It is a known fact that during various natural calamities or unexpected crisis situations, the swayamsevaks of Rashtriya Swayamsevak Sangh rise to the occasion and get involved in service of society. The Sangh swayamsevaks network with various organisations in...
--A.S.SANTHOSH “It is undisputed that there is no justification for interfering in someone’s belief by way of use of force, provocation, conversion, incitement or upon a flawed premise that one religion is better than other” ..The above statement was made by...
Just when we thought that the nationwide lockdown is paying dividends and we as a nation may succeed in limiting the spread of the deadly Chinese virus, we are served with the horrifying news of Nizamuddin Markaz event in...
ఒకవైపు దేశం యావత్తు కరోనా మహమ్మారిపై తీవ్రంగా పోరాటం సాగిస్తున్న సమయంలో ఢిల్లీ మర్కజ్ మసీదు వర్గాలు మాత్రం తమ కార్యక్రమం పూర్తికావడమే ధ్యేయంగా వ్యవహరించాయి. మార్చి 13, 16 తేదీల్లో ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ జారీ చేసిన నిబంధనలు కూడా తుంగలో తొక్కాయి. మరోవైపు దేశీయ తబ్లిగ్ వర్గాల అండతో విదేశీ ఇస్లామిక్ ప్రచారకులు భారత వీసా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. విదేశీయులు ఎటువంటి వీసాతో అయినా సరే భారతదేశంలో తబ్లిగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదు...
ప్రపంచ వ్యాప్తంగా చైనా వైరస్ కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో..  భారత ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్-డౌన్ కారణంగా ఈ ముప్పు తొలగే అవకాశం ఉంటుందని ప్రజల్లో ఆశలు  చిగురిస్తున్న వేళ.. దేశ రాజధాని ఢిల్లీలోని మర్కజ్ మసీదు కేంద్రంగా అత్యంత ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మర్కజ్ మసీదు ద్వారా దేశవ్యాప్తంగా ప్రబలిన...
కరోన వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సమిష్టి సంకల్పాన్ని, ఏకత్వభావాన్ని, ధైర్యాన్ని పెంపొందించడం కోసం రేపు (ఆదివారం) రాత్రి 9గం.లకు తొమ్మిది నిముషాలపాటు ఇళ్ళలో కరెంట్ దీపాలన్నీ ఆర్పివేసి నూనె దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఇలా కరెంట్ వాడకాన్ని తగ్గిస్తే పవర్ గ్రిడ్...
నేడు శ్రీ రామనవమి పండుగ. ఈసారి కొంత భిన్నమైన పరిస్థితుల్లో జరుపుకుంటున్నాము. భగవాన్ శ్రీ రాముడు విష్ణువు అవతారం. ఆయన రాక్షస శక్తులను ఎదిరించి మానవ సమాజాన్ని, ధార్మిక విలువలను రక్షించారు. నేడు మనం ఒక కొత్త ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాము. ప్రపంచమంతా ఈ ప్రమాదం వల్ల భయాందోళనకు గురవుతోంది. అంటురోగం వ్యాపించింది. దీనిని అరికట్టాలంటే...
- Ananth Seth Lord Ram might have faced a 14-year vanvaas in his human form in the Treta-Yug but for Ramlala virajmaan, it has been an arduous journey of more than 4 centuries in the Kalyug. That however seems to...
ప్ర : శ్రీ రాముడిని హిందువులంతా  దేవుడిగా ఎందుకు పూజిస్తారు? జ: హిందూ సంప్రదాయం ప్రకారం, శ్రీ రాముడు  శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం. నాలుగు యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో 3000 సంవత్సరాల క్రితం శ్రీ మహా విష్ణువు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ రాముడిగా  అవతరించారు.  భారతదేశంలోనే కాదు, అనేక దక్షిణాసియా దేశాలే కాక,...
Hyderabad: City Police solves Kerosene Bomb attack cases in old city Planned by a gang for creating riots like that of Delhi riots against CAA and NRC Two temples situated in the Hyderabad old city were targeted and kerosene bombs...
ఓ వైపు కరోనా ధాటికి ప్రపంచం అతలాకుతలం అవుతుండగా, మరోవైపు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎదురవుతున్న తాత్కాలిక ఇబ్బందుల కారణంగా ఆకలికి అలమటిస్తున్న పేదల కోసం, నిత్యావసర వస్తువుల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం.. ఎప్పటిలాగ్గానే  రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ రంగంలోకి దిగింది. ఎప్పటి లాగానే...
ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది.. మరోవైపు ప్రభుత్వాలు తమ ప్రజలను కరోనా నుండి రక్షించుకునేందుకు లాక్ డౌన్ ప్రకటించి కఠిన నిబంధనలు విధించాయి.. పోలీసులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులు అహోరాత్రాలు కష్టించి ప్రజలను జాగృతం చేస్తున్నా కూడా కొన్ని చోట్ల కొన్ని వర్గాల ప్రజలు సామాజిక బాధ్యత...
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారిపై భారత ప్రభుత్వం సాగిస్తోన్న పోరుకు దేశీయ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) తోడ్పాటునందిస్తోంది.  తమ సంస్థ కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఎన్-99 మాస్కులు, శరీరాన్ని కప్పివుంచే సూట్లతో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలేటర్లు, చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లు...
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి తమను తాము కాపాడుకునే విషయంపై రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త ఆటో ద్వారా ప్రచారం సాగిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. హైదరాబాద్ మల్కాజ్ గిరి   ప్రాంతానికి చెందిన రంగుల శంకర్ నేత అనే స్వయంసేవక్  స్థానిక జవహార్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆటో ద్వారా తిరుగుతూ అక్కడి ప్రజల్లో కరోనా మీద అవగాహన కల్పిస్తున్నాడు. అంతేకాకుండా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ...
న్యూ ఢిల్లీ 26.3.2020: ప్రపంచమంతటా వ్యాపించిన కోవిడ్ _19 (కరోనా వైరస్)బారిన పడకుండా ఉండటానికి 'జాగరూక సమాజమే సురక్షిత సమాజం'అన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ డా.కృష్ణ గోపాల్ జీ సందేశం. https://www.youtube.com/watch?v=vUlTaMZgRss&feature=youtu.be