పోరాట పటిమ – ఉద్ధాంసింగ్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు

జూలై 31 - ఉద్ధాంసింగ్ బ‌లిదాన్ దివ‌స్‌ ఈ వ్యాసం లో ఉద్దంసింగ్ కధను చెప్పటం లేదు ఆయన చేసిన అద్భుతమైన కార్యాన్ని చర్చించటం లేదు. ఏ వెబ్ సర్చ్ ఇంజిన్ లో చూసినా ఈ విషయాలు తెలుస్తాయి. భరత మాత ముద్దు బిడ్డ ఉద్ధాంసింగ్ జలియన్‌వాలా బాగ్ దారుణానికి ప్రతీకారం ఎలా తీర్చాడు అని. మైకేల్ ఫ్రాన్సిస్ ఓ డైయర్ అనే వ్యక్తి  (పంజాబ్ ప్రాంతానికి గవర్నర్ గా ఉన్న వ్యక్తి ) జనరల్ డయ్యర్ పైశాచిక ప్రవర్తనను మూర్ఖం గా సమర్థించినందుకు....

భారత ప్రజలపై చైనా సోషల్ మీడియా వల

- అయ్యప్ప. జి   3 సెప్టెంబర్ 2021న ఢిల్లీకి చెందిన పరిశోధనా సంస్థ 'లా అండ్ సొసైటీ అలయన్స్' విడుదల చేసిన నివేదికలో భారతదేశంలోని వివిధ విభాగాలు, ప్రజలను తమకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి చైనా పాల్పడుతున్న బహిరంగ, రహస్య కార్యకలాపాల గురించి వివరిస్తుంది. అందుకోసం భారత్ లోని సంస్థలు, మీడియా విభాగాలు, వ్యక్తిగత అభిప్రాయాలతో సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులకు అవసరమైన ఏర్పాట్లు, ఆర్ధిక నిధులు సమకూర్చే బాధ్యత చైనా నియంత  జింగ్ పింగ్ నేతృత్వంలోని అధికార చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ...

సామాజిక సమరసతకు సనాతన మార్గాన్ని చూపిన ఋషి కావ్యకంఠ గణపతి ముని

- ఖండవల్లి శంకర భరద్వాజ కావ్యకంఠ గణపతి ముని గురించి, వారి రచనల గురించీ ఎంత చెప్పుకున్నా తక్కువే.  అయినా ప్రస్తుతం సమాజంలో వారి పేరు విన్నవారే కొద్దిమంది. భరత వర్షం ఆర్ష భూమి. యుగాలుగ లోకకల్యాణ నిరతులు, తపశ్శక్తి సంపన్నులైన ఋషుల దేశకాల పాత్రమైన, దేశకాలాతీతమైన జ్ఞానం, తపస్సు, కర్మలతో పునీతమైన భూమి ఇది.  వారిని అనుసరించే సమాజం నిర్మించుకున్న నాగరికత ఇది.

మణిపూర్ మంటల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం

-త్రిలోక్ మణిపూర్ చిన్న రాష్ట్రం అయినా 33 తెగలు 190 భాషలను మనం ఇక్కడ చూడవచ్చు అందరి జీవనశైలి సుమారుగా ఒకే విదంగా ఉంటుంది , అందమైన ఆకుపచ్చని అరణ్యాలు ఎత్తయిన కొండలు నాట్యమాడుతునట్టుగా వుండే సుందరమైన మణిపూర్ లో మంటలు రగిసలిస్తుంది ఎవరు ఆ మంటలలో చలి కాగుతున్నది ఎవరు అక్కడ ప్రస్తుతం కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్ మూడు నెలలుగా మండుతోంది. ఈ ఘర్షణల నుండి లాభం పొందాలని ప్రయత్నిస్తున్న విదేశీ శక్తులు , అక్కడ జరుగుతున్న ఘర్షణలను...

VIDEO: Kargil War- Failed Attempt of a Failed State

Pakistan was clueless about India’s capability to retaliate. At one point Musharraf conceded and said that India retorted not only through military action but also through the international diplomacy. On 13th June 1999 the Indian army freed the Tololing peak from the Pakistani occupation, this was a great help in the rest of the war. Soon on 20th June...

భూవివాదాలు, డ్రగ్స్ : మణిపూర్ సమస్యాత్మక గతానికి మూలకార‌ణం

-  కె.సురేంద‌ర్   మణిపూర్‌లో ఇటీవలి జ‌రుగుతున్న అల్ల‌ర్లుకు లోతైన మూలాలు క‌లిగి ఉన్నాయి. కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ప్ర‌స్తుత కార‌ణంగా క‌నిపిస్తోంది. గిరిజనలు అనుభవిస్తున్న మాదిరిగానే మైతేయిల‌కు కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) హోదా కల్పించడాన్ని పరిశీలించాలని తీర్పునిస్తూ హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయితే మణిపూర్ భౌస‌ర్గిక స్వ‌రూపాన్ని,  ప్ర‌స్తుత కొనసాగుతున్న కలహాలను అర్థం చేసుకోవడ‌మనేది కీలక‌మైన అంశ‌మే. 22,327 చదరపు కిలోమీటర్ల భౌగోళిక వైశాల్యం కలిగిన మణిపూర్‌ రాష్ట్రం, ప్రధానంగా భూపరివేష్టిత ప్రాంతం. దాని భూభాగంలో 90 శాతానికి పైగా...

