డిసెంబ‌ర్ 4 - ఉన్నవ ల‌క్ష్మీనారాయ‌ణ గారి జ‌యంతి.. పుట్టుకని-మరణాన్ని విశ్లేషించి, మానవ అంతిమ గమ్యాన్ని శోధించిన, వేద-వాగ్మయం ఆవిర్భవించిన దేశం మనది. బట్ట కట్టడం, క్రమబద్ధమైన జీవన విలువలను ప్రారంభించి, పాటిస్తున్న మొట్ట మొదటి దేశం మనది. అతి పురాతన, సుదీర్ఘ నాగరికత కలిగి, కాలానుగుణంగా చేరిన అనేక సామాజిక లోటుపాటులను, వివక్షలను, కాలబాహ్యమైన...
యాంటీబయాటిక్స్‌కు ప్రత్యామ్నాయం AIIMS - న్యూ ఢిల్లీ పరిశోధనల్లో వెల్ల‌డి గంగా నదిలో వృద్ధి చెందే నిర్దిష్ట రకమైన బ్యాక్టీరియా తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఇప్పటికే ఉన్న కొన్ని మందుల కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుందని AIIMS న్యూ ఢిల్లీ అధ్యయనంలో వెల్ల‌డైంది. ఒక పత్రిక తన కథనంలో ఈ విషయాన్ని పేర్కొంది. పరిశోధకుల...
తెల్ల కాగితాల‌తో వినూత్న నిర‌స‌న‌ "జి జిన్‌పింగ్ దిగిపో', కమ్యూనిస్ట్ పార్టీ దిగిపో" వంటి నినాదాలు జీరో-కోవిడ్ విధానంలో భాగంగా చైనా ప్ర‌భుత్వం విధించిన క‌ఠిన లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌కు అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌జ‌ల‌ను అణ‌చివేయ‌డం వారిని ఇబ్బందుల‌కు గురిచేస్తుంది. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు నిర‌స‌న...
Srimad Bhagvad Geeta is the ultimate guide to humanity through the philosophy of – Karma – Selfless Work, but also the base of the whole universe. Today is Geeta Jayanti, the day on which the Bhagvad Geeta was revealed...

Gita – The Inspiration

-Aditya Bharadwaj Khandavalli The first CDS of Bharat Late Gen. Bipin Rawat used to have two copies of the sacred Bhagavadgita in his office, one on his table and the other in the shelf behind him. A journalist once observed...
బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన సఫల ఉద్యమం కారణంగా కోట్ల మంది హిందువులు స్వతంత్రులయ్యారు. ఆ తరువాతి పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ఉద్యమంలో పాల్గొన్నవార‌దరూ గౌరవార్హులు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత జరిగిన అతి పెద్ద పరిణామం సామ్రాజ్యవాద తిరోగమనం. అందులో భారత్ ముఖ్య పాత్ర పోషించింది. ప్రపంచంలో దాదాపు 1/5 వంతు ప్రజలు...
కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో అఫ్తాబ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. శ్రద్ధా వాకర్‌ను తాను హత్య చేసినట్లు నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా పాలిగ్రాఫ్‌ పరీక్షల్లో అంగీకరించినట్లు తెలుస్తోంది. తాను చేసిన పని పాపమేమీ కