Kozhikode (VSK). RSS Akhil Bharatiya Karyakarini Sadasya Ram Madhav said in Kozhikode, on August 26, that Kashmiri terrorists lost support since the abrogation of Article 370. He was addressing the ‘Amritashatam Vyakhyanmala’ programme, organised by Kesari Malayalam weekly, on...
భారత క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతట చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్‌ ధ్యాన్‌చంద్‌దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29 ని జాతీయ క్రీడాదినోత్సవం జరుపుకోవడం...
ఆగస్టు 27 - బైరాన్ పల్లి సంఘటన జరిగిన రోజు నిజాం పాలనలో ముస్లిం మతోన్మాదులు, రజాకార్లు యథేచ్ఛగా ఆనాటి హైదరాబాద్ స్టేట్ లోని  ప్రజల నుంచి చందాల పేరుతో డబ్బులు వసూలు చేసి, ఇవ్వని గ్రామాలపై దాదులకు పాల్పడి, దోచి తగులపెట్టి కసి తీర్చుకునేవాళ్ళు. అలాంటి సంఘటనే...
The episode is of 1948 in erstwhile Hyderabad State , now Telangana The houses were set on fire, men murdered, women dishonoured, children and the elderly killed in a cowardly manner. The whole...
As the whole of the Nation celebrated the historic soft landing of the Chandrayaan-3 near the Moon's South Pole, Manipur too took pride in the success of its two scientists who are among the ISRO's Moon Mission team. A Liangmai...
Rushipeetham Charitable Trust & Itihasa Sankalana Samithi & Chetana Sravanthi jointly organized the book release event ''Parathanthram pai swatantra poratam' in the evening on 26th August 2023 at Jagjivan Ram Hall, Kothapet, Hyderabad. Brahmasri Samavedam Shanmukha Sarma was the chief guest...
స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా "భారత ఋషి పీఠం" పత్రిక 2021 ఆగస్టు నుండి ధారావాహికగా ప్రచురించిన వివిధ రచయితల వ్యాసాల సంకలనాల‌ను “పరతంత్రం పై స్వతంత్రపోరాటం” అనే పేరుతో పుస్త‌కాన్ని ప్ర‌చురించారు. ఈ పుస్తకావిష్కరణ సభ ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్, భారతీయ ఇతిహాస సంకలన సమితి, చేతనా స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని...
చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 అడుగు పెట్టిన సంద‌ర్భంగా దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. చంద్ర‌యాన్ మిషన్ విజ‌య‌వంతం కావ‌డంతో శాస్త్ర‌వేత్త‌ల బృందంలో ఉన్న‌ ఇద్దరు మణిపూర్ శాస్త్రవేత్తల కృషికి ఆ రాష్ట్రం ఎంతో గర్వప‌డుతోంది. మ‌ణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా తంగాకు చెందిన డాక్టర్ రఘు నింగ్‌థౌజం చంద్రయాన్-3 విజ‌యంలో ఎంత‌గానో కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలలో...
On August 23, 2023, a day that will be enshrined in the memories of all Indians and India, as Bharat has accomplished a remarkable and glorious feat that even many countries of the world failed to do. It has...
దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్రపుటల్లోకి భారత్ చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్ అంతరిక్షంపై భారత్‌ సంచలనం సృష్టించింది. చందమామపై పరిశోధనలు జరిపేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌ -3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్ దిగింది. 14 రోజులపాటు చంద్రుడిపై పరిశోధనలు జరుపనుంది. నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన...
భారతదేశం చెస్ క్రీడాకారుల కేంద్రంగా మారుతోంది. ప్రస్తుతం 18 ఏళ్ల రమేష్‌బాబు ప్రజ్ఞానంద ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడ‌లో కీర్తిని పొందుతున్నాడు. అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న FIDE ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి టైబ్రేక్స్‌లో భారత ఆట‌గాడు సోమవారం ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో ​​కరువానాను ఓడించాడు. నేడు ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్...
Vedanta Kesari Swami Laxmanananda Saraswati was brutally killed on the night of August 23, 2008  as he  was opposing conversions of hapless tribals into Christianity and working for the welfare of the local forest dwellers in tribal dominated...
బొడ్డు సురేందర్  ప్రతీ మనిషికి జీవితంలో ఏదో ఒక జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఉంటుంది! ఆ సంఘటన తర్వాత ఆ మనిషి జీవితంలో అద్బుత మార్పులు జరుగుతాయి!! దీన్నే మనము ఇంగ్లీష్ లో Turning Point అంటూ ఉంటాం. అలాంటి ఒకానోక సంఘటన సంత్ తులసిదాస్ జీవితంలో జరిగింది. దాని గురించి ముందు తెలుసుకుందాం. ఒక రోజు...
దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన వేదాంత కేసరి స్వామి శ్రీ లక్ష్మణానంద సరస్వతిని క్రైస్తవ మిషనరీలు అతి దారుణంగా హత్యచేసి నేటితో 12  ఏళ్ళు పూర్తికావస్తోంది. జనజాతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని మతమార్పిళ్ల బారి నుండి రక్షిస్తున్న స్వామి శ్రీ లక్ష్మణానంద సరస్వతిని సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజు, అంటే 23 ఆగస్టు 2008లో సాయుధ క్రైస్తవ మిషనరీ కాల్చిచంపాయి. 1924...
– లక్ష్మణసేవక్‌ పది సంత్సరాల క్రితం 2008 ఆగష్టు 23న ఒడిషా రాష్ట్రంలోని కొంధమాల్‌ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఆయన ముఖ్య శిష్యులపై మతోన్మాదులైన సాయుధ ముష్కరులు తుపాకులు, గండ్ర గొడ్డళ్ళతో దాడిచేసి క్రూరంగా హత్యచేశారు. దానికి కారణం ఆ స్వామీజీ ధర్మాచార్యునిగా...