ప్రతాపరుద్రుని తరువాత కాలంలో ముస్లిములు జరిపిన దురంతాలను కొందరు ముస్లిం చరిత్రకారులు ఘనకార్యాలుగా ఎంచి నమోదు చేశారు. ఉదాహరణకు మహమ్మద్ బిన్ తుగ్లక్ సమకాలికుడైన ఇబ్న్ బతూతా తన సఫర్నామా అనే యాత్రాగ్రంథంలో ఇలా రాశాడు - ''హిందూ రాజులను చెరబట్టి బ్రతికి ఉండగానే చర్మం ఒలిపించి వారి మాంసాన్ని వండి, వారి భార్యాబిడ్డల...
ఒక కీలకమైన దశలో దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మాన్ని ఇస్లాం దాడి నుంచి కాపాడిన మహాపురుషులు ముసునూరి ప్రోలయ, కాపయ నాయకులు. సామాన్యశకం 1323 నుంచి 1366 వరకు ముస్లిముల దాడులను తిప్పికొట్టడానికై దక్షిణాది రాజులను కూడగట్టి, ముస్లిం దాడుల్లో ధ్వంసమైన దేవాలయాలను, విద్యావ్యవస్థను, శాస్త్రసంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ భవిష్యత్తులో హిందూధర్మ రక్షణకు రెడ్డిరాజ్యం, విజయనగర...
కోయంబత్తూరు ప్రాంతంలో తిరుప్పూర్ అనే గ్రామం ఉంది. నిజానికి అదొక గ్రామ సముదాయం. పక్కన ఉన్న కర్ణాటక, ఆంధ్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో మహిళలంతా కొనుగోలు చేసే మంగళసూత్రం అక్కడ ఒక్కచోటే తయారవుతుంది. కేవలం కుటీర పరిశ్రమ అల్లిక పరిశ్రమకు ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ఇదంతా కూడా కలసికట్టుగా, తామంతా ఒక్కటే అన్న...
శ్రీలంకలో జరిగిన 6 వరుస బాంబు పేలుళ్లలో రెండింటిలో పాల్గొన్న జిహాదీ ఉగ్రవాదులను గుర్తించారు. షాంగ్రీ లా హోటల్లో జరిగిన పేలుళ్లలో జహ్రాన్ హసీం అనే ఉగ్రవాది పాల్గొనగా, బట్టికాలో చర్చిలో అబు మొహమ్మద్ అనే ఉగ్రవాది మరణకాండకు పాల్పడ్డాడు. వీరిరువురూ మానవ బాంబులుగా మారి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
ఈస్టర్ ప్రార్ధనల నేపథ్యంలో క్రైస్తవులను...
సామాజిక సమరత వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో భారతరత్న డాక్టర్ భీంరావ్ రామ్ జీ అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు.ఖమ్మం,జహీరాబాద్ లో జరిగిన అంబేద్కర్ జయంతిలో సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో...
కేరళ: వాయనాడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లిపై అక్కడి ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఇస్లామిక్ అతివాదులు దాడికి పాల్పడ్డారు.
మలప్పురం జిల్లా వాన్దూర్ సమీపంలోని కలికాయు ప్రాంతంలో ఘటన జరిగింది. ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సుమారు రెండు వందల మంది ఇస్లామిక్...
ఉగ్రవాద కేసులో నిందితురాలినని తాను ఎన్నికలలో పోటీ చేయడానికి వీళ్లేదని కొందరు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల పట్ల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ లోక్సభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా పోటీచేయనున్న ఆమె పోటీ చేయకుండా నిలువరించడానికి తానేమీ ఉగ్రవాదిని కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు...
विहिप के अंतर्राष्ट्रीय कार्याध्यक्ष एडवोकेट आलोक कुमार के नेतृत्व में प्रतिनिधि मण्डल ने चुनाव आयोग से कहा है कि जम्मू कश्मीर के पूर्व मुख्यमंत्री फारूक अब्दुल्ला, उमर अब्दुल्ला तथा महबूबा मुफ़्ती ने पाकिस्तान की कठपुतली बन धारा 370 व...
ముగ్గురు రోహింగ్యా శరణార్థులను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యా ముస్లిములైన ఇబ్రహీం, నూర్ ఉల్ అమీన్ మరియు షేక్ అజార్ అక్రమంగా భారతీయ ఓటర్, ఆధార్ మరియు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు భారతీయులుగా చెలామణి అయ్యేందుకు గుర్తింపు కార్డుల సహాయంతో...
Two American citizens Jordan, 28, and Hajia, 30, representing US-based 'Jehovah's Witness' (www.jw.org) were arrested in Hyderabad on 17-April for their unlawful involvement in street evangelism.
Madhapur Police registered an FIR under sections 153b of IPC on these two foreigners....
హైదరాబాద్: మాదాపూర్ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ క్రైస్తవ మతప్రచారం, మతమార్పిడికి పాల్పడుతున్న ఇద్దరు అమెరికన్ జాతీయులపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన దంపతులు జోర్దాన్ (28), హాజియా (30) షేక్ పేటలోని ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. టూరిస్ట్ వీసాపై ఫిబ్రవరిలో భారత్ వచ్చిన వీరు భారతీయ వీసా నియమ...
They lied and concocted ‘Hindu terror’, they jailed and tortured her, now they rain hate on her for contesting 2019 elections
The demonisation and vilification of Hindus has long been one of the favourite projects of the Congress party and...
A mischievous attempt to create misapprehensions between different groups in Mahbubabad district has been foiled by am alert villager who took it upon himself to bring facts to light.
The Sarpanch of Ameenapur village in Kesamudram mandal of the district...
డా భీంరావ్ రాంజీ అంబేద్కర్ జయంతి వేడుకలు సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో జహీరాబాద్ మరియు ఖమ్మం జిల్లా కొత్తూర్, ద్వంసలాపూర్ గ్రామాలలో ఘనంగా జరిగాయి.
శ్రీ రామ నవమి మరియు అంబేడ్కర్ జయంతి ఈ సంవత్సరం 14 నాడు యాదృచ్ఛికంగా ఒకే రోజు రావటం,అలాగే ఇద్దరి జీవితాల్లో సమరసతా భావాలు వెల్లివిరియటం కూడా యాదృచ్ఛికమే....
కాశ్మీర్ లో జరిగే అమరనాథ్ యాత్ర గురించి మనందరికీ తెలుసు, ఎంతో కష్టపడి ప్రయాణం చేస్తేగాని ఆ యాత్ర చేయలేము, అమరనాథ్ యాత్రలాగే మన తెలంగాణాలో కూడా ఒక యాత్ర ఉంది, అదే సలేశ్వరం యాత్ర, దీనిని తెలంగాణ అమరనాథ్ యాత్ర అని కూడా అంటారు, ఈ సలేశ్వరం ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన...























