vskteam
భయపడుతున్న ముస్లిం – ఒక బూటకపు కధనం
హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో "ముస్లిములు భయపడుతూ జీవనం సాగిస్తున్నారు" అంటూ కుహనా లౌకికవాదులు, వారికున్న అపారమైన వనరులతో, చాలా జాగ్రత్తగా అల్లుకుంటూ ఒక బూటకపు కధనాన్ని సృష్టిస్తున్నారు. దీన్ని మరింత విస్తృతం...
Police denied Permission to Foreign Evangelist’s Event Citing Visa Norms
Hyderabad: City police has denied permission to Christian Evangelical program that was to be attended by a foreigner in violation of Indian...
దేశ భవిష్యత్తు… పాఠశాల తరగతి గదిలో – శ్రీ లింగం సుధాకర రెడ్డి
బెంగళూరులో స్థిరపడిన శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల తెలుగు రాష్ట్రాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బెంగళూరులోని జైగోపాల్ గరోడియా రాష్ట్రోత్తాన విద్యాలయం(కల్యాణనగర్) ప్రాంగణంలో,
జూన్ 29,
2019న ఎంతో వైభవంగా జరిగింది.
వీసా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించ తలపెట్టిన విదేశీ క్రైస్తవ సభ రద్దు
వీసా నిబంధనలకు విరుద్ధంగా సికింద్రాబాదులో విదేశీ మతప్రచారకుడు పాల్గొనాలనుకున్న క్రైస్తవ మతప్రచార సభను ఇమ్మిగ్రేషన్, పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు.
నగరానికి చెందిన పాస్టర్ సుధాకర్...
దేశ సమైక్యతలో సమిధ శ్యామ ప్రసాద్ ముఖర్జీ
జూలై 06 డా. శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి ప్రత్యేకం
బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇచ్చే ముందు అఖండ భారతావని ముక్కలు చేసి పాకిస్తాన్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ పాకిస్తాన్ పుట్టక...
గ్రామస్థుల మధ్య ‘కుల చిచ్చు’ పెట్టేందుకు చర్చి యత్నం.. బహిర్గతం చేసిన ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్
కుల విబేధాలు మరచి, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటున్న ఆ గ్రామంపై ఓ చర్చి కన్ను పడింది. మతం మారకుండా హిందువులుగా ఉంటున్న అక్కడి ఎస్సీ సామజిక...
संघ में तेजी से हो रहा नई पीढ़ी का प्रवेश –...
झांसी। राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय प्रचार प्रमुख अरुण कुमार जी ने कहा कि संघ कार्य में नई पीढ़ी का प्रवेश...
సంఘకార్యంలో పెరుగుతున్న యువత సంఖ్య: ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్
ఝాన్సీ: సంఘ కార్యం పట్ల యువతరం బాగా ఆసక్తి చూపుతున్నారని, సంఘకార్యంలో భాగస్వాములవుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతున్నదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్...
హైదరాబాద్,కంచన్ బాగ్ లో భూ ఆక్రమణను అడ్డుకున్న రెవిన్యూ అధికారులు
జూలై 1: హైదరాబాద్, సైదాబాద్ కంచన్ బాగ్ ప్రాంతంలో కోర్ట్ వివాదంలో ఉన్న కోట్ల విలువ చేసే ఖాళీ స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ రేష్మ ఫాతిమా వర్గీయులు కబ్జా చేయడానికి...
గో సంరక్షణ చట్టం సద్వినియోగం చేసుకుందాం
గోరక్షణ - దేశ రక్షణ కంటే ఏ మాత్రం తక్కువ కాదని మహాత్మా గాంధీ తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగివున్న మన గోమాతను కాపాడుకోవటం మనందరి బాధ్యత.
పురాతన దుర్గా మందిరంపై ముస్లిం వర్గీయుల దాడి.. హిందూ యువకుడి కిడ్నాప్
ఢిల్లీ: నగరంలోని చౌరీ బజార్ సమీపంలో గల పురాతన హిందూ ఆలయంపై స్థానిక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దేవాలయంలోని పూజావిగ్రహాలు ధ్వంసం అయ్యాయి....
चांदनी चौक के लाल कुंआ में उग्र मुस्लिमों की भीड़ ने...
चांदनी चौक के लाल कुंआ में उग्र मुस्लिमों की भीड़ ने मंदिर में तोड़-फोड़ की । नारे तकदीर और अल्लाह-हू-अकबर के नारे...
దారుస్సలాం వద్ద దళిత యువకుడిపై దాడి.. మృతదేహం హుస్సేన్ సాగర్లో లభ్యం
హైదరాబాద్: పాతబస్తీలోని మజ్లీస్ పార్టీ కార్యాలయానికి అత్యంత సమీపంలో జరిగిన సంఘటన ఓ దళిత యువకుడిపై దాడికి దారితీసింది. అనంతరం రెండు రోజుల తర్వాత అతడి మృతదేహం హుస్సేన్ సాగర్లో...
Classroom is where the nation’s future beholds
Alumni of Sarswathi Sishu Mandir
schools of Telugu states (Telangana and Andhra Pradesh) who are settled in
Bengaluru have got together on the special...
అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించినందుకు శిక్షగా తల్లీకూతుళ్లకు గుండు గీయించిన ముస్లిం కౌన్సిలర్
సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఒక ముస్లిం కౌన్సిలర్ మహిళలపై దారుణమైన ఘాతుకానికి పాల్పడ్డాడు. కూతురిపై జరుగుతున్న అత్యాచారాన్ని అడ్డుకున్న తల్లిపై, ఆమె కూతురిపైనా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. అనంతరం వారికి గుండు...





















