పాల్ఘర్ జిల్లాలో పూజ్య సంత్ ల ఘోరమైన హత్య గురించి ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ ప్రకటన;
మహారాష్ట్ర లోని పాల్ఘర్ జిల్లా లోని కుగ్రామంలో జునా అఖాడాకు చెందిన పూజ్య సాధువులు పూ . మహంత్ కల్పవృక్ష గిరి జీ మహారాజ్, పూ. సుశీల్ గిరి...
In a news emerging from Bihar's Warisaliganj, Muslims gathered from all sides and attacked Mahadalits in their own colony on April 18 morning. Every attackers had weapons in their hands.
According to the locals, the two sides had a fight...
ఈ దేశాన్ని నాశనం చేయాలంటే ఇక్కడి సాంస్కృతిక చిహ్నాల పై దాడి చేసి సమాజంలో విభజనలు సృష్టించాలి. అందుకు తగినట్లుగా సాహిత్యాన్ని తయారుచేయడం, దానికోసం ప్రత్యేకంగా విదేశీ యూనివర్సిటీల సహకారం తీసుకోవడం, తమ పని చేసిపెట్టే వారిని మేధావులుగా గుర్తిస్తూ ప్రోత్సహించడం కమ్యునిస్టులు అనుసరిస్తున్న వ్యూహం. కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు సంస్థల ఈ కుట్రలను అర్ధం...
--Pradakshina
Just as India was on the cusp of successfully flattening the curve in the war against corona pandemic, the disaster of Tablighi Jamat struck as a much larger venomous virus across the country. People were shocked and are unanimously...
"సేవాహి పరమో ధర్మః".. సేవ అన్నిటినీ మించిన ధర్మం అన్న పెద్దల మాటలను కరీంనగర్ పట్టణానికి చెందిన యువకులు స్పూర్తిగా తీసుకున్నారు. ఈ స్ఫూర్తితోనే "స్పందన వెల్ఫేర్ సొసైటీ" పేరిట ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్త లాక్-డౌన్ మొదలైన నాటి నుండి పట్టణంలో ఆకలితో ఉన్న వారికి...
కొన్ని వార్తా పత్రికలు తప్పుడు వార్తలను సృష్టించి, వాటిని విపరీతంగా ప్రచారం చేసి, ఒక అంతర్జాతీయ వార్త గా స్థిర పరుస్తాయి. దాని ఆధారంగా కొన్ని సంస్థలు నివేదకలు రూపొందించి, ఆ తప్పుడు నివేదికల ద్వారా భారత్ ను ఇరుకునపెడుతుంటాయి. ఈ "సర్క్యులర్ అర్గ్యుమెంట్ ఆఫ్ అథారిటీ" (Circular Argument of Authority) పద్ధతి...
--A.S.SANTHOSH
విదేశీ మతప్రచారకుల వీసా నిబంధనల ఉల్లంఘనలపై తాజాగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ అది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న విషయం మనం గ్రాహం స్టెయిన్స్ ఉదంతం ద్వారా గత భాగంలో తెలుసుకున్నాం.
ఒక విదేశీయుడు భారతదేశంలోకి అడుగుపెట్టడానికి కావాల్సిన వీసా భారత ప్రభుత్వంలోని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని కాన్సులేట్ల ఆధ్వర్యంలో పనిచేసే మిషన్స్ అండ్ పోస్ట్స్ వారు జారీ...
--A.S.SANTHOSH
"ఇతరుల మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ, వారిని బలవంతపెట్టి, ప్రలోభపెట్టి లేదా ఒక మతం కన్నా మరో మతం గొప్పది అని భ్రమింపజేస్తూ వారిని మతం మార్చడం అనేది ఏవిధంగానూ సమర్ధించదగినది కాదు అనడంలో మరో మాటకు తావులేదు"
..అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన గ్రాహం స్టెయిన్స్ హత్య కేసు తీర్పు సందర్భంగా 2011లో సుప్రీం కోర్టు...
Ministry of Home Affairs (MHA) has warned the Zoom app users that the video-conferencing application is not safe for usage. In an advisory, the Government said that the videoconferencing app Zoom, which government officials have been barred from using,...
తప్పుడు సలహాలు పొందిన ముస్లీములలోని ఒక వర్గం కరోనాని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ముందు జాగ్రత్త చర్యలను పెడచెవిన పెట్టి ప్రజల భద్రతను ప్రమాదంలో పడేస్తోంది. దీనికి సంబంధించిన చరిత్ర ఉంది, కానీ దానిని వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నదానికి కారణం కనిపించడం లేదు.
ప్రస్తుతం జరుగుతున్నది ఇంతకు ముందు ఎప్పుడో జరిగిన అనుభవం ఉన్నట్టు...
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోన వైరస్ వ్యాప్తిని మన దేశంలో అరికట్టడంలో చాలావరకు విజయం సాధించామని, అయితే ప్రమాదం పూర్తిగా తొలగిపోనందువల్ల రాష్ట్రాలతో చర్చించిన మీదట లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముందుగా విదేశీయానం పూర్తిగా రద్దు చేయడం, లాక్ డౌన్ అమలువంటి త్వరితమైన నిర్ణయాలవల్ల...
డా బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా ఆర్ ఎస్ ఎస్ సహ సర్ కార్యవాహ మాననీయ శ్రీ వి భాగయ్య గారి సందేశం.
Rashtriya Swayamsevak Sangh Sah Sarkaryavah, Maa. Sri Bhagaiah ji's message on Ambedkar Jayanti.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ద నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీరాముని జన్మతిథిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. శ్రీ సీతారాముల కళ్యాణము కూడా నమినాడే జరిగినదని ప్రజల విశ్వాసము.
దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో, శాంతితో విలసిల్లితే అది...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ సర్ కార్యవాహ మాననీయ భయ్యాజీ జోషి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వలస కార్మికులు, రోజువారి కూలి మీద ఆధారపడే కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారిని ఆదుకోవడానికి స్వయంసేవకులు వివిధ రకాల కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. ఈ విధంగా దాదాపుగా 25 లక్షల సేవా కార్యక్రమాలు...
స్వయంసేవకులు ప్రభుత్వానికి సహకరిస్తారు
ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు సహజంగానే సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. వివిధ సంస్థాలతోపాటు పనిచేస్తూ ప్రజలకు సహాయం అందిస్తారు. చైనా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చడం కోసం కూడా రాష్ట్రీయ...
























