్వామ్యానికి పునాది
సత్తు లింగమూర్తి ఆర్ధిక విశ్లేషకులు, కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం 2024 సాధారణ ఎన్నికలు మొదలవుతూనే భారతదేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రముఖ నాయకులూ ఈవీఎంలపై సందేహాలను వ్యక్తం చేయడం జరిగింది. ఒక రకంగా ఎన్నికల ప్రచార సరళిలో ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలను ఒక అంశంగా చేర్చయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ భారత ప్రజలు ఈవీఎంలలో తమ ఓటుని నిక్షిప్తం చేసి ఇచ్చిన అద్భుత తీర్పుతో ప్రతిపక్షాలు కూడా నోరుమెదపడం లేదు. వరుసగా మూడోసారి కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ NDA...
రామోజీ మార్గదర్శకత్వం చిరకాలం గుర్తుంటుంది: ఆర్ఎస్ఎస్ సర్కార్యవాహ
తెలుగు మీడియా రంగ ప్రముఖుడు, ఈనాడు పత్రిక, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీల వ్యవస్థాపకులు రామోజీరావు మృతి పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలె ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ 'ఎక్స్' ఖాతా ద్వారా ఆయన తన సంతాప సందేశాన్ని తెలియజేశారు. https://twitter.com/vskts/status/1799298349335748768 రామోజీరావు మరణం ప్రత్యేకించి పాత్రికేయ, సినిమా రంగాలకు తీరని లోటు అని ఆర్ఎస్ఎస్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలె తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. రామోజీరావు తాను ఎంచుకున్న రంగంలో పలు ప్రత్యేక లక్షణాలు, కార్యాచరణశైలిని జోడించిన...
సంఘం నిరంతర ప్రయత్నం ద్వారా హిందూ సమాజం స్వాభిమాన స్థితిలో ఉంది : ప్రభు కుమార్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవం హైదరాబాద్ అన్నోజిగూడలోని శ్రీ విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏ. వేంకటేశ్వర రెడ్డి విచ్చేశారు. వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ సహ ప్రాంతప్రచారక్ ప్రభు కుమార్ వున్నారు. వారి ప్రసంగ పాఠం యథాతథంగా... రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం గత 99 సంవత్సరాలుగా హిందూ సంఘటన ద్వారా ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసం నిత్య శాఖ...
నగరాలే కాదు.. వనవాసీ ప్రాంతాలకు కూడా సంఘ్ విస్తరించింది : జస్టిస్ ఏ. వేంకటేశ్వర రెడ్డి
డాక్టర్జీ 1925 లో ఐదుగురు మంది బాలురతో స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేడు మహా వటవృక్షమైందని, దేశంలోని వనవాసీ ప్రాంతాలకు కూడా సంఘం నేడు విస్తరించిందని తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏ. వేంకటేశ్వర రెడ్డి అన్నారు. కేవలం పట్టణాలు, నగరాలే కాకుండా వనాసీ ప్రాంతాల్లో కూడా స్వయం సేవకులు వున్నారని, ఇది అత్యంత గొప్ప విషయమని అభివర్ణించారు. ఇలా సంఘం విస్తరించడానికి డాక్టర్జీ, గురూజీ పాత్ర చాలా వుందని, నాడు నాటిన చిన్న విత్తనమే.. నేడు మహా వృక్షమైందని,...
రాబోయే అతిపెద్ద ముప్పు ఇస్లామే… ప్రపంచం మేలుకోవాలి : మోసబ్ హసన్
ఇస్లాం మతానికి వ్యతిరేకంగా పోరాడకుంటే ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడటం గ్యారెంటీ అని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ హమాస్ వ్యవస్థాపకుడు యూసుఫ్ కుమారుడు మోసబ్ హసన్ మరోసారి హెచ్చరించాడు. పాలస్తీనాకి ఏక వాక్యంలో నిర్వచనం చెప్పాలంటే... ఇజ్రాయిల్ను పూర్తిగా నాశనం చేయడమే దాని కర్తవ్యమని అన్నాడు. మొసాబ్ ఓ ఉగ్రవాది. ఈ విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. హమాస్ కంటే పాలస్తీనాయే అతిపెద్ద ముప్పు అని తేల్చి చెప్పారు. ప్రపంచం మొత్తం మేల్కొవాలని, రాబోయే అతిపెద్ద ముప్పు ఇస్లామేనని నొక్కి చెప్పారు. దాంతో గనక...
‘इस्लाम से नहीं लड़े तो दुनिया खतरे में पड़ जाएगी’: हमास के सह संस्थापक के बेटे का खुलासा
इजरायल हमास युद्ध के बीच इस्लामिक कट्टरपंथी आतंकी संगठन हमास के सह संस्थापक शेख हसन यूसुफ के बेटे मोसाब हसन ने एक बार फिर से हमास की पशुता का खुलासा किया है। मोसाब का कहना है कि अगर इस्लाम के खिलाफ नहीं लड़ा गया तो पूरी दुनिया खतरे में आ सकती है। मोसाब खुद एक पूर्व फिलिस्तीनी आतंकी रहे हैं।...
Archaeological marvel of Sanatana Dharma discovered in Pakistan: Shivling unearthed in Sargodha
The recent discovery of a large Shiv Ling in Sargodha, Pakistan, has garnered widespread attention. This Shivling, symbolising Bhagwan Shiva, holds great significance in Hinduism, shedding light on the region’s ancient history and the influence of Sanatana Dharma. As an ancient symbol of worship, the Shivling represents the divine energy of Bhagwan Shiva. Its presence in Sargodha highlights the deep...
మావోయిస్టులపై నిప్పులు కక్కిన వనవాసీలు
తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులపై వనవాసీలు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. వారిపై తీవ్రంగా మండిపడుతున్నారు. తాము అడవుల్లో జీవిస్తున్నామని, ఆ ప్రాంతం తమదని, తమ ప్రాంతాల్లోకి వచ్చి తమకే హాని కలిగిస్తున్నారని, మందుపాతరలు పెడుతూ... తమ ప్రాణాలనే తీసేస్తారా? అంటూ వనవాసీలు నిప్పులుగక్కుతున్నారు. ఇదేం పద్ధతంటూ మావోయిస్టులను నిలదీస్తున్నారు. మావోయిస్టుల కారణంగానే తమ వనవాసీ ప్రాంతాలు అస్సలు అభివృద్ధి కావడం లేదని, అభివృద్ధి చేయడానికి వచ్చే వారిని బెదిరిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలోని వాజేడు, వేంకటాపురం మండలాల పరిధిలోని పలు...
బుద్ధి పోనిచ్చుకోని పాక్… ఈసారి సౌదీ అరేబియాని మోసం చేసిన దాయాది… మండిపడ్డ సౌదీ
సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని పాకిస్తాన్ మోసం చేసింది. పాక్ నుంచి సౌదీకి నర్సులుగా పనిచేయడానికి వెళ్లిన 92 మంది బాలికల ధ్రువపత్రాలు పూర్తిగా నకిలీవని అధికారుల పరిశీలన తేల్చారు. సౌదీకి నర్సులుగా పాక్ నుంచి వచ్చిన చాలా మంది బాలికల సర్టిఫికేట్లు ఒఠ్ఠి నకిలీవని గుర్తించేశారు. చాలా మందివి తప్పుగానే వున్నాయని అధికారులు తేల్చారు. అందరి సర్టిఫికేట్లపై ఒకటే భాష, ఒకే అర్హతలు రాసి వున్నాయని తేలింది. దీంతో సౌదీ అధికారులు మరింత పకడ్బందీగా వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఆ 92...