కొన్నేళ్లుగా ఇస్లామిస్ట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పి.ఎఫ్‌.ఐ) కి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ 100 కోట్లకు పైగా జమైన‌ట్టు  ఈ.డి గురువారం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పి.ఎం.ఎల్.‌ఎ) కోర్టుకు తెలిపింది.  ఈ నిధులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి, ఎలా పంపిణీ చేశారన్న కోణంలో ద‌ర్యాప్తులో కొన‌సాగుతోంద‌ని పి.ఎఫ్.‌ఐ పై మనీలాండరింగ్ కేసులో దాఖలు...
విశ్వహిందూ పరిషత్‌ కేంద్రీయ కార్యాద్యక్షులు మరియు శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్‌ జాతీయ కన్వీనర్ శ్రీ అలోక్‌ కుమార్‌జీ  ‌గారి సందేశం శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్ర‌స్ట్‌ ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా తలపెట్టిన నిధి సమర్పణ అభియాన్‌లో విశ్వహిందూ పరిషత్‌ పూర్తి స్థాయిలో నిమగ్నమై...
                                                                             ...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు మరి కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్‌ రాబోతుందని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకు ప్రణాళికలు కూడా ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. యావత్‌ ప్రపంచమంతా వాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఇస్లామిక్ అతివాదులు కోవిడ్‌ -19 వ్యాక్సిన్లను బహిష్కరిస్తామంటూ  జారీ చేస్తున్నారు. ఇందుకు కారణం వాక్సిన్లు 'హలాల్‌' పద్ధతిలో తయారుచేయకపోవడమేనట! డిసెంబర్‌ 20న...
దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు అల్లర్ల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ పురోగతి సాధించింది. ఈ అల్లర్లకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది. ఈ  ఏడాది ఆగ‌స్టు 11న బెంగుళూరు ప‌రిధిలోని పుల‌కేశిన‌ర‌గ‌ర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీ‌నివాస్ మేన‌ల్లుడు ఫెస్‌బుక్‌లో చేసిన పోస్టుకు నిర‌స‌నగా కె.జి హ‌ల్లి...

युगांत !

- प्रशांत पोळ मा. गो. वैद्य जी का जाना यह एक युग का अंत हैं. वे ऐसे अत्यंत बिरले लोगों में हैं, जिन्होने केंद्रीय स्थान में रहते हुए और कई केंद्रीय दायित्वों का निर्वहन करते हुए संघ के सभी सरसंघचालकों...
శ్రీ బాబూరావ్ వైద్య (మాధవ గోవింద వైద్య) జీ స్వర్గస్థులు కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ పరమపూజనీయ సర్ సంఘచాలక్, మాననీయ సర్ కార్యవాహ విడుదల చేసిన శోక సందేశం : శ్రీ మాధవ గోవింద ఉపాఖ్య బాబూరావ్ జీ వైద్య స్వర్గవాసులు కావడంతో సంఘ కార్యకర్తలమంతా ఒక జ్యేష్ట కార్యకర్తను, పెద్ద దిక్కును...
రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ కార్యకర్త శ్రీ మాధవ గోవింద వైద్య ఈ రోజు పరమపదించారు. వారి వయసు 97 సంవత్సరాలు. ‘తరుణ్ భారత్’ పత్రిక సంపాదకులుగా వ్యవహరించైన మాధవ గోవింద వైద్య రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘానికి ఇప్పటిదాకా సర్ సంఘచాలకులుగా వ్యవహరించిన మొత్తం ఆరుగురితో కలిసి పనిచేశారు. రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ అఖిల...
కేరళలోని ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన 11 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక్కాడ్ మున్సిపాలిటీని బిజెపి కైవసం చేసుకుంది. దీన్ని జీర్ణించుకోలేని సిపిఎం పార్టీ కార్యకర్తలు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. అందులో భాగంగా పాలక్కాడ్ లోని హిందూ...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలకు నిరసనగా అనేక ప్రతిపక్ష పార్టీలు 'రైతులకు మద్దతుగా ఉద్యమం' పేరిట ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వామపక్ష భావజాల పత్రిక 'ప్రజాశక్తి'  ప్రచురించిన వార్త ఒకటి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆశ్చర్యంతో పాటు విస్మయానికి గురిచేసింది. డిసెంబర్ 15, 2020 నాడు "కిసాన్ కు జైకొట్టిన...
ఒక విదేశీ పత్రికలో వచ్చిన అర్ధరహితమైన కధనాలను ఆధారం చేసుకుని జాతీయవాద సంస్థలపై అసత్య ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిళింద్ పరాండే డిమాండ్ చేశారు. తప్పుడు కధనాలు ప్రచురించిన అమెరికా పత్రిక 'వాల్ స్ట్రీట్ జర్నల్' కూడా క్షమాపణలు...
--प्रदक्षिणा वास्तव में देखा जाए तो विभिन्न निजाम और 1948 के बाद कांग्रेसी सरकारों द्वारा इतिहास से इस शहर का हिंदू नाम मिटाने के सभी प्रयासों के बावजूद इसका ‘भाग्यनगर’ नाम मिटाया नहीं जा सका है। यह हमेशा लोगों की...
'సంస్థానాల సమస్య ఎంత జటిలం అయ్యింది అంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవు’ అని మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ తో అన్నారు.  బ్రిటిష్ వారు భారత దేశాన్ని వదిలి వెళుతూ  550 పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు.  అత్యంత క్లిష్టమైన అలాంటి సమయంలో సర్దార్ పటేల్ ఒక పోరాట...
అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ జాతీయ అధ్య‌క్షుడిగా గుజ‌రాత్‌లోని మెహ‌సానా కు చెందిన ప్రొఫెస‌ర్ డా.చాగ‌న్‌‌బాయ్ ప‌టేల్  ఎన్నిక‌య్యారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ కి చెందిన నిధి త్రిపాఠి మ‌రోసారి ఎన్నికయ్యారు.  వీరు 2020-21 సంవత్సరానికి బాధ్య‌త వ‌హించ‌నున్నారు. నాగ్‌పూర్‌లో జరగబోయే 66వ ఎబివిపి జాతీయ స‌ద‌స్సులో వారిద్దరూ బాధ్యతలు స్వీక‌రించ‌నున్నారు.
ఆయోద్యలో భగవాన్‌ శ్రీరామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కార్యదర్శి శ్రీ చంపత్‌ రాయ్ వెల్లడించారు. ఆలయ చరిత్రలోని సత్యాల గురించి ప్రస్తుత, భవిష్యత్‌ తరాలకు తెలిసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని'' ఆయన తెలిపారు. శ్రీ రామ జన్మభూమి ఆలయం విశిష్టతను, చారిత్రక సత్యాన్ని...