vskteam
“పరతంత్రం పై స్వతంత్రపోరాటం” పుస్తక ఆవిష్కరణ
స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా "భారత ఋషి పీఠం" పత్రిక 2021 ఆగస్టు నుండి ధారావాహికగా ప్రచురించిన వివిధ రచయితల వ్యాసాల సంకలనాలను “పరతంత్రం పై స్వతంత్రపోరాటం” అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ఈ...
చంద్రయాన్ -3 విజయంలో మణిపూర్ శాస్త్రవేత్తలు
చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 అడుగు పెట్టిన సందర్భంగా దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. చంద్రయాన్ మిషన్ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల బృందంలో ఉన్న ఇద్దరు మణిపూర్ శాస్త్రవేత్తల కృషికి ఆ రాష్ట్రం...
Chandrayaan-3: India achieves legendary feat by conducting ‘soft landing’
On August 23, 2023, a day that will be enshrined in the memories of all Indians and India, as Bharat has accomplished a remarkable...
చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతం
దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్రపుటల్లోకి భారత్
చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్
అంతరిక్షంపై భారత్ సంచలనం సృష్టించింది. చందమామపై పరిశోధనలు జరిపేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతమైంది....
చదరంగంలో ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ
భారతదేశం చెస్ క్రీడాకారుల కేంద్రంగా మారుతోంది. ప్రస్తుతం 18 ఏళ్ల రమేష్బాబు ప్రజ్ఞానంద ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడలో కీర్తిని పొందుతున్నాడు. అజర్బైజాన్లోని బాకులో జరుగుతున్న FIDE ప్రపంచ కప్లో ఫైనల్కు చేరుకోవడానికి టైబ్రేక్స్లో...
Swami Sri Lakshmanananda Sarswati.. A Victim of Christian Missionary Mafia
Vedanta Kesari Swami Laxmanananda Saraswati was brutally killed on the night of August 23, 2008 as he was opposing conversions of hapless tribals...
పరమ భక్తుడు సంత్ తులసి దాస్
బొడ్డు సురేందర్
ప్రతీ మనిషికి జీవితంలో ఏదో ఒక జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఉంటుంది! ఆ సంఘటన తర్వాత ఆ మనిషి జీవితంలో అద్బుత మార్పులు జరుగుతాయి!! దీన్నే మనము ఇంగ్లీష్ లో...
క్రైస్తవ మిషనరీల హత్యాకాండ – శ్రీ లక్ష్మణానంద సరస్వతి బలిదానానికి 15 ఏళ్ళు
దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన వేదాంత కేసరి స్వామి శ్రీ లక్ష్మణానంద సరస్వతిని క్రైస్తవ మిషనరీలు అతి దారుణంగా హత్యచేసి నేటితో 12 ఏళ్ళు పూర్తికావస్తోంది. జనజాతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని మతమార్పిళ్ల బారి...
హిందూధర్మ పరిరక్షణలో సమిధ స్వామి లక్ష్మణానంద
– లక్ష్మణసేవక్
పది సంత్సరాల క్రితం 2008 ఆగష్టు 23న ఒడిషా రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఆయన ముఖ్య...
నైజాం విముక్త పోరాటంలోనూ కమ్యునిస్టుల వెన్నుపోటే
- డా.మాసాడి బాపురావు
క్విట్ ఇండియా ఉద్యమానికి లాగానే, హైదరాబాద్ సంస్థాన ప్రజల విముక్తి ఉద్యమానికి కూడా కమ్యూనిస్టులు వెన్నుపోటే పొడిచారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కమ్యునిస్టుల పాత్ర గురించి...
స్వాతంత్య్ర దినోత్సవం రోజున క్రైస్తవ మత ప్రచారాలు
దేశం కంటే మతమే గొప్పదనే ప్రచారం
మతప్రచారం పేరుతో స్వాతంత్య్ర సమరయోధుల అపహేళన
భారతదేశ చరిత్రలో ఆగస్టు 15 ఒక ముఖ్యమైన రోజు. భారతదేశం యూరోపియన్ వలస శక్తుల నుండి స్వాతంత్య్రం...
Sree Narayana Guru Jayanti: The saint-reformer who saved Sanatan Dharma from...
Today is the birth anniversary of Sree Narayana Guru. The Guru is one of the greatest spiritual masters of India who had initiated the...
వేద విజ్ఞాన పరిరక్షణయే ఆధ్యాత్మికత, తత్వశాస్త్ర అభివృద్ధి – డా. మోహన్ భగవత్ జీ
వేద విజ్ఞాన పరిరక్షణయే ఆధ్యాత్మికత, తత్వశాస్త్ర అభివృద్ధి అని, రాబోయే కాలం భారతదేశానికి, సనాతన ధర్మానికి చెందినదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్ జీ అన్నారు....
India lives for humanity – Dattatreya Hosabale Ji
Kozhikode: RSS Sarkaryavah Dattatreya Hosabale Ji said that India lives for humanity. India’s mission is to shed light as a beacon to the world...
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత
ప్రముఖ సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్(80) కన్నుమూశారు. న్యూఢిల్లీలోని సులభ్ క్యాంపస్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో పాఠక్కు గుండెపోటు రావడంతో ఎయిమ్స్ ఎమర్జెన్సీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స...