జూలై 22 దాశరథి కృష్ణమాచార్య జయంతి
– డా. ఆరవల్లి జగన్నాథస్వామి,
సీనియర్ జర్నలిస్ట్
‘గాయం లలితకళా సృష్టికి సాయం. కవికి గాయకుడికి, చిత్రకారుడికి అదే ధ్యేయం. పరిస్థితులు గుండెను,శరీరాన్ని గాయపరుస్తాయి. అలా గాయపడిన గుండె కళావిర్భావానికి మూలం. కవిత్వం అమృతం వంటిది. దీనిని పుచ్చుకున్నవాళ్లు ఎవ్వరూ మరణించలేదు. మతాలు, రాజకీయాలు మనలను విడగొడతాయి. కవిత్వం మనసులను అతుకుతుంది’...
కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్ మూడు నెలలుగా మండుతోంది. ఈ ఘర్షణల నుండి లాభం పొందాలని కొన్ని విదేశీ శక్తులు కూడా ప్రయత్నిస్తున్నాయి. గొడవలను అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. మరోపక్క బాధితులకు సహాయం అందించడానికి వనవాసీ కళ్యాణ పరిషత్, ఆర్ ఎస్ ఎస్, సేవభారతి కృషిచేస్తున్నాయి. ఘర్షణలకు...
– క్రాంతి
ఈశాన్య భారతంలోని మణిపూర్ రెండు నెలలుగా అక్షరాల మండిపోతున్నది. హింసాత్మకంగా మారి అట్టుడికిపోతున్నది. ఇప్పటివరకూ సుమారు 142 మంది ప్రాణాలు కోల్పోగా, 45,000 మంది సహాయ శిబిరాలకు తరలిపోవలసి వచ్చిందంటేనే దాని తీవ్రతను అంచనా వేయవచ్చు. ఇది ప్రధానంగా మెయితీలకు, కుకీలకు మధ్య జరుగుతున్న ఘర్షణ. దీనిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...
ఉమ్మడి పౌరస్మృతి ఆలోచన వాయిదా పడడానికీ, అందరికీ మానసిక సంసిద్ధత సమకూరిన తరువాతనే దానిని తెచ్చే ఆలోచన చేయడం మంచిది అన్నది ఒక దశలో రాజ్యాంగ పరిషత్కు వచ్చిన యోచన. ఆనాటి పరిస్థితులను బట్టి అది అనివార్యమేననిపిస్తుంది. భారత్-పాక్ విభజన ప్రపంచ చరిత్రలోనే అత్యంత హింసాత్మక, విషాద ఘట్టం. 1946 నుంచి ముస్లిం లీగ్...
The Akhil Bharatiya “Prant Pracharak Baithak” of the Rashtriya Swayamsevak Sangh held at Ooty near Coimbatore, to discuss the ways to make RSS Shakhas more aligned with their social responsibilities and encourage them to be more proactive. This annual...
- ఆయుష్ నడింపల్లి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 23న అమెరికాలో తన మూడు రోజుల చారిత్రాత్మక పర్యటనను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇస్లామోఫోబియా ఎజెండాను నడిపించే ప్రయత్నంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా CNN ఇంటర్నేషనల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. "అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోడీతో...
పేదరిక నిర్మూలనలో భారత్ కనీవినీ ఎరుగని ప్రగతి సాధించిందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) కితాబు ఇచ్చింది. 15 సంవత్సరాల కాలంలో 41.5 కోట్ల మంది భారతీయులు పేదరికానికి దూరమయ్యారు. 2005-06 నుండి 2019-21 వరకు భారతదేశంలోని 41.5 కోట్ల మంది వ్యక్తులు పేదరికం నుండి విజయవంతంగా బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి నివేదించింది.
ఈ మేరకు 2005-06 నుంచి 2019-21...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న 'చంద్రయాన్-3'.. నింగిలోకి దూసుకెళ్లేంది. గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా.. నేడు మధ్యాహ్నం 2:35:18 గంటలకు చంద్రుడి పైకి బయలుదేరింది. చంద్రుడిపై అన్వేషణ కోసం ISRO చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి దిశగా ప్రయాణించే 'కక్ష్యలోకి చేరింది. ఈ మధ్యాహ్నం...
కుల వివక్షత చూపించే వారిపై చట్టపరమైన చర్యలు
గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, గజ్వేల్ ఏసిపి రమేష్
కుల వివక్ష ఘటనపై తిమ్మాపూర్ గ్రామంలో సందర్శన
జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కుల వివక్ష ఘటనపై గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, గజ్వేల్ ఏసిపి రమేష్, జగదేవపూర్ తహసిల్దార్ రఘువీరా రెడ్డి, ఎస్ఐ కృష్ణమూర్తి,...
- రాంపల్లి మల్లికార్జున్
ఉమ్మడి పౌర నియమావళి పై లాకమిషన్ ప్రజల నుండి సంస్థల నుండి అభిప్రాయాలను పంపమని కోరింది. దాంతో దేశమంతా దానిపై చర్చ జరుగుతున్నది. ఆ చర్చలో సమర్ధించేవారు, వ్యతిరేకించేవారు తమతమ వాదనలను వినిపించారు, వినిపిస్తున్నారు. రాజ్యాంగం లో దానిని రాజ్యాంగ విధిగా పేర్కొన్నది. వైవిధ్య భరితమైన భారత్ లో భిన్న మతాల...
Where Social Harmony prevailed in Timmapur (Jagdevpur mandal, siddipet dist, Telangana )later caste discrimination developed by communists among the people of Timmapur village .People belonging to SC community were led to wrong path by SFI and KVNPS leaders .
Timmapur...
రెచ్చగొట్టే పనులు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు
అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూళ్లు
ఎస్సీలను తప్పు దారి పట్టిస్తున్న గ్రామానికి చెందిన SFI, KVPS నాయకులు
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం, తిమ్మాపురం గ్రామంలో ఘటన
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం, మర్కుక్ మండలం దగ్గరలోని తిమ్మాపురం గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి...
-డా. మాసాడి బాపురావు
సుదీర్ఘ కాలం పాటు విదేశీయుల పాలనలో మగ్గి, అనేక మంది జాతీయ విప్లవ వీరుల త్యాగాలతో బానిససంకెళ్లు తెంచుకుని, భారతావని స్వేచ్చావాయువు లు పీల్చుకుంటున్న రోజులవి. దేశవిభజన గాయాలతో రక్తమోడుతున్న భారత దేశం,సాదించుకున్న స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకుంటుందా? లేక మరోసారి పరాయి పాలనలోకి జారి పోతుందా? బ్రిటిష్ చదువులతో విదేశీ భావజాలాన్ని పుణికిపుచ్చుకొన్న...
వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం, ‘జ్ఞానం, శీలం, ఏకత’ లు శ్వాసగా మెరికలైన విద్యార్థుల రూపకల్పన లక్ష్యంగా.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆవిర్భవించింది. 1948 జులై 9న ఢిల్లీ విశ్వవిద్యాలయం లో కేవలం ఐదుగురు విద్యార్థులతో స్థాపించబడింది. నేడు దేశంలోని అన్ని జిల్లాలకు వ్యాపించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద...
-శ్రీశైలం వీరమల్ల
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేడు భారతదేశంలో క్రియాశీలమైన విద్యార్ధి సంఘం. స్వర్గీయ యశ్వంతరావు కేల్కర్, స్వర్గీయ దత్తాజీ డిండోల్కర్, సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి స్వర్గీయ జనమంచి గౌరీశంకర్ వంటి మహనీయులు ఏబీవీపీ సంఘటనాత్మకమైన కార్యపద్ధతికి పునాది వేశారు.
భారత దేశంలో అనైక్యతల కారణంగా కోల్పోయిన స్వాతంత్ర్యం సాధించుకోవడంలో కొన్ని వేలమంది అమరులైనారు....