4 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

- ప్రశాంత్ పోల్      ఈ రోజు ఆగష్టు 4, 1947, సోమవారం. డిల్లీ లో వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ రోజూ కంటే తొందరగా తన పని మొదలు పెట్టారు. బాగా ఉక్కపోతగా ఉంది, ఆకాశం కూడా మబ్బు పట్టింది. చినుకు చుక్క రాలలేదు. వాతావరణం ఎంతో నిరాశాజనకంగా, చికాకుగా ఉంది. అన్ని బాధ్యత లు ముగించుకుని విశ్రాంతి తీసుకోవాలంటే మౌంట్ బాటన్ ఇంకా పదకొండు రోజులు ఆగాలి. 15 ఆగస్ట్...

3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

- ప్రశాంత్ పోల్ ఈ రోజు కాశ్మీరు మహారాజు శ్రీ హరిసింగ్  తో సమావేశం జరగాల్సి ఉంది. గాంధీజీ శ్రీనగర్ లో అడుగుపెట్టిన రోజునే, కాశ్మీరు రాజ్యానికి దివాన్ శ్రీ రామచంద్ర కాక్ నుంచి ఈ విషయమై ఆయనకు లేఖ అందింది. ఆ రోజు ఆగస్ట్ 3 ఉదయం, గాంధీ గారికి మిగతా అన్ని రోజుల్లాగే ఉంది.  ఆగస్ట్ నెల అయినా ఇంకా చలి తీవ్రత ఉంది, ఆయన శ్రీ కిశోరిలాల్ శేథీ...

2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

-- ప్రశాంత్ పోల్ 17, యార్క్ రోడ్ లో ఉన్న ఇల్లు ఢిల్లీ ప్రజలకు మాత్రమే కాకుండా దేశం మొత్తానికి కేంద్రంగా మారిపోయింది. గత కొన్నేళ్లుగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆ నివాసంలో ఉంటున్నారు. ఇపుడు అదిభారత ప్రధానమంత్రి అధికార నివాసం కోసం కేటాయించబడింది. జవహర్‌లాల్ నెహ్రూ ఆగస్టు 15 నుండి స్వతంత్ర భారతదేశ ప్రధానిగా పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తారు, కాబట్టి `నియమించబడ్డ’ అనే పదం పోవడానికి 13 రోజులు మాత్రమే ఉంది.

Acharya Prafulla Chandra Ray: The Father of Hindu Chemistry

Acharya Prafulla Chandra Ray lived a life of extreme self-denial and became a symbol of plain living. Only three months junior to Rabindra Nath Tagore, Acharya Prafulla Chandra Ray was born on August 2, 1861, in the village Raruli-Katipara in Khulna (now in Bangladesh) and died on June 16, 1944. Remarkably enough, Mahatma Gandhi was a few months junior to...

భారత త్రివర్ణ పతాక రూపకర్త… శ్రీ పింగళి వెంకయ్య

- ప్రదక్షిణ ఒక విద్యావేత్త, మేధావి 1907లోనే భారత దేశానికి ఒక అస్తిత్వం, గుర్తింపు ఉండాలని ఒక పతాకo రూపకల్పన చేసారు. ఆయన అదే దీక్షగా తీసుకుని, 1916లో `భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అని ఇంగ్లీషులో గ్రంథాన్ని రచించారు. ఆ దేశభక్తుడే శ్రీ పింగళి వెంకయ్య, చిన్నచిన్న మార్పులతో, ఆయన రూపొందించిన పతాకమే నేటి మన త్రివర్ణ పతాకం. వెంకయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. పరిపూర్ణమైన గాంధేయవాది, వ్యవసాయవేత్త, మువ్వన్నెల జెండా రూపకర్త,...

“మణిపూర్ చరిత్ర ఈనాటిది కాదు”

విశ్రాంత ఐఎఎస్ అధికారి ఐ.వై.ఆర్. కృష్ణారావు (మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) మణిపూర్ చరిత్ర ఈనాటిది కాదని విశ్రాంత ఐఎఎస్ అధికారి ఐవిఎఆర్ కృష్ణారావు అన్నారు. సోమవారం సాయంత్రం భాగ్యనగరం, ఖైరతాబాద్ లో గల సరస్వతీ శిశుమందిర్ లో విశ్వ సంవాద కేంద్రం, సమాచార భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా జర్నలిస్టుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మణిపూర్ చరిత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు....

బహుముఖ ప్రజ్ఞాశాలి… జాతీయోద్యమ నాయకుడు.. లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్

-ప్రదక్షిణ `స్వరాజ్యం నా జన్మహక్కు, అది నేను సాధించి తీరుతాను; నా విశ్వాసాలను ఏ అస్త్రము ఛేధింపజాలదు, ఏ అగ్ని దహింపజాలదు, ఏ ప్రవాహం కొట్టుకునిపోజాలదు, ఏ ప్రభంజనం పెకిలిoపజాలదు’ అని గర్జించిన స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ బాలగంగాధర్ తిలక్. ఆయన అనుయాయులు, ప్రజలు `లోకమాన్య’ అని గౌరవించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞ్యాశాలి. జాతీయోద్యమ నాయకుడు, సంఘ సంస్కర్త, సంస్కృత పండితుడు, గణిత శాస్త్రజ్ఞ్యుడు, చరిత్రకారుడు, విద్వాంసుడు.  అప్పటి జాతీయ నాయకులు శ్రీ...

Uniform Civil Code has the spirit to uphold Women Rights

Manthana Karnataka, a forum for intellectual discussions had organised a programme “Talk and Discussion on Uniform Civil Code” on Sunday, July 30th, 2023 at MLA college in Malleshwaram, Bangalore. The discussion was led by a talk from the Guest Dr. Ram Madhav, Akhil Bharatiya Karyakarini Sadasya, RSS & President, India Foundation, New Delhi. Dr. Ram Madhav began by quoting the...

1 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

- ప్రశాంత్ పోల్ దురదృష్టవశాత్తూ ముస్లిం లీగ్ గురించి గాంధీజీ అంచనాలన్నీ తల్లక్రిందులయ్యాయి. 'పాకిస్థాన్ ఏర్పాటును ముస్లిం లీగ్ కోరుకుంది. అది జరిగిపోయింది. ఇక ఎవరికైనా ఎందుకు ఇబ్బందులు కలిగిస్తుంది? అని ఆయన అనుకున్నారు. ఆగస్ట్ 5న వాఘా శరంద్ధి శిబిరాల్లో ఈ మాట ఆయన అన్నారు కూడా. హిందువులకు ఎలాంటి హాని తలపెట్టమని ముస్లిం నేతలు తనకు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. పాకిస్థాన్ అసెంబ్లీలో జిన్నా కూడా ఇదే భరోసా ఇచ్చాడు. 'పాకిస్థాన్ అన్ని మతాలవారి కోసం'...

Brave Son of Bharat Mata Balidani Udham Singh

There are many freedom fighters in India whose names are not taken, and people do not even know about these people. But we should not forget that these people have laid down their lives for our nation. One of them is Balidani Udham Singh. Udham Singh killed General Dyer in London, who opened fire on unarmed people gathered for...