పాక్ దురాక్రమణను తిప్పికొట్టిన భారత సైన్యం `ఆపరేషన్ విజయ్’

- కల్నల్ జె.పి. సింగ్ స్వతంత్ర భారత చరిత్రలో కార్గిల్ కొండలు అనేక కీలకమైన సంఘటనలకు కారణమయ్యాయి. ఆ సంఘటనలు అనేక విచారకరమైన స్మృతులను మిగిల్చాయి. సైనికపరంగా చూస్తే `ఆపరేషన్ విజయ్’ అన్నది రెండు, మూడు డివిజన్లు పాల్గొన్న చిన్న వ్యూహాత్మక యుద్ధం. 22ఏళ్ల క్రితం జరిగిన ఈ యుద్ధాన్ని గురించి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఎందుకంటే అప్పుడు కార్గిల్ లో మనకు ఎదురైన పరిస్థితులే ఇప్పటికీ వాయువ్య ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఇవి దేశ భద్రతకు పెను సవాలు అని ఎవరికైనా తెలుస్తుంది. అందుకనే ఆనాటి...

భారత సైనికుల పోరాట పటిమకు నిదర్శనం

జూలై 26 కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌ ‌కార్గిల్‌… ఈ ‌పేరు వినగానే భారతీయుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక చేత్తో స్నేహహస్తాన్ని అందిస్తూనే, మరో చేత్తో వెన్నుపోటు పొడిచిన పాకిస్తాన్‌ను మనం ఎప్పటికీ క్షమించలేం. పాకిస్తాన్‌ ‌సైన్యానికి చుక్కలు చూపించిన భారత సైనికులు 1999, జూలై 26న ‘ఆపరేషన్‌ ‌విజయ్‌’‌ని పూర్తిచేశారు. ఈ యుద్ధంలో ఎందరో సైనికులు అమరులయ్యారు. వారి త్యాగాలకు, కార్గిల్‌ ‌యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న మనం ‘కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌’ ‌జరుపుకుంటున్నాం. కార్గిల్‌ ‌గుండా వెళ్లే శ్రీనగర్‌-‌లేహ్‌...

విద్యార్థి ఉద్య‌మ నాయ‌కుడు మ‌దన్ దాస్ దేవి జీ ఇక‌లేరు

ఆర్‌.ఎస్‌.ఎస్ జేష్ఠ్య ప్ర‌చార‌క్ మాననీయ మదన్ దాస్ దేవి గారు జూలై 24 సోమ‌వారం రోజున బెంగుళూరులో తుది శ్వాస విడిచారు. మదన్ దాస్ దేవి గారు గ‌తంలో ఏబివిపీ పూర్య సంఘ‌ట‌న కార్య‌ద‌ర్శిగా, ఆర్‌.ఎస్‌.ఎస్ స‌హా స‌ర్ కార్య‌వాహ‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. మదన్ దాస్ దేవి గారు విద్యార్థి పరిషత్ యాత్రలో దేదీప్యమానమైన ధ్యేయయాత్రిగా నిలిచారు. విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా మలచడంలో ఎంతో వారు కుశల సంఘటకుడిగా నిలిచారు. విద్యార్థి పరిషత్ సంస్థాపనా దినమైన 9 జూలై వారి జన్మదినం  అవ్వడం...

జిన్నా భావన.. బ్రిటిష్‌ ‌యోజన

– ఎస్‌ ‌గురుమూర్తి భారత రాజకీయాలు ఎత్తుకు పై ఎత్తులతో అనూహ్యమైన మలుపు తిరుగుతున్నాయి. ప్రతిపక్షం వేసిన ప్రతి ఎత్తుగడనూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనదైన శైలిలో చిత్తు చేస్తూ వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా అయినా ప్రధాని మోదీకి చెక్‌ ‌పెట్టాలన్న ఉద్దేశంతో కొద్దిరోజుల కిందట ప్రతిపక్ష పార్టీలన్నీ పాట్నాలో సమావేశం పెట్టుకుని, తమ ఐక్యతను చాటిన కొద్ది రోజులకే ప్రధాని వారికి తిరుగులేని సవాలును విసిరారు. అదే, యూసీసీగా చెప్పుకుంటున్న ఉమ్మడి పౌరస్మృతి ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదు, ఒక...