vskteam
చర్మకారులను సన్మానించిన సామాజిక సమరసతా వేదిక
ఈరోజు విజయవాడలో శ్రీ బోయిభీమన్న గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక విజయవాడ విభాగ్ సంయోజక్ శ్రీ కొత్త రాము ఆధ్వర్యంలో గాంధీనగర్లోని పెద్ద పోస్ట్...
స్వర్గస్తులైన తమిళనాడు హిందూ మున్నని సంస్థాపకులు శ్రీ రామ గోపాలన్ జీ: ఆర్.ఎస్.ఎస్ శ్రద్ధాంజలి...
శ్రద్ధాంజలి
తమిళనాడు హిందూ మున్నని సంస్థాపకులు శ్రీ రామ గోపాలన్ జీ స్వర్గస్తులు కావడం చాలా బాధాకరమైన వార్త. ఆయన మరణంతో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. ఆయన మార్గదర్శనంలో పనిచేసినవారికీ, వారు తెలిసినవారికీ...
మానవ హక్కుల పరిరక్షణ అంటూ చట్టాలను ఉల్లంఘించిన ఆమ్నెస్టీ
మానవ హక్కుల పేరిట భారతదేశ చట్టాల్ని ఉల్లంఘించినందుకు గాను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమెస్ట్నీ పై చర్యలు తీసుకోవడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలు...
Hunting elephants is commonplace for lion prides
A bright star has disappeared from the political landscape of Bharat. The demise of former president Dr. Pranab Mukherjee is a huge loss for...
ప్రజాస్వామ్య ధోరణికి ప్రతీక ప్రణబ్ ముఖర్జీ
డా. మన్మోహన్ వైద్య,
సహ సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
భారత మాజీ రాష్ట్రపతి డా. ప్రణబ్ ముఖర్జీ మరణంతో జాతీయ రాజకీయ వినీలాకాశం నుంచి ఒక దేదీప్యమానమైన నక్షత్రం కనుమరుగయింది. రాజకీయ...
బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదు : సిబిఐ ప్రత్యేక కోర్టు
బాబ్రీ కట్టడపు కూల్చివేత కేసులో ఉత్తరప్రదేశ్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మురళీ మనోహర్ జోషి, ఎల్ కె అద్వానీ, ఉమా...
ఎవరి నిరసనలు? ఎవరికోసం నిరసనలు?
* రైతులకు మేలు చేసే చట్టాలకు వ్యతిరేకంగా పలు పార్టీల నిరసనలు
* రైతులే పాల్గొనని ధర్నాలు
* కొన్ని చోట్ల ఉగ్రవాద అనుబంధ పార్టీల నిరసనలు
భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, రైతుల...
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్: నిబంధనలు, చర్యలు & సవరణలు
జాగ్రత్తగా గమనించినట్లయితే.. భారతదేశంలో ఎక్కడైతే మావోయిజం, వేర్పాటువాదం, దేశద్రోహం వంటి కార్యకలాపాలు అధికంగా ఉంటాయో కచ్చితంగా ఆ ప్రదేశంలో విదేశాల నుండి విరాళాలు పొందుతున్న సంస్థల కార్యకలాపాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఖలిస్థాన్...
పాడి రైతులకు ఆర్ధిక చేయూత.. దీపావళికి ఆవుపేడతో తయారైన ప్రమిదల సరఫరాకు పిలుపు
దేశంలోని గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది దీపావళికి గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి 'గోమయ దియా'గా...
Love Jihad is a Demographic Invasion – Alok Kumar, VHP Working...
New Delhi: Working President of Vishva Hindu Parishad (VHP), Advocate Alok Kumar said that ‘Love Jihad’ is a calculated agenda of invasion on the...
ఐక్యరాజ్యసమితిలో భారత్ విస్తృత పాత్రకోసం పీఎం మోడీ పిలుపు
ఐక్యరాజ్యసమితిలో భారత్ ను విస్తృత స్థాయి లో భాగం చేయాలని ప్రధాని మోడీ అన్నారు. శనివారం జరిగిన ఐక్య రాజ్య సమితి సాధారణ సభ 75 వ సెషన్ లో ప్రధాని మోడీ...
16వేల ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసిన చైనా
చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో మైనారిటీలను నిర్భంధ క్యాంపుల్లో ఉంచుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ దాదాపు 16 వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా...
సక్షమ్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రతిజ్ఞలు
దేశవ్యాప్తంగా నేత్రదానం చేసే వారి సంఖ్యను పెంచేందుకు, సక్షమ్ ఆధ్వర్యంలో కాంబా ( కార్నియా అంధత్వ ముక్త్ భారత్ అభియాన్) అనే పేరుతో నేత్ర దాన ప్రతిజ్ఞల కార్యక్రమాన్ని చేపట్టింది.
అందులో భాగంగా సక్షమ్ హైదరాబాద్ ...
నిందితుల మతం ఆధారాంగా ప్రాసిక్యూషన్ ఎలా ఉపసంహరించుకుంటారు?: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖలు
మతం ఆధారంగా ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రజా ప్రయోజనానికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ దాఖలు చేసిన పిల్ పై చేసిన విచారణ...
Love Jihad is a demographic invasion – Alok Kumar
New Delhi. Working President of Vishva Hindu Parishad (VHP), Advocate Alok Kumar said that ‘Love Jihad’ is a calculated agenda of invasion on the...
























