ఇంద్రవెల్లిలో ఘనంగా బిర్సాముండా జయంతి
సామాజిక సమరసతా వేదిక, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్ లోని నాగోబా మందిర ప్రాంగణంలో నవబంర్ 15 మంగళవారం బిర్సా ముండా 147వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది గిరిజన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు మాట్లాడుతూ వేదకాలం నుండి రామాయణ భారత కాలం వరకు వికసించిన భారతీయ సంస్కృతిని వారసత్వంగా స్వీకరించిన గిరిజనులు నేటికీ...
గుంటూరు జడ్పీ చైర్పర్సన్ , ఆమె భర్త ఎస్సీలు కాదు
గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ తెల్లా హేని క్రిస్టినా, ఆమె భర్త కత్తెర సురేష్ కుమార్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తులు కాదని, వారు క్రైస్తవులే అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించింది. గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన మండ్రు సరళ కుమారి దాఖలు చేసిన పిటిషన్ మేరకు హైకోర్టు ఈ ప్రకటన చేసింది. భార్యాభర్తలు ఇరువురు షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తులే అంటూ జిల్లా గుంటూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది. క్రైస్తవ ఆచార వ్యవహారాలు పాటిస్తూ, హార్వెస్ట్ ఇండియా అనే ఒక...
“ఇక్ఫాయ్ “లో జరిగింది ర్యాగింగ్ కాదు..మతపర దాడి!
ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీ లో జరుగుతున్నది విద్యార్థుల మధ్య జరిగే ర్యాగింగ్ కాదని, హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న మతపరమైన దాడి అని విశ్వహిందూ పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఇండియన్ బిజినెస్ స్కూల్ హాస్టల్ లో జూనియర్లు – సీనియర్లు ఘర్షణ పడ్డారని మాత్రమే పోలీసులు పేరొక్నటున్నారు. అదే విషయాన్ని మీడియా బయటపడుతుంది. కానీ వాస్తవంగా అక్కడ జరుగుతున్నది హిందూ విద్యార్ధులపై ముస్లిం విద్యార్థుల దాడిగానే విశ్వహిందూ పరిషత్ భావిస్తోంది. గొడవ జరిగిన...
धरती आबा : जनजातीय गौरव
- प्रशांत पोळ बिरसा मुंडा यह अद्भुत व्यक्तित्व हैं. कुल जमा पच्चीस वर्ष का ही छोटासा जीवन उन्हे मिला. किन्तु इस अल्पकालीन जीवन में उन्होने जो कर दिखाया, वह अतुलनीय हैं. अंग्रेज़ उनके नाम से कांपते थे. थर्राते थे. वनवासी समुदाय, बिरसा मुंडा जी को प्रति ईश्वर मानने लगा था. बिरसा मुंडा जी के पिताजी जागरूक और समझदार थे. बिरसा जी...
नागपुर – संघ शिक्षा वर्ग तृतीय वर्ष का शुभारंभ
नागपुर. राष्ट्रीय स्वयंसेवक संघ, संघ शिक्षा वर्ग तृतीय वर्ष का उद्घाटन कार्यक्रम आज 14 नवम्बर को प्रातः नागपुर रेशीमबाग स्थित डॉ. हेडगेवार स्मृति भवन परिसर के महर्षि व्यास सभागृह में संपन्न हुआ. उद्घाटन समारोह में वर्ग के पालक अधिकारी तथा अखिल भारतीय सह प्रचारक प्रमुख अरुण जी जैन ने देशभर से आए शिक्षार्थियों को संबोधित करते हुए कहा कि...
Nagpur – Sangh Shiksha Varg Tritiya Varsh commenced today
Nagpur. Sangh Shiksha Varg – Tritiya Varsh of the Rashtriya Swayamsevak Sangh commenced at the Maharshi Vyas Sabhagriha, Dr. Hedgewar Smriti Bhavan premises in Reshimbagh, Nagpur today morning. At the formal inauguration, while addressing the participants gathered from across the nation, Arun Ji Jain, Palak Adhikhari of Sangh Shiksha Varg highlighted the importance of Sangh Shiksha Varg in Swayamsevak’s...
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి – భారతీయ కిసాన్ సంఘ్
భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో రైతు గర్జన బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి రైతులు సుమారు 30వేల మంది అన్నదాతలు పాల్గొన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ జోగినపల్లి శ్రీ రంగారావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మోహిని మోహన్ మిశ్రా జి ముఖ్య అతిథిగా...
గ్రామదేవతలు వైదిక సంప్రదాయంలో భాగమే.
గ్రామదేవతలు వైదిక సంప్రదాయంలో భాగమే. గ్రామీణ దేవతల ఆలయాలు కూడా ఆగమశాస్ర్తానుసారం ఏర్ప డినవే. Read Also : కాంతార – హిందూ ధార్మిక చిత్రం
కోయంబత్తూర్ కారు పేలుడులో ఉగ్రకోణం… కేసు NIAకు అప్పగింత, ఐదుగురు అరెస్టు
కోయంబత్తూర్ లో అక్టోబర్ 23న జరిగిన కారు పేలుడు ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు కోరిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు చేసిన దర్యప్తులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు వెలుగుచూడడంతో స్టాలిన్ ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కోరారు. ఇక ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తును వేగిరం చేసింది. ఈ ఘటనకు సంబంధించి, తమిళనాడు వ్యాప్తంగా 43 ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి...