రెండు లక్షల మంది విద్యార్థులతో సేవా కార్యక్రమాలు
ఆ లక్ష్యంతో భారీ ప్రణాళికలు విద్యాభారతి క్షేత్ర అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వర్ రావు శిశుమందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వెల్లడి శారదా ధామంలో ఘనంగా వేడుకలు రెండు లక్షల మందికి పైగా ఉన్న సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులను సామాజిక సేవలో పాల్గొనేలా క్రియాశీలకంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమామహేశ్వర్రావు వెల్లడించారు. ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితుల్లో తమ విద్యార్థులను మంచిమార్పును సృష్టించే సంఘటనా శక్తిగా...
దేశ నిర్మాణంలో బంజారా కుంభ ప్రాముఖ్యత
మహారాష్ట్ర లోని జలగావ్ జిల్లా గోద్రిలో జనవరి 25 నుంచి 30వరకు బంజారా, లబానా నైకాడ సంఘాలు బంజారా కుంభమేళ ఘనంగా జరుగుతోంది. శబ్రీ కుంభం, నర్మదా కుంభం గుజరాత్లో 2006, మధ్యప్రదేశ్లో 2020లో జరిగాయి. కుంభ్ అనేది సాధువుల సమావేశాన్ని సూచిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు ప్రార్థనలు, ఆశీర్వాదాల కోసం సమావేశమవుతారు. అలాగే వివిధ సామాజిక, జాతీయ సమస్యలను చర్చిస్తారు. వివిధ ఆలోచనల మథనం ద్వారా దేశాభివృద్ధి దిశ వేగవంతమవుతుంది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ సింహస్థ కుంభం జరుగుతాయి....
The Importance of the Banjara Kumbh in Nation Building
From the 25th to the 30th of January, the Banjara and Labana Naikada communities gathered in Godri, Jalgaon district. Shabri Kumbh and Narmada Kumbh were previously held in Gujarat in 2006 and Madhya Pradesh in 2020. Kumbh refers to a gathering of saints. Saints from across the country gather for prayers and blessings, as well as to discuss various...
బంజారాలకు బాట చూపిన సంత్ సేవాలాల్
మహారాష్ట్రలోని జామ్నేర్ తాలూకా గోద్రీలో జనవరి 25 నుంచి 30 వరకు “అఖిల భారత హిందూ గోర్ బంజారా, లబానా నాయకడా సమాజ్ కుంభమేళ” ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బంజారాల మార్గదర్శకుడు, ఆరాధ్యదైవుడు శ్రీ సంత్ సేవాలాల్ గురించిన వ్యాసం.... వనవాసీలు అనగానే గుర్తొచ్చేది వారి వేషం, భాష, కళలు. వీటన్నింటిలోనూ వారి తీరు వైవిధ్యంగా ఉంటుంది. వీరి జీవనవిధానం, సంస్కృతి అనేక ఆచారాలు, కట్టుబాట్లతో కూడి ఉన్నప్పటికీ వాటిని రక్షిస్తూనే, హైందవ ధర్మం గొప్పదనం, విశిష్టతలను తెలిపి, గిరిపుత్రులకు దశ దిశను చూపిన వారు సంత్ సేవాలాల్ మహారాజ్,...
January 26 – Purna Swarajya Diwas and Rashtriya Swayamsevak Sangh
-Dr. Shreerang Godbole India celebrates her ‘Republic Day’ on 26 January each year. Less known is the fact that from 1930 to 1947, this day was observed as ‘Independence Day’. Critics of the Rashtriya Swayamsevak Sangh (hereafter Sangh) accuse the organization of staying aloof from Republic Day celebrations. It was on 26 January 1930 that Purna Swaraj Day (Day of Complete Self-rule)...
