తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో జరిగిన అవకతవకల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ఏప్రిల్ 27 నాడు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో విద్యార్థుల సంతాప ర్యాలీ, శ్రద్ధాంజలి సభ సభ నిర్వహించడం జరిగింది. ఇందులో జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆశిష్ చౌహాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చౌహన్...
Bengaluru: Symbol of Bharat-Israel cultural ties, Narada Muni’s (Itamar Oren), punyatithi was observed at his samadhi sthal at Gonikoppa in Kodagu, Karnataka, in a unique way by organizing a day long Bharat-Israel symposium. Narada Muni’s samadhi sthal is located...
కర్ణాటక రాష్ట్రంలో గత 11 ఏళ్లుగా ఆరెస్సెస్, ఇతర సంస్థలకు చెందిన హిందూ కార్యకర్తల వరుస హత్యల కేసులో పురోగతి లభించింది. ఈ హత్యలకు సంబంధించి కీలక నిందితుడు అహ్మద్ షరీఫ్ అలియాస్ లష్కర్ మొహల్లాను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం మైసూరులో అరెస్ట్ చేశారు.
2016 మైసూరు సమీపంలోని క్యాతమరణహళ్లిలో రాజు అనే హిందూ కార్యకర్త హత్యకు...
నిజామాబాద్ లో ఈ నెల 19న జరిగిన హనుమాన్ జయంతి శోభాయాత్ర పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన నగర పోలీస్ కమీషనర్ కార్తీకేయను వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూపరిషద్ డిమాండ్ చేసింది.
ఈ ఘటన పై నేడు (26-ఏప్రిల్) హైదరాబాద్ లో జరిగిన పత్రిక విలేఖరుల...
ఇటీవల ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల పరిశీలనతో చోటుచేసుకున్న అవకతవకలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బృందం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు వినతిపత్రం సమర్పించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల జవాబు పత్రాల పరిశీలనలో వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక మంది విద్యార్థుల మార్కులు గల్లంతయ్యాయి. సుమారు 9.5 లక్షల మంది...
Man behind the theft of three diamond studded gold crowns from Govindaraja Swami temple in Tirupati arrested, 1.3 kg melted gold seized
Tirupati police on Monday arrested the man allegedly behind the theft of the three diamond-studded gold crowns that...
కశ్మీర్ లోయ నుంచి హిందూ పండిట్లను తరిమేశారు. విడిచి వెళ్లకపోతే చంపేశారు. ఇప్పుడు జమ్మూలో నివసిస్తున్న హిందువులకు కూడా అలాంటి గతే పట్టబోతున్నదా? ముస్లింలు అధికంగా ఉండే కశ్మీర్ లోయ నుంచి, ఇప్పుడు హిందూ జనాభా అధికంగా ఉండే జమ్మూ మీద కూడా ఉగ్రవాదం తన పంజాను విసరబోతున్నదా? ఇటీవల జరిగిన చంద్రకాంత శర్మ...
New Delhi. RSS has initiated legal steps against Kerala Finance Minister Dr. T.M. Thomas Isaac for stating that RSS killed Gadhiji. He wondered, whether it suits political ethics if Congress-led UDF candidate seeks the support of RSS which killed...
కేరళ ఆర్ధిక మంత్రి పరువునష్టం కేసు వేసేందుకు ఆరెస్సెస్ సిద్ధమైంది. కేరళ ఎన్నిలక ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.ఎం. థామస్ ఇస్సాక్ ఆరెస్సెస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొల్లామ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇస్సాక్ ఆరెస్సెస్ గాంధీని హత్య చేసిందంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కొల్లామ్ మహానగర సంఘచాలక్ ఆర్....
1971 భారత్-పాక్ యుద్ధంలో బీఎస్ఎఫ్ జవాన్లకు సహకారం అందిస్తూ వారితో పాటు పాకిస్థాన్ మీద పోరాడి ప్రాణత్యాగం చేసిన స్వయంసేవక్ అర్జున్ తిర్కి గురించి శ్రీ మోహన్ జీ భాగవత్ వివరించారు. నిత్య శాఖలలో జరిగే సాదాసీసా కార్యక్రమాల ద్వారా దేశం పట్ల ఈవిధమైన సంస్కారం అలవరుతుంది అని మోహన్ జీ భాగవత్ తెలియజేసారు.
https://youtu.be/Mv6n6C3gKgs
దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. వేలాదిమంది భారతీయుల సమక్షంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో బోచసన్వాసి శ్రీ అక్షర్–పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) అధిపతి మహాంత్ స్వామి మహారాజ్ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబి–దుబాయ్ ప్రధాన రహదారి సమీపంలో...
సత్యదేవ
కోనసీమకు మూడువైపులా గోదావరి, నాలుగోవైపు సముద్రం ఉండడంవల్ల ఆ ద్వీపంలోకి తురకలు సులభంగా చొచ్చుకుని పోలేరనే దూరదృష్టితో ప్రోలయ తన రాజధాని రేకపల్లికి దూరాన ఉన్న కోనసీమను ఎంచుకున్నాడు. అది అతడి వివేకానికి, కార్యదక్షతకు నిదర్శనం. అంతేకాదు తురకలు గోదావరి దాటిరాకుండా రేవులన్నింటిలోను సేనలను కావలిగా ఉంచాడు. ఇంతచేశాడు కాబట్టే విలసశాసనంలో ప్రోలయను...
సంస్కృత భాషా సంబంధిత పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో శనివారం బెంగళూరులోని సంస్కృత భారతి కార్యాలయం 'అక్షర'లో జరిగింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి సుధామూర్తి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ క్రింది గంథాలు ఆవిష్కరించబడ్డాయి.
- కన్నడ శతావధాని డా. శ్రీ ఆర్. గణేష్ రాసిన సంస్కృతంలోకి తర్జుమా చేసిన 'మహాబ్రాహ్మణ' (కన్నడ మూలం:...
The poll bugle has been sounded, and political leaders are busy in delivering campaign speeches as per the culture and tradition of their respective parties. In one of such speeches, the leader of a party proclaimed that the vote...
Colombo Terror Attack Was In Direct Retaliation To Christchurch Shooting: Sri Lankan Deputy Defence Minister
An initial investigation into the deadly suicide bomb attacks in Sri Lanka, which killed more than 300 people, has shown that the blasts were carried...






















