ఈనెల 15వ తేదీన ప్రముఖ తెలుగు దినపత్రికలో 'నవమి ఉత్సవాలకు దళితులను పిలవరా?' పేరిట ఒక వార్త ప్రచురితమైంది. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలకు గ్రామంలోని భూనీళా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు దళిత వర్గానికి చెందినందుకు తనను ఆహ్వానించకుండా అవమానించారంటూ గ్రామా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా...
ఫిబ్రవరి 19, 2007.. భారత్ నుండి పాకిస్థాన్ వెళ్తున్న సంజౌతా ఎక్స్ ప్రెస్ రైలులో జరిగిన శక్తివంతమైన పేలుళ్ల వల్ల దాదాపు 70కి పైగా ప్రయాణికులు, గార్డ్ లు చనిపోయారు . హఠాత్తుగా పానిపట్ వద్ద పేలుడు సంభవించింది. మారణకాండ సాగించిన పాకిస్థాన్ సైనిక దళాలపై భారత సైన్యం, ముక్తిబాహిని సమైక్య దళాల 1971...
26 నవంబర్ 2008వ సంవత్సరం.. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతం. ముంబైలోని తాజ్ హోటల్ రెండో అంతస్తులో ఒక వీడ్కోలు కార్యక్రమం జరుగుతోంది. ఆ హాలు మేనేజర్ మల్లిక. ఆమె వయసు 24 మాత్రమే. అప్పుడే బయట కాల్పులు వినిపించాయి. ఆమె గొప్ప సమయస్ఫూర్తితో వెంటనే హాలులో ఉన్న విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి, అతిథులందరినీ కుర్చీలు,...
New Delhi, April 15: Remembering the first and only “Five Star” rank officer of Indian Air Force Arjan Singh on his 100th Birth Anniversary, a Half Marathon was organised at 100 Air Force Stations across the nation on Sunday.
As...
శిశుమందిరాలు సంస్కృతికి నిలయాలని సరస్వతీ విద్యాపీఠం జిల్లా కోశాధికారి కాశీనాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మెదక్ పట్టణంలోని శిశుమందిర్ లో ఆవిర్భావ మరియు శ్రీరామనవమి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాధ్ మాట్లాడుతూ శిశుమందిరాలు విద్యార్థులకు విద్యతో పాటు, నైతిక విలువలు, దేశభక్తి, సదాచారంలో...
The Bahadur, Apna Lal Bahadur; He Rises Again
On the sidelines of the recently concluded fourth annual convention of the Indic Academy (IA) in Bengaluru, a chat show had been arranged. It was to be a leisurely conversation with Vivek...
ప్రతిరోజూ ఉదయం ఆరుగంటల సమయం.. పూల వ్యాపారం నిర్వహించే మహిళలంతా తమ పూల గంపలు తీసుకుని ఒకచోటకి చేరతారు. సరిగ్గా అప్పుడే ఓ వ్యక్తి అక్కడికి చేరుకుంటాడు. అడిగినవారందరికీ తలా వెయ్యి రూపాయల వంతున ఇస్తాడు. ఆ డబ్బు తీసుకున్న వారంతా వెళ్లి పెద్ద పూల మార్కెట్లో పువ్వులు కొని తీసుకువచ్చి అక్కడి దేవాలయాల...
భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పాల్పడిన జలియన్ వాలా బాగ్ దురాగతానికి బ్రిటన్ ఇప్పటికీ క్షమాపణ చెప్పకపోవడం ఆ దేశం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ మారణహోమానికి నేటితో 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరెసా మే కేవలం "చింతిస్తున్నాము" అని ఒక ముక్తసరి ప్రకటనతో సరిపెట్టారు. అదీ శనివారం...
స్వతంత్ర సంగ్రామం సందర్భంగా జలియన్ వాలా బాగ్ మారణహోమంలో బలైన వేల మంది భారతీయులను స్మరిస్తూ మెదక్ శిశుమందిర్ చిన్నారులు నివాళులర్పించారు. బ్రిటిష్ ప్రభుత్వం జరిపిన ఈ మారణకాండకు నూరేళ్ళు పూర్తైన సందర్భంగా పోలీసుల కాల్పుల్లో అమరులైన దేశ భక్తుల త్యాగాలను స్మరించుకున్న చిన్నారులు, ఈ సందర్భంగా 'వంద' సంఖ్య ఆకారంలో జ్యోతులను పేర్చి...
జమ్ముకాశ్మీర్ కిష్టవార్ లో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత సహ సేవ ప్రముఖ్ శ్రీ చంద్రకాంత్ జీ, ఆయన అంగరక్షకుడు ఒక ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో నేలకొరగడం తీవ్ర సంతాపాన్ని కలిగించింది. ఉగ్రవాదుల ఈ పిరికిపంద చర్యను ఆర్ ఎస్ ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. కిష్టవార్ దోడా ప్రాంతంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో చంద్రకాంత్ జీ ప్రముఖ...
We are deeply anguished and sad over the brutal killing of Sah Prant Seva Pramukh of RSS Chandrakant Ji and his security personnel in a terrorist attack at Kishtawar in Jammu and Kashmir today. The RSS strongly condemns this...
ఆదాయపన్ను శాఖ ఏప్రిల్ 4న నిర్వహించిన దాడులలో సీజ్ చేసిన రూ. 242 కోట్లు పాటు లభ్యమైన డైరీల ద్వారా మోసర్ బేర్ కంపెనీ చైర్మన్, కాంగ్రెస్ నేత కమల్ నాధ్ సమీప బంధువు దీపక్ పురి బోగస్ పత్రాలను సృష్టించి డాల్లర్ల లోకి మార్చడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు న్యూస్ 18 ఛానెల్...
లోకహితం మాసపత్రిక ఏప్రిల్ 2019 ఆన్లైన్ కలర్ సంచిక కోసం క్లిక్ చేయండి
Supreme Court on Monday questioned government authorities taking over administration of religious places and said that the task of temple administration and management should be entrusted to devotees. The court also expressed concern over 'the failure of various state governments...
జమ్మూ-కాశ్మీర్: రాష్ట్రంలోని కిష్ట్వార్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరెస్సెస్ కార్యకర్త చంద్రకాంత్ శర్మ మృతిచెందారు. మంగళవారం ఉదయం తీవ్రవాదులు జరిపిన ఈ దాడిలో తొలుత చంద్రకాంత్ శర్మ అంగరక్షకుడు మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన చంద్రకాంత్ శర్మని స్థానిక జిఎంసి ఆస్పత్రికి చేర్చారు. అనంతరం చికిత్స పొందుతూ చంద్రకాంత్ శర్మ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.
స్థానిక జిల్లా...