VIDEO: దేశభక్తులకు స్ఫూర్తి నేతాజీ
సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించాలని ఉవ్విళ్లూరిన బ్రిటిష్ వాళ్ళు హడావిడిగా ఇక్కడ నుండి తప్పుకోవడానికి కచ్చితమైన కారణం నేతాజీయేనన్నది నిర్వివాదం. ఆజాద్ హింద్ ఫౌజ్ దెబ్బకు బ్రిటిష్ సామ్రాజ్యంఅస్తమించింది. ఆయన జీవితం మొత్తం పోరాటమే. ప్రపంచ స్థాయి నాయకుల సరసన ఎన్న తగ్గ నాయకుడు. ఎటువంటి అధికార లాంచనాలు లేకున్నా, ఏ విదేశం వెళ్లినా, దేశాధిపతి స్థాయిలో గౌరవం అందుకున్న ఏకైక నాయకుడు. “నేతాజీ వల్లనే, ఇండియన్ నేషనల్ ఆర్మీ పోరాటం వల్లనే, వారి విజయాలవల్లనే బ్రిటిష్ వారి వెన్ను వణికి, స్వాతంత్ర్య...
23 जनवरी – नेताजी सुभाष चंद्र बोस जयंती
-Shashank “तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा” नेता जी का यह नारा आज भी लोगों के दिलो दिमाग में बैठा हुआ है। उड़ीसा के छोटे से शहर कटक में 23 जनवरी 1897 को जन्मे सुभाष चंद्र बोस ने अपना पूरा जीवन राष्ट्र सेवा में समर्पित किया। इनकी माता का नाम श्रीमती प्रभावती देवी और पिता का नाम...
గోద్రీ కుంభమేళలో ప్రతిష్టించనున్న ధోండిరామ్ బాబా, ఆచార్య చంద్రబాబా విగ్రహాలు
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా జామ్నేర్ తాలూకాలోని గోద్రి గ్రామంలో జనవరి 25 నుండి 30 వరకు అఖిల భారత హిందూ గోర్ బంజారా, లబానా-నాయకాడ సమాజ్ కుంభమేళ జరుగుతుంది. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కుంభమేళకు దేశవ్యాప్తంగా అనేక మంది సాధువులు, రాజకీయ నాయకులు, ప్రత్యేక అతిథులు రానున్నారు. దీంతో జామ్నేర్ పంచక్రోషి పౌరులలో ఉత్సుకత పెరిగింది. కుంభం జరుగుతున్న గోద్రి గ్రామం పూజ్య ధోండిరామ్ బాబాజీ, ఆచార్య చంద్రబాబాలచే పవిత్రం చేసిన ప్రదేశం. ఈ గ్రామానికి గురునానక్ దేవ్ జీతో నేరుగా...
కుష్టు వ్యాధి గ్రస్థుల మహాత్ముడు కాత్రే గురూజీ
కుష్టు రోగం జ్ఞాపకం వస్తేనే మనస్సు భయ కంపిత అవుతుంది. అరిగి పోయిన చేతి వేళ్ళు, కాలివేళ్లు, గాయాల నుండి కారుతున్న రసి, ముసురుతున్న ఈగలు, సమాజం నుండి దూరంగా బహిష్కరించబడిన జీవితాన్ని గడిపే రోగులు. నేటికి 50సం|| క్రితం మధ్యప్రదేశ్ లోకుష్టు రోగుల స్వజనులు వారిని శాపగ్రస్తులు బహిష్కరించిన వేళ వారికి స్నేహ హస్తం అందించి ఒకరు వారి హృదయ వేదనను అర్థం చేసుకుని వారిని సవరించారు. వారి గాయాలకు ఆత్మీయతా లేపనం పూసి వారిని స్వయం సమృద్ధులు గాను సమర్ధులుగాను తయారు చేసి స్వాభిమానంతో బతికే మార్గాన్ని...
గోద్రీ కుంభమేళకు ఏర్పాట్లు ముమ్మరం
లక్ష మంది భక్తులు రానునన్నట్లు అంచనా ఏడు నగరాలతో పాటు మహిళలకు ప్రత్యేక నగరం నిర్మాణం 50మంది భక్తులకు బస చేసేందుకు ఏర్పాట్లు జల్గావ్: మహారాష్ట్రలోని జామ్నేర్ తాలూకా గోద్రీలో జనవరి 25 నుంచి 30 వరకు జరగనున్న "అఖిల భారత హిందూ గోర్ బంజారా, లబానా నాయకడ సమాజ్ కుంభమేళ" కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడకు వచ్చే భక్తుల బస కోసం 500 ఎకరాల విస్తీర్ణంలో ఏడు నగరాలు నిర్మించారు. ఇందులో 50వేల మంది భక్తులు బస చేసేందుకు ఏర్పాట్లు...