విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వి.హెచ్‌.పి) నూత‌న జాతీయ అధ్య‌క్షుడిగా బీహార్ కు చెందిన ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ పద్మశ్రీ రవీంద్ర నారాయణ్ సింగ్ గారు ఎన్నిక‌య్యారు. హ‌ర్యానా రాష్ట్రంలోని ఫ‌రిదాబాద్‌లో రెండు రోజుల పాటు జ‌రుగుతున్న వి.హెచ్‌.పి జాతీయ స‌మావేశాల్లో ఆయ‌నను నూత‌న అధ్య‌క్షులుగా ఎన్నుకున్నారు. అంధ విద్యార్థులకు ఉచిత పాఠశాలలు, పేదలకు వైద్యాలయాలు, నిరుపేద...
Chennai. On Tuesday, the Coimbatore City Corporation had demolished seven temples, including a 100-year-old temple, along the Muthanankulam bund in the city. The corporation had claimed that the temples were built on the encroached land along the northern bund...
గత కొంతకాలంగా తమ గ్రామంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న చర్చికి సమాధానంగా కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల ప్రజలు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. తమకున్న విశేష అధికారాలను వినియోగించుకుంటూ, అక్రమంగా, పంచాయితీరాజ్ శాఖ వారి జీవో నెంబర్ 376కు విరుద్ధంగా,  జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా, సుప్రీంకోర్టు తీర్పుకు...
Nashik. Ayurveda has introduced the concept of Holistic Blissful Health (Nirayam Sukhi Swasthya) since a long time. That is why the Ayurveda is becoming global. The world is looking at this pathy as not only as cure of illness...
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ప్రాంతంలోని ఎస్సీ బాలికపై పాస్టర్ అత్యాచారం కేసులో మరో అంశం వెలుగులోకి వస్తోంది. నిందితుడైన స్థానిక పాస్టర్ మీద ఐపీసీ, పోక్సో చట్టాలపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం క్రింద మాత్రం కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశమైంది. కాకినాడ...
బీసీలు అధికంగా ఉండే తమ గ్రామంలో అమెరికాకు చెందిన మతమార్పిడి సంస్థ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంలో ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్రామస్థులు తమ  ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోరుతూ పిటిషన్ జాతీయ బీసీ కమిషన్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా నందవరం...
లతా కమలం సృష్టి అంతా అమ్మవారిమయమే...ప్రకృతి స్వరూపిణి అయిన ఆ పరమాత్మికను కొలడానికి అనేక మార్గాలు. అందులో బోనాలు ఒకటి. ఇది తెలంగాణాలో  అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం . దీన్ని తెలంగాణ తెలుగు వారి పండుగగా అభివర్ణిస్తారు. ఈ బోనాల పండుగ  ఆషాఢ...
New Delhi. On (11.07.2021), NIA arrested three accused persons namely i) Umar Nisar s/o Nisar Ahmed Bhat r/o Magray Mohalla Achabal; District Anantnag ii) Tanveer Ahmad Bhat s/o Gull Mohammad Bhat r/o Gori Mohalla Achabal Anantnag and iii) Rameez...
కరోనా 3rd వేవ్ ను సమర్థంగా ఎదుర్కోవడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశవ్యాప్తంగా తమ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఇలా శిక్షణ పొందిన కార్యకర్తలు దేశంలోని 2.5 లక్షల కేంద్రాలలో తమ సేవా కార్యక్రమాలను విస్తరించనున్నారు. ఇప్పటికే 27,166 శాఖల నుంచి దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో...
Chitrakoot: Rashtriya Swayamsevak Sangh will organize nationwide “workers’ training” to face the possible third wave of corona and these trained workers will reach about 2.5 lakh places. Now 27,166 shakhas of the Sangh have started taking place in the...
9 రోజులు... 18 ఏనుగులు... 38 మల్లయోధులు... 101 వాహనాలు... మొత్తంగా 400 ఏళ్ళ చరిత్ర.... ఇదీ జగన్నాధ రథయాత్ర వైభవం. జగన్నాధుడంటే విశ్వానికి అధిపతి అని అర్థం. ఆ జగన్నాధుని రథయాత్ర తొమ్మిది రోజులపాటు వైభవంగా జరుగుతుంది. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలను మరచి దేశం నలుమూలల నుంచి భక్తులు రథయాత్రను తిలకించడానికి పూరీ చేరుకుంటారు....
- ఆయుష్ నడింపల్లి ఇటీవల ఘాజియాబాద్ లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ పాల్గొన్నారు. అందులో వారు చేసిన ఉపన్యాసంలోని పలు అంశాలపై వివిధ మీడియా మాధ్యమాలలో చర్చ జరుగుతోంది. అనేకమంది అనేక రకాలుగా...
దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ నుండి  వ‌చ్చిన ఆరుగురు హిందూ వలసదారులకు సి.ఎ.ఎ చ‌ట్టం కింద భారత పౌరసత్వం లభించింది. గ‌తంలో మతపరమైన హింస కారణంగా వారు ఆరుగురూ పాకిస్తాన్ నుండి భార‌త్ కు వ‌చ్చారు. గ‌తేడాది కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సి.ఎ.ఎ) ద్వారా వారు ప్ర‌స్తుతం భార‌త పౌర‌స‌త్వాన్ని...
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా, కుల్గాంలో నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు ఉగ్ర‌వాదులు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి పుల్వామా జిల్లాలోని పుచాల్‌ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నదని కశ్మీర్‌ ఐజీపీ...
DIG, AV Homkar, Ranchi Range, Jharkhand, has prepared a report on Patthalgari in which he says that some tribal activist met in Ranchi under the banner of Loktantra Bachao Manch. In his report he also said that villagers were...