- ఉత్తమ్ గుప్తా
సర్వత్ర ప్రచారం జరుగుతున్నట్లుగా ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం విఫలం కాలేదు. స్వయంఉపాధి అనే ఆలోచన మనకు కొత్తకావడమే ఈ అపోహలకు కారణమవుతోంది.
ఏడాదికి 2కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నది ఆరోపణ. తమ ఆరోపణను ఋజువు చేసుకునేందుకు విమర్శకులు ప్రభుత్వ కార్యాలయాల్లో గుమాస్తా...
దేశంలోని అన్ని జిల్లాల్లో షరియా న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎమ్పీఎల్బీ) నిర్ణయించడం తీవ్ర వివాదం రేపుతోంది. ఏడు దశాబ్దాల క్రితం రాజ్యాంగ నిర్మాణ సభలో లౌకిక రాజ్య మౌలిక సూత్రాలపై హోరాహోరీగా సాగిన చర్చను ఈ నిర్ణయం మళ్ళీ తిరగదోడింది. ఉమ్మడి పౌరస్మృతికి ఆ సభలో...
ఇటీవల ఓ చోట స్వామివివేకానందుల విగ్రహావిష్కరణ జరిగింది. దానికి అక్కడి స్థానిక శాసన సభ్యుడు కూడా వచ్చాడు. ఆయన రొటీన్గా స్వామివివాకానందుల గొప్పతనాన్ని గూర్చి రెండు మాటలు చెప్పి వెంటనే “మన దేశంలో కులాలు మతాలు లేవు అందరూ ఒక్కటే” అన్నాడు. ఆ వేదికపై రామకృష్ణ మఠానికి చెందిన స్వామి కూడా ఉన్నాడు. తర్వాత...
When the victims of Triple Talaq and Halala are facing grave injustice, the AIMPLB came up with a shocker by declaring the intent to open Sharia Courts in every district. This is nothing but an attempt to perpetuate the...
ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హుత్నూర్ మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో ఇంటర్మీడియట్ చదువుతున్న 50 మంది విద్యార్థులను వారి వసతి గృహం నుండి ఎలాంటి అనుమతి లేకుండా స్కూల్ ప్రిన్సిపాల్ లావణ్య ఆదివారం నాడు (14-జూలై) నాడు స్థానిక చర్చిలోని ప్రార్ధనకు తీసుకొని వెళ్ళింది.
ఈ విషయాన్నీ తెలుసుకున్న గ్రామస్తులు చర్చి వద్దకు వెళ్లి పాఠశాల ప్రిన్సిపాల్...
The RSS worker in his complaint claimed during the debate on a prominent English news channel on June 18, Shamseer made “baseless allegations” on the RSS having killed Gandhi and of it being “a terrorist organisation”.
A self-proclaimed RSS worker...
For thousands of years, India had been constantly ravaged by invaders who at times had been keen on uprooting the entire popular culture prevalent in this part of the world. Even before Muslims had invaded India, for thousands of...
రాజకీయ లబ్ధి కోసం దేశద్రోహానికి నేతలు సిద్ధపడవచ్చునా? 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజల ప్రాథమిక హక్కులను హరించింది. గత నెల 25న మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మహారాష్టల్రో మాట్లాడుతూ ‘ముస్లింలు తమ మతస్థులకే విధిగా వోట్లు వేయాల’ని డిమాండ్ చేశాడు. ఈ రెండు సంఘటనలూ...
పరుగూ, జీవితం రెండూ ఒక్కటే..సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. అందుకే ఆ టైమ్ వెనుకే నేను పరుగు పెడతా.. అదే నా లక్ష్యం కూడా. ఆ తరువాతే ఈ విజయాలూ, పతకాలు అన్నీ. పరుగు మొదలైతే చాలు, గడియారపు ముళ్లు నా మెదడులో తిరుగుతూ ఉంటాయి. ఫలానా టైమ్లో చేరుకోవాలనే ధ్యాసతోనే పరిగెడతా అంటుంది హిమదాస్....
సంపాదక వర్గ సూచన:
వాల్మీకి రామాయణం గురించి, శ్రీరాముడి గురించి ఇటీవల అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. వీటిన్నిటికి మూలమైన వాల్మీకి రామాయణంలో అసలు ఏమి ఉన్నదన్నది తెలుసుకోవాలి. అందుకు వాల్మీకి రామాయణాన్ని చదివి, అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తున్నప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని, తెలంగాణా విశ్వసంవాదక కేంద్ర సంపాదక బృందం భావిస్తోంది.
ఒకటి,...
ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ డా.కృష్ణగోపాల్తో ముఖాముఖి
‘కొందరు రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని కేవలం రాజకీయపు రంగుటద్దాల్లో నుంచి మాత్రమే చూస్తున్నారు. నిజానికి సంఘాన్ని జాతీయ, సాంస్కృతిక, సామాజిక దృక్పథం నుంచే చూడాలి. అప్పుడు మాత్రమే వారికి సంఘం అర్థమౌతుంది. అయితే వీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమాజం నమ్మడం లేదు. నిజంగా నమ్మే ఉంటే అసలు...
The controversy over the university’s minority status was revived after the Uttar Pradesh SC/ST Commission sent AMU a notice, asking why it has not provided quotas for SC and STs despite receiving grants from the Union government and making...
Swadeshi Jagaran Manch, demands that all state governments and central government must review the working of the international NGOs active in their respective jurisdictions.
Many of these NGOs, such as Bill and Melinda Gates Foundation, or BMGF, Global Health Strategies,...
తొలకరి జల్లులతో ప్రకృతి పచ్చని కోకను సింగారించుకునే వేళ వస్తుంది ఆషాఢ మాసం! ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసే హిందువులకు ఇది శూన్యమాసం! నేటి నుంచి మొదలయ్యే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలకు అవకాశం లేకున్నా, పల్లెలకు మాత్రం బోనాల పండుగొచ్చిం ది. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతీసంప్రదాయాలకు ప్రతిరూపమైన ఈ వేడుక శ్రావణం దా...
The story of Saraswati Vidya Peetham is as interesting as its philosophy. Started with just 10 students, it has branched out and boasts of 481 branches and 1.06 lakh students in both Telangana and Andhra Pradesh. With an alumnus...
























