వివాదాస్పదమైన అన్ని స్థలాలలో ముస్లింలు తమ వాదనలను ఆపి, కూల్చివేసిన దేవాలయాలపై
నిర్మించిన 11 మసీదులను హిందువులకు
అప్పగించాలని ఉత్తర ప్రదేశ్, షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీమ్ రజ్వి అన్నారు.
ముస్లింలు మధుర, వారణాసి, జౌన్పూర్లతో సహా దేశవ్యాప్తంగా ఇలాంటి 11 వివాదాస్పద స్థలాల విషయంలో
తమ వాదనను...
కథువా కేసు: ప్రత్యేక విచారణ అధికారులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదుకు కోర్ట్ ఆదేశం
దేశంలో సంచలనం సృష్టించిన కథువా కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక బృందానికి (సిట్) చెందిన ఆరుగురు విచారణాధికారులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాల్సిందిగా జమ్మూ కోర్టు పోలీసులను ఆదేశించింది....
भुवनेश्वर, 18 अक्तूबर। राष्ट्रीय स्वयंसेवक संघ के
स्वयंसेवक देशभर में 1.50
लाख
से अधिक सेवा कार्य चला रहे हैं। 20 स्थानों पर सेवार्थ बड़े अस्पताल एवं 15 ब्लड बैंक भी चलाते हैं।
भुवनेश्वर में चल रही संघ...
Bhubaneswar, October 18. The Rashtriya Swyamsevak Sangh’s
swayamsevaks are running more than 1.50 lakh projects across the country. They
are also running 20 large charitable hospitals and 15 blood banks.
Addressing a press conference on the...
బిసాల్పూర్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్
(బీఈఓ) ఉపేంద్ర కుమార్ జరిపిన విచారణలో బిసాల్పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
ఫుర్కాన్ అలీ(45), 1902 లో ముహమ్మద్
ఇక్బాల్ రాసిన “లబ్ పె ఆతి హై దువా” అనే కవితను విద్యార్థులచే పఠింప చేశారని నిర్ధారణ కావడంతో అతడిని విధుల
నుండి బహిష్కరించారు.
ఉదయం...
క్రీ.శ-1528 బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన
మీర్ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. 1528 నుండి
1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల
హిందువులు అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. ఆ తరువాత 90వ దశకంలో ఇది
దేశవ్యాప్త...
Bhubaneswar. The RSS’ work is continuously expanding across the nation due to hard work of its swayamsevaks and conducive atmosphere in the society. Especially a large number of students and the youth are getting associated with the...
అయోధ్య శ్రీరామజన్మభూమి కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం అయోధ్య, రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి టైటిల్ వివాదంపై గత నలభై రోజుల నుండి కొనసాగుతున్న విచారణకు తెర దించి తీర్పును రిజర్వు చేసింది. 'వౌల్డింగ్ ఆఫ్ రిలీఫ్'...
ప్రతిసంవత్సరం జరిగే అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలు ఈసారి భువనేశ్వర్ లో జరుగుతాయి. మూడురోజులపాటు (16 అక్టోబర్ నుంచి 18 అక్టోబర్ వరకు) జరిగే ఈ సమావేశాల్లో పరమపూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ సురేశ్ (భయ్యాజీ) జోషి లు ఉంటారు. అఖిల భారతీయ, క్షేత్ర, ప్రాంత...
https://www.youtube.com/watch?v=iMxBvlfhTy0
Poojaniya Sarsanghchalak of RSS Dr. Mohan ji Bhagwat on the occasion of VijayaDashami Utsav Yugabdi 5121 – (Tuesday, October 8, 2019)
https://www.youtube.com/watch?v=b6LNm3d6sWw
Shri Shiv Nadar, President of HCL Technologies, on the occasion of VijayaDashami Utsav Yugabdi 5121 (2019) at Nagpur
ఆదికవి, రామాయణ కావ్యాన్ని
మనకందించిన మహర్షి వాల్మీకి గొప్ప ఖగోళవేత్త అని చాలమందికి తెలియదు. ఆయనకు
ఖగోళవిజ్ఞానంపై ఉన్న పట్టు రామాయణ కావ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
రామాయణంలో పేర్కొన్న ఖగోళ విషయాలు, సందర్భాలు నూటికి
నూరుపాళ్లు సరైనవని ఆధునిక శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ల ద్వారా
తేల్చారు.
రామాయణం
గురించి 13...
పశ్చిమ బెంగాల్
లోని ముర్షిదాబాద్ లో అక్టోబర్ 8 విజయదశమి రోజున బంధు ప్రకాష్
పాల్ (35), అతని భార్య
బ్యూటీ మండల్ పాల్ (30), వారి కుమారుడు బంధు అంగన్ పాల్(8) ను వారి ఇంటిలోనే గుర్తు
తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. సహపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న
బంధూ ప్రకాష్ ఆర్ఎస్ఎస్ లో...
--రాంపల్లి మల్లికార్జున్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ విజయదశమికి 94 ఏళ్ళు పూర్తిచేసుకుని 95వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఒక పక్క సంఘం వేగంగా విస్తరిస్తూంటే మరో పక్క సంఘాన్ని బలహీన పరచాలని చేసే ప్రయత్నాలూ ముమ్మరమయ్యాయి. సంఘాన్ని బలహీన పరచాలంటే సంఘ సిద్ధాంతాన్ని బలహీనపరచాలి....
Summary of the address by Poojaniya Sarsanghchalak of RSS Dr. Shri Mohan ji Bhagwat on the occasion of Sri Vijayadasami Utsav Yugadbi 5121 - (Tuesday, October 8, 2019)
(Translation from the original...























