రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం”

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు చేశారు. ప్రపంచానికి సమరసతను చాటి...

హైదరాబాద్ వేదికగా అద్భుతమైన బాలికా సంగమం

వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు స్వయంగా హాజరవుతున్నట్లు వెల్లడించారు. వందలాది...

‘సర్ తన్ సే జుదా’ నినాదాలు చేసిన ముగ్గురు AIMIM నేతలపై కేసు నమోదు

హైదరాబాద్ పాతబస్తీలో సర్ తన్ సే జుదా (త‌ల న‌రికివేయండి) అంటూ బెదిరింపు నినాదాలు చేసినందుకు AIMIM పార్టీకి చెందిన ముగ్గురు నేతలపై కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. AIMIM నాయకులు నస్రీన్ సుల్తానా, మీర్ సర్దార్ అలీ, జాఫర్ ఖాన్‌లపై నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో IPC, మత హింస నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కొన్ని నెలల క్రితం బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యల‌ను నిర‌సిస్తూ హైదరాబాద్‌లోని పాతబ‌స్తీలో...

‘‌సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కులను హరించడం కాదు!’

ఏ దేశంలో అయినా రాజ్యాంగ నిర్మాతలు ఏ వర్గాన్నీ విస్మరించకుండా, అందరి హక్కుల రక్షణకు పూచీ పడుతూ రాజ్యాంగాన్ని నిర్మిస్తారు. కానీ రాజ్యాంగానికి చెందిన ఈ మౌలిక స్ఫూర్తిని భద్రంగా కాపాడుకోవలసినదీ, కొనసాగించుకునేటట్టు చేయవలసినదీ పౌరులేనంటున్నారు పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌. ‌నరసింహారెడ్డి. విభజన నాటి చేదు అనుభవాల నేపథ్యంలో రచించు కున్నప్పటికీ మన రాజ్యాంగం వ్యవస్థ నిర్వహణలో నిర్మాణాత్మక పాత్రనే పోషించగలిగిందని ఆయన అన్నారు. సవరణలు అనేవి ఒక సహజ పక్రియ అని కూడా చెప్పారు. అలా...

“అడుగ‌డుగున గుడి ఉంది” పుస్త‌క ఆవిష్క‌ర‌ణ

"ఇన్ని విదేశీ ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగినా, అంతులేని దోపిడీలు జ‌రిగినా ఈ దేశం ఇలా నిల‌బ‌డి ఉంది అంటే అందుకు కార‌ణం దేవాల‌య‌మే" అని ప్ర‌ముఖ పాత్రికేయులు రాకాలోకం - శ్రీ క‌స్తూరి రాకా సుధాక‌ర్ రావు గారు అన్నారు. సంవిత్ ప్ర‌కాశ‌న్ ప్ర‌చుర‌ణ‌లో శ్రీ క‌స్తూరి రాకాసుధాక‌ర్ గారు ర‌చించిన "అడుగడుగున గుడి ఉంది" పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో న‌వంబ‌ర్ 19 హైద‌రాబాద్‌లోని డా.ఎ.ఎస్ రావు న‌గ‌ర్‌లోని ఒక స‌మావేశ మందిరంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన‌ ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య పూర్వ సంస్కృత...

`The Sankalpa in the temple should become our National Charter for well-being and development’ – Sri Raka Sudhakar Rao

Samvit prakashan’s Adugaduguna Gudi Undi- Book Launch In the beautiful book launch program organized by Samvit Prakashan, author, senior journalist, researcher and well-known YouTube channel `Rakalokam’s producer and presenter Sri Kasturi Raka Sudhakara Rao’s Telugu book  `Adugaduguna Gudi Undi’ was launched on the evening of 19th Nov 2022 at AS Rao Nagar, Hyderabad. The book is published by the reputed quality...

Thousands of Germans flee to Paraguay to escape hostility from Muslim migrants

Thousands of Germans are forced to flee the country and take refuge in Paraguay to escape extreme hostilities from Muslim migrants in that country. Yes, you read me right! Germans are driven out of their own country by Muslim migrants. This is just the tip of the iceberg. Similar things will soon happen in all other countries in Europe,...

ముస్లిం వ‌ల‌స‌దారుల ఆరాచ‌కాలు.. సొంత దేశాన్ని విడిచి వెళ్తున్న జర్మ‌న్ దేశీయులు

-స‌లాఉద్దీన్ షోయ‌బ్ చౌద‌రి ముస్లిం వ‌ల‌స‌వాదుల అరాచకాల‌కు ఐరోపా అసురక్షితంగా మారుతున్నందున, అక్క‌డి ప్ర‌జ‌లు విశ్వాసాన్ని కోల్పోవ‌డంతో మరొక ఖండానికి వలసపోతున్నారు. ముస్లిం వలసదారులచే జర్మనీ దేశీయులు ​​​​తమ దేశం నుండి తరిమివేయబడ్డారు. యూకే, కెనడాతో సహా యూరప్‌లోని అన్ని దేశాలలో ఇలాంటి ప‌రిస్థితులే ఏర్ప‌డే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. ఆస్ట్రేలియా, యుఎస్‌, బ్రిటన్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండ‌బోతుంది. ఇంగ్లాండ్ దేశానికి వ‌ల‌స వ‌చ్చిన ముస్లిం వలసదారులు ఆ దేశంలోని అనేక ప్రాంతాలలో షరియా నిబంధనలను అమలు చేయడం ప్రారంభించారు. లండన్ ను "ఇస్లామిస్ట్...

Birsa Munda Jayanti celebrated in Indravelli. 

The 147th birth anniversary of Bhagwan Birsa Munda was celebrated under the joint auspices of Samajika Samarasta Vedika  and Tudum Debba at Nagoba Mandir, at Keslapur Indravelli mandal. Four Sarmedi elders  and 31 patels from 37 villages attended. Sri Appala Prasad, who was the Chief Guest, speaking on the occasion, said it is commendable that tribals, who have adopted the...

Bring a central law to stop illegal conversions: VHP

New Delhi, November 15, 2022 - Central Joint General Secretary of Vishva Hindu Parishad (VHP) Dr. Surendra Jain, while agreeing with the concern of the Hon'ble Supreme Court on illegal conversions, has urged the Central Government to make a central law soon to stop illegal conversions. He said that various incidents that happened across the country and also...