--Ananth Seth Guru Granth Sahib Parkash Utsav commemorates the very first Parkash, which means the opening ceremony, of the Guru Granth Sahib at the Golden Temple (Amritsar) in 1604. It was on this day in year 1604 that the first...
New Delhi. For the seventh time California has declared October to be Hindu American Awareness and Appreciation Month. In an undisputed vote the California State Senate unanimously passed ACR-103, which acknowledges “the significant contributions made by Californians of Hindu heritage to...
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని, జిఎస్‌టి,  ఆదాయ పన్ను రిటర్న్ పోర్టల్స్ రెండింటిలో లోపాల కారణంగా, పన్ను చెల్లింపుదారులకు దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం దెబ్బతిన్నదంటూ పాంచజన్య వారపత్రిక ప్రచురించిన కథనంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా వ్యాస రచయిత వ్యక్తిగత అభిప్రాయమని ఆర్ ఎస్ ఎస్ అఖిల...
Patting powerful men on the cheek seemed to be Dr. S.Radhakrishnan’s  favourite way of disarming them. In the autumn of 1957, Dr Radhakrishnan paid an official visit to China. I (Natwar Singh) was present at his meeting with Chairman...
In the month of January 2020, some hooligans launched unprovoked, indiscriminate and savage attacks on the houses of unsuspecting, gullible and innocent Hindus living in the Korbagalli neighborhood of Bhainsa town, Telangana. The houses were reduced to cinders and...
 ప్ర‌జాస్వామ్య దేశంలో మ‌త పిచ్చోళ్ళు పెరిగిపోతున్నారు. త‌ళ‌మినాడులోని ఓ ప్రాంతానికి చెందిన క్రిష్టియ‌న్లు ఈ నెల ప‌దో తేదీన హిందువులు జ‌రుపుకొనే వినాయ‌క చ‌వితి పండ‌గ‌ను ఎలాగైనా నిలిపివేసేందుకు లేదా పండ‌గ విజ‌య‌వంతం కాకుండా చేసేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక చేశారు. సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ ఫర్ ఉమెన్, సెయింట్ పాల్స్...
ఆంధ్రప్రదేశ్: మతవ్యాప్తి పేరిట దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రెండు క్రైస్తవ సంస్థలపై కేంద్రానికి ఫిర్యాదు అందింది. విశాఖపట్నానికి చెందిన ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ గత కొంతకాలంగా దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్పడుతున్నట్టు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోంశాఖకు రాసిన ఫిర్యాదులో పేర్కొంది. ఆలిండియా ట్రూ క్రిష్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో  ఆయా సందర్భాల్లో...
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కోర్బాగల్లిలో 2020 జ‌న‌వ‌రిలో కొందరు దుండగులు చేసిన దాడిలో స‌ర్వం కొల్పొయిన హిందువుల కుటుంబాల‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ సేవాభార‌తి అండ‌గా నిలించింది. ఇండ్లు కాలిపోయి నిర్వాసితులైన 10 కుటుంబాల‌కు సేవాభార‌తి, కేశ‌వ సేవాస‌మితి ఆధ్వ‌ర్యంలో కోటి రూపాయ‌ల‌తో 10 నూత‌న ఇండ్ల‌ను నిర్మించింది. బుధ‌వారం(01.09.201) అఖిల భార‌త సేవాప్ర‌ముఖ్ ప‌రాగ్...
- సామవేదం షణ్ముఖ శర్మ  సాధారణంగా మన సనాతన ధర్మంలో ఏ విపరీత సంఘటన జరిగినా - "పీఠాధిపతులు ఏం చేస్తున్నారు?’’ అని వెంటనే ప్రశ్నిస్తుంటారు.  కానీ వారేం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం ఎందరు చేస్తున్నారు?   ముందుగా పీఠాధిపతుల బాధ్యత – పరంపరాగతమైన పీఠమర్యాదలను కాపాడడం, సంప్రదాయ పరిపాలన...వాటి హద్దును అతిక్రమించరు. కారణం అవి శాస్త్రజనితం. వాటిని నేటికీ పాటిస్తున్నారు. అది ప్రధానం.   తమ భాషణలతో ధర్మాన్నీ, జ్ఞానాన్నీ...
- సత్యదేవ  మనకున్న ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. దీన్నే గణేశచతుర్థి అని కూడా అంటారు. ఏడాదిలో నాలుగు చవితి (చతుర్థి) తిథులు గణేశపరంగా కనిపిస్తాయి. మొదటిది ప్రతినెల పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా లెక్కించి పూజ చేస్తారు. ఈ...
 --ప్రదక్షిణ   శ్రీకృష్ణ భగవానుడు ప్రపంచవ్యాప్త హిందువులందరికీ ఆరాధ్యుడు, ఇష్టదైవం; దశావతారాలలో ఆయన పూర్ణావతారం, భగవద్గీత బోధించిన జగద్గురువు. ఇప్పటికి శుమారు 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు, శ్రావణ బహుళ అష్టమి నాడు మథురా నగరం కారాగారంలో జన్మించాడు. శ్రీమద్భాగవతము ఆసాంతం శ్రీకృష్ణావతార అద్వితీయ లీలలే.   శ్రీకృష్ణ జన్మస్థానం నేటి ఉత్తరప్రదేశ్ లోని మధురా నగరం; ఈ నగరానికి...
Chennai. Dr. B.R. Ambedkar is rightfully credited for his efforts and initiatives in championing the cause of social justice and Hindu unity. He truly deserves to be celebrated by all Hindus for his genuine path-breaking initiatives in uplifting the...
ప్ర‌స్తుత కాలంలో పిల్ల‌ల త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ప్రైవేటు పాఠ‌శాల‌లో చేర్పించ‌డానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లకు తీసుకురావాల‌ని సంక‌ల్పం ఒక ఉపాధ్యాయురాలికి క‌లిగింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు వ‌చ్చే విద్యార్థుల‌కు మంచి విద్య‌ను అందించాల‌నే త‌ప‌న ఆ ఉపాధ్యాయురాలికి ఒక వినూత్న ఆలోచ‌న త‌ట్టేలా చేసింది. విద్యార్థులు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో...
Dheerar (Hero) S. Satyamurthy (19/08/1887-28/03/1943), was one of the leading lights of the swarajists who laid the foundation for parliamentary democracy in India, the others being Chitaranjan Das and Motilal. Born in Thirumayam, in Pudhukkottai, a princely state, in...
- వాయు(నారి వినోద్ కుమార్) "ఏ జాతి తన చరిత్ర గురించి తాను తెలుసుకోదో  ఆ జాతి అంతరించి పోతుంది"అన్న అంబేద్కర్ మాటలను మననం చేసుకుంటూ,మార్క్సిస్ట్,సూడో సెక్యులరిస్ట్ గాజు కళ్లద్దాలతో కాక భారతీయ నేత్రాలతో చరిత్రను అధ్యయనం చేయాలి. "మోప్లా ఘటన" స్వాతంత్రోద్యమానికి సంబంధం లేదని,పక్కా ప్రణాళికతో లక్షల మంది హిందువులను ఊచకోత కోసారని ICHR తన...