భారతదేశo యోగ-భూమి, యోగ-సాధనకు పుట్టినిల్లు; మన సాంఘిక ఆచారాలు- సంప్రదాయాలు, వ్యక్తికి ప్రకృతికి, సమస్త జీవజాలంపట్ల సహనం, సమన్వయ దృష్టిని ప్రతిబింబిస్తాయి. అర్ధవంతమైన జీవనానికి, సామాజిక ఆరోగ్యానికి, యోగ-సాధన అవసరం. అందుకే `ఐక్యరాజ్యసమితి 2014 సంవత్సరం నుంచి, జూన్ 21వ తేది ప్రతి సంవత్సరం, `అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచమంతా...
హిందూ మ‌త ప‌రిర‌క్ష‌ణ‌కు హిందువులంద‌రూ సంస్కృత భాష తెలుస‌ని చెప్పాల‌ని గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. "జనాభా లెక్కలు జరుగుతున్నాయి. మీ ఇంటికి అధికారి వచ్చినప్పుడు, మీ మాతృభాష కాకుండా ఇంకే భాషలు మాట్లాడుతార‌ని అడిగితే, "సంస్కృతం" భాష మాట్లాడాత‌మ‌ని చెప్పాల‌ని వారు సూచించారు. ఇటీవ‌ల మీడియాతో...
ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఒకానొక దివ్యధామం, సప్త మోక్ష పురాలలో ఒకటి పూరి. ఆ క్షేత్ర ఆలయం దగ్గర నుంచి మొదలుపెడితే, విగ్రహాలు, చివరికి ప్రసాదం కూడా అనేక విశిష్టతలను సంతరించుకున్నాయి.
పూరి జగన్నాథ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుండి లక్షలాది సంఖ్యలో మంది భక్తులు విచ్చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీమహాశిష్ణువు ఇంద్రద్యుమ్న మహారాజుకు కలలో కనిపించి పూరీ...
The spate of violence that has gripped Manipur over the past 45 days is extremely worrisome. The violence and uncertainty that engulfed Manipur after a protest rally organized in Churachandpur on May 03, 2023 at the time of Lai...
మణిపుర రాష్ట్రంలోని చురాచాందపూర్ లో 2023 మే 3న జ‌రిగిన‌ "లాయిహర  ఓబా" ఉత్సవ ర్యాలీ తర్వాత హింస చెలరేగింది. 45 రోజులుగా ఈ హింస కొనసాగుతూనే ఉంది. ఈ మేర‌కు ప్ర‌జ‌లు శాంతియుతంగా ఉండాల‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (RSS) విజ్ఞ‌ప్తి చేస్తోంద‌ని మాన‌నీయ స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబలే జీ ఒక...
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికి గాను గాంధీ శాంతి అవార్డును గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌కి ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. అహింసా, ఇతర గాంధేయ పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు గీతా ప్రెస్ అందించిన విశిష్ట సహకారాన్ని గుర్తించి ఈ  అవార్డును ప్ర‌క‌టించిన‌ట్టు మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో...
(June 18 - Rani Lakshmi Bai BaliDan Diwas) Lakshmi Bai, also spelled as Laxmi Bai, born on November 19, 1835, Kashi, India and died on June 18, 1858, Kotah-ki-Serai, near Gwalior was an Indian queen of the Maratha princely state...
పాకిస్థాన్ నటుడు, సోషల్ మీడియాలో ప్ర‌భావ‌శీలి అయిన షయాన్ అలీ ఇస్లాంను విడిచిపెట్టి హిందూ ధర్మాన్ని స్వీకరించినట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తనను ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, దేశం విడిచి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఈ స‌మ‌యంలో శ్రీకృష్ణుడు త‌న‌కు దారి చూపాడాని, త్వరలో భారత్‌కు రావాలని యోచిస్తున్నట్లు షయన్‌ పేర్కొన్నాడు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్టర్‌లో...
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఐదవ సర్ సంఘచాలక్ గా ఉన్న స్వర్గీయ సుదర్శన్ జీ పూర్తి పేరు కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులలో గరల కుప్పహళ్లి గ్రామం వీరి స్వస్థలం. 1931, జూన్ 18న శ్రీ సుదర్శన్ జీ జన్మించారు.
Jayant Sahasrabudhe contributed to the golden period of Bharat through his commitment to science. In Amrit Kaal, we should resolve to realise his scientific dream for Bharat, and he was a scientist in a different sense, said Dattatreya Hosabale,...
ఇటీవ‌ల ఒరిస్సాలో ఘోర రైలు ప్రమాదంలో ఎంతోమందిని క‌లిచివేసింది. ఎంతో మంది ప్రాణాలు కొల్పోయారు. ప్ర‌మాదానికి సంబంధించిన ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. అయితే ఈ రైలు ప్ర‌మాదానికి సంబంధించి విషయమేమిటంటే కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా వచ్చి ఢీకొన్న కూడా గూడ్స్ రైలు ఏ మాత్రం ఊగిపోకుండా పట్టాలమీదే నిలబడి ఉంది. దానికి చాలా...
స్వాతంత్ర పోరాటానికి ప్రేరణ దాయకమైన సాహిత్యాన్ని అందించిన గొప్ప కవులలో ఒకరు రామ్ ప్రసాద్ బిస్మల్. వారు వ్రాసిన 'మేరా రంగ్ దే బసంతి చోళ అనే ' పాట ఈ రోజుకీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఉర్దూ, హిందీ భాషల్లో ప్రేరణదాయకమైన దేశభక్తి కవితలను రామ్, అగ్యత్ అనే కలంపేర్లతో బిస్మల్...
A brave son of Mother India with twirled moustache and a desire for freedom and revolutionary anima reverberating in every inch of his body and poetry, Pandit Ram Prasad Bismil was among the most notable Indian Freedom Fighters who...
స్వాతంత్ర పోరాటానికి ప్రేరణ దాయకమైన సాహిత్యాన్ని అందించిన గొప్ప కవులలో ఒకరు రామ్ ప్రసాద్ బిస్మల్. వారు వ్రాసిన ''మేరా రంగ్ దే బసంతి చోళ అనే '' పాట ఈ రోజుకీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఉర్దూ, హిందీ భాషల్లో ప్రేరణదాయకమైన దేశభక్తి కవితలను రామ్, అగ్యత్ అనే కలంపేర్లతో బిస్మల్...