ఆంధ్రప్రదేశ్ లో వ‌రుసగా హిందూ దేవీదేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన విజయవాడ నడిబొడ్డున చోటుచేసుకున్నది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఉన్న ఆటో స్టాండ్ ను ఆనుకుని ఉన్న శ్రీ సీతారామ మందిరంలోని సీతమ్మ వారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిత్యం...
ఏడాది కాలం పాటు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనాకు వ్యాక్సిన్ వ‌చ్చేసింది.  ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగంగా దేశీయంగా హైదారాబాద్‌కు చెందిన భార‌త్ బయోటెక్ సంస్థ, ఐసీఎంఆర్‌, పూణే ఎన్ఐవీ స‌హాకారంతో  కోవాక్సిన్‌ను అభివృద్ధి  చేసింది. అయితే ఈ కోవాక్సిన్ టీకాకు ఔష‌ద నియంత్ర‌ణ సంస్థ (డీసీజీఐ) అనుమ‌తినిచ్చింది. ఈ మేర‌కు ఆదివారం ఒక  ప్ర‌క‌ట‌న విడుద‌ల...
Bharat is home to the lineage of countless warriors who defended the country against Arab, Portuguese, British, Dutch, French and other colonial forces both on land and sea over the last 1000 years. When the British East India Company...
Gandhi said that my patriotism originates from my religion. I will understand my religion and become a good patriot and inspire others to do the same. This was said by Sarsanghchalak Dr. Mohan Bhagwat, Shri Bhagwat was speaking on the...
नागपुर (विसंकें). राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह भय्याजी जोशी ने स्व. मा. गो. वैद्य जी को श्रद्धांजलि अर्पित करते हुए कहा कि “आदर्श सार्वजनिक जीवन के जितने भी मापदंड होते हैं, उन सारे मापदंडों पर खरा उतरने वाला व्यक्तित्व...
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోధి కొండ పై ఉన్న శ్రీరాముని దేవాలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో అలాంటి సంఘటనలు మరో రెండు చోటుచేసుకున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామ నగర్ విగ్నేశ్వర ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో స్వామి వారి విగ్రహం...
New Delhi. In the Constitution of India, protection of animals is a fundamental duty which is also emphasised in its Article 48 under Directive Principles. Besides these, provisions for animal welfare, such as, the Prevention of Cruelty to Animals...
విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రాముడి విగ్రహాంపై నిన్న దాడి జ‌రిగ‌గా నేడు అందుకు సంబంధించిన విగ్ర‌హ శ‌క‌లం బోడికొండపై ఉన్నకొలనులో ల‌భ్య‌మైంది. విగ్ర‌హంపై దాడి చేసిన వ్య‌క్తులు తల భాగాన్ని వేరుచేసి కొలనులో పడేశారు. దీంతో భక్తులు ఆలయ పరిసరాల్లో వెతుకుతుండ‌గా ఆలయంపై నున్న కొలనులో రాముడి విగ్రహం తలభాగాన్ని గుర్తించి బయటకు...
బంగ్లాదేశ్ నుంచి భార‌త్‌లోకి అక్ర‌మంగా వ‌స్తున్న రోహింగ్యాలపై రాచ‌కొండ పోలీసులు నిఘా పెంచారు. ఇటీవ‌ల బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం త‌మ దేశంలో ఉంటున్న రోహింగ్యాల‌ను బంగాళ‌ఖాతంలోని ఒక మారుమూల ద్వీపమైన భాసన్ చార్‌లోని పున‌రావాస కేంద్రాల‌కు పంపాలని నిర్ణయించింద‌ని, ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో నిఘా సంస్థ‌ల నుంచి వ‌చ్చిన స‌మాచారం మేర‌కు వ‌ల‌స దారుల‌పై నిఘా...
Rashtriya Swayamsevak Sangh (RSS) Sarsanghchalak Dr Mohan Bhagwat has inaugurated Kesari Weekly’s new Headquarters in Calicut, Kerala. The new headquarters will home Kesari Media studies and research centre and a digital library. While addressing the gathering after inauguration, Dr Mohan...
హిందూ మ‌హిళ‌ల‌ను అత్యంత అసభ్యంగా చిత్రీకరిస్తూ అస్లీల సాహిత్యాన్ని వ్యాప్తి చేస్తున్న అమెజాన్ సంస్థ పట్ల జాతీయ మ‌హిళా క‌మిష‌న్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శ‌ర్మ అమెజాన్ సంస్థ భారతదేశ ప్ర‌తినిధి అమిత్ అగ‌ర్వాల్‌కు నోటీసులు జారీచేశారు. పుస్తకాలను డిజిటలైజ్ చేసి, ఆ డిజిటల్ కాపీలను పాఠకులు చదివేందుకు వీలుగా...
కరినగర్ జిల్లా కేంద్రంలోని ఆరేపల్లి డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరీ కాలనీలో ఆదివారం సేవా భారతి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ ఈ.ఎన్.టి వైద్యులు, ఆర్.ఎస్.ఎస్ నగర సంఘచాలక్ రమణ చారి గారు, చర్మ వ్యాధి నిపుణులు రమేష్, వేవెక్ లు పాల్గొని తమ సేవలందించారు. ఈ శిబిరం లో మొత్తం...
Swami Vivekananda Rock Memorial, set-up on the rocks, near Kanyakumari, where Swamyji's realized his 'life mission after three days of meditation, will continue to be perennial source of inspiration, said Susri Sujatha Nayak, Telugu Praanta Sanghathak of Vivekananda Kendra. Speaking...
కన్యాకుమారి వద్ద సముద్రంలోని శిలపై నిర్మించిన స్వామి వివేకానంద స్మారక కేంద్రం నిరంతర స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తుందని వివేకానంద కేంద్ర తెలుగు ప్రాంత సంఘఠక్ సుజాత నాయక్ తెలిపారు. ఇక్కడనే స్వామిజి మూడు రోజులపాటు ధ్యానం అనంతరం తన జీవన కార్యాన్ని గుర్తించారని ఆమె గుర్తు చేశారు. హైదరాబాద్ కు చెందిన ఆలోచనాపరుల వేదిక 'సోషల్...
మ‌త మార్పిళ్ల వ్య‌తిరేక బిల్లుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.  వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత గ‌తంలో ఉన్న మ‌త స్వేచ్ఛ చ‌ట్టం - (1968) ర‌ద్ద‌వుతుంది. ఈ బిల్లు ప్ర‌కారం బ‌ల‌వంత‌పు మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డితే జ‌రిమానాల‌తో పాటు, జైలు శిక్ష...