యూసీసీపై 22వ లా కమిషన్‌ అభిప్రాయాలను ఆహ్వానించిన నేపథ్యంలో జాగృతికి జస్టిస్‌ ‌నరసింహారెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ అంశాలు ఇవి:  ప్ర‌శ్న: ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్న వారి వాదనలో వాస్తవికత ఎంత? చట్టం కోణం నుంచే చెప్పండి! జ‌వాబు: యూసీసీ ద్వారా దక్కుతుందనుకుంటున్నది చట్టబద్ధత. ఈ చట్టబద్ధత అన్నది రాజ్యాంగం నిర్దేశించింది. సుప్రీంకోర్టు దశాబ్దాలుగా ఉమ్మడి పౌరస్మృతి రావాలి...
ఉమ్మడి పౌరస్మృతి ఇంత సున్నితమైన అంశం ఎంతమాత్రం కాదని, అదొక సున్నితమైన మత అంశంగా కొందరు మార్చివేశారని పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌ ‌నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. మతంతో, వర్గంతో, కులంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమ న్యాయం అందించడానికి ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అవసరాన్ని ఇంతవరకు ఎవరూ నిరాకరించలేదని...
బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంత ఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. ఆ మహోద్యమానికి...
జూలై 3 గురు పూర్ణిమ ‘అఖండ మండలాకారం వ్యాప్తమ్‌ ‌యేన చరాచరమ్‌ త్పదమ్‌ ‌దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః’ వ్యక్తి, సమష్టి, సృష్టి, పరమేష్టి అన్నీ అఖండ మండలాకారంలో అనుబంధంతో పెనవేసుకున్నాయి. అంటే ఈ సృష్టిలో వ్యక్తి, సమాజం, ప్రకృతి (పర్వతాలు, నదులు, కొండలు, కోనలు, వృక్ష సంపద) పశుపక్ష్యాదులు  భగవంతుడు మధ్య ఉన్న ఈ సంబంధాన్ని...
దుర్లభం త్రయమేవాత్ర దైవానుగ్రహ హేతవః మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః సృష్టిలో అత్యంత దుర్లభమైనవి మూడు విషయాలు – అవి మానవజన్మ, మోక్షప్రాప్తి, మహా పురుషుల సాంగత్యం.  – ఆదిశంకరాచార్య మానవ జన్మ సర్వశ్రేష్ఠమైనది. ఆత్మ 84 జీవరాశుల గుండా ప్రయాణించి ఎప్పుడో ఒకప్పుడు మానవ శరీరంలో చేరుతుంది. బుద్ధిజీవి అయిన మానవుడు ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి....
--పి. విశాలాక్షి గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మన భారతదేశం ఆదినుంచీ వేదాలనే ప్రమాణంగా, సూర్య, ఇతర గ్రహచలనం వల్ల జరిగే కష్ట నష్టాలకు విరుగుడుగా ప్రతి జీవి తన అభివృద్ధికి దోహదం...
 జూలై 3 గురుపూర్ణిమ ఇహపరాలలో జ్ఞానమే శాశ్వతమని నిరూపించేవాడు గురువు. మట్టి అనే అజ్ఞానం నుంచి జ్ఞానవంతులనే మాణిక్యాలను వెలికితీసే జ్ఞాన మేరువు. శిష్యుడి ఎదుగుదలను తనివితీరా ఆస్వాదించే నిస్వార్థ జీవి. ‘శిష్యాదిచ్ఛేత్‌’ ‌పరాజయం అన్నట్లు శిష్యుడు తనను మించి పోవడాన్ని గర్వంగా భావిస్తాడు. అదే నిజమైన గురు లక్షణంగా చెబుతారు. ‘మిమ్ము తరచూ దర్శించుకునే...
జూలై 3 గురుపౌర్ణమి – ఎక్కా చంద్రశేఖర్‌ ఆత్మసాక్షాత్కారం పొందిన గురుపరంపరను పూజించే రోజు ఆషాఢ పౌర్ణమి, గురుపౌర్ణమి. వేద వాజ్మయాన్ని, బ్రహ్మసూత్రాలను, మహాభారతాన్ని, భగవద్గీతను, అష్టాదశ పురాణాలను సమస్త మానవాళికి అందించిన వేదవ్యాసుల వారిని, తమతమ సంప్రదాయాలను అనుసరించి గురుపరంపరను పూజించుకునే రోజు ఆషాఢ పౌర్ణమి. అదే గురుపౌర్ణమి. గుశబ్దస్త్వం ధకారః స్యాత్‌ – ‌గుశబ్దస్తన్నిరోధకః అంధకార నిరోధిత్వాత్‌...
హైదరాబాద్: ఉమ్మడి పౌరస్మృతి  (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ) తీసుకురావాలనే విశేష ప్రయత్నం వెనుక అందరికీ సమ న్యాయం అందాలనే ఉద్దేశమే తప్ప ఎలాంటి రాజకీయ అంశం లేదని వక్తలు స్పష్టం చేశారు. ‘ఉమ్మడి పౌరస్మృతి’పై ‘జాగృతి’ వార పత్రిక వెలువరించిన ప్రత్యేక సంచికను జూన్ 30వ  తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో  తెలంగాణ...
అత్యవసర సమయంలో (1975–1977) దేశం యొక్క పరిస్థితులు,ప్రభుత్వ అణచివేత విధానం,సంఘ్ పాత్రపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కి చెందిన సహకార్యవాహ దత్తాత్రేయ హోసబాలేతో విశ్వ సంవాద కేంద్రం ప్రత్యేక సంభాషణ దాని ముఖ్యాంశాలు న్యూఢిల్లీ. దేశ చరిత్రలో అప్పట్లో ఎమర్జెన్సీ పోరాటాన్ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా చాలా మంది పేర్కొన్నారు.నేటికీ అది కనిపిస్తుంది, ఇది సరైన పోలికే. పరాయి...
టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీకి వినతి పత్రం అంద‌జేసిన VHP నేత‌లు గ్రూప్ 4 పరీక్షా నిర్వాహకులకు గట్టిగా సూచనలు ఇవ్వాలని డిమాండ్  అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులను సస్పెండ్ చేయాలి  గ్రూప్ 4 పరీక్ష సందర్భంగా హిందువులను అవమానిస్తే, చూస్తూ ఊరుకునేది లేదని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. హిందువుల సంప్రదాయాలను మంటగలిపే దుర్మార్గమైన చర్యలకు...
జూలై 10 తొలి ఏకాదశి ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సును మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి భగవదర్పితం చేయాలని, దీనివల్ల మనిషి జాగృతవంతుడౌతాడని చెబుతారు. దీనివల్ల ఇంద్రియ నిగ్రహం అలవడడంతో పాటు బద్దకం లాంటివి దూరమై, ఆరోగ్యం సమకూరుతుందని శాస్త్రకారులు చెబుతారు. ఏకాదశి నిరాహారం. పక్షం రోజులకు ఒకసారి నిరాహారంగా...
జూన్ 21న ప్రధాని నరేంద్ర మోదీ తన ఐదు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటన చేశారు. ఈ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ అతిథులుగా వైట్ హౌస్‌లో జూన్ 22న భారత ప్రధానికి స్టేట్ డిన్నర్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ఆహ్వానం “ప్రజాస్వామ్య దేశాల మధ్య భాగస్వామ్య...
-సరిత పాటిబండ్ల " భార‌తే హిందు నారీణాం భ‌వేత్ సంఘ‌ట‌నం దృఢం ఇతి సంస్థాపికా రాష్ట్ర సేవికా స‌మితిర్య‌యా సంస్కృతేశ్చ స్వ‌ధ‌ర్మ‌స్య ర‌క్ష‌ణార్థం స‌మ‌ర్పిత‌మ్ క్ష‌ణ‌శః క‌ణ‌శ‌శ్చైవ జీవితం చంద‌నం య‌థా " సంస్కృతి, స్వధర్మాల రక్షణ కోసం క్షణ క్షణమూ, క‌ణ కణమూ అర్పించిన మహనీయ‌వంద‌నీయ లక్ష్మీబాయి కేల్కర్ సేవికలందరితో ప్రేమగా మౌసీ అని పిలిపించుకుని...
(అలేఖ్య పుంజాల గారు రచించిన "రాణి రుద్రమదేవి” పుస్తకం నుండి సంగ్రహణ) సిహెచ్. కళ్యాణ చక్రవర్తి CSIS అసోసియేట్ గారిచే సంకలనం చేయబడింది. 1259 సా.శ. సంవత్సరంలో ఒకనాటి ప్రకాశవంతమైన ఉదయాన తండ్రి మరియు రాజు అయి గణపతి దేవుడు, తన కుమార్తె మరియు ఉపప్రతినిధి అయిన "రుద్రమాంబ"ను తన అంతరంగిక మందిరానికి ఆహ్వానించాడు. అక్కడి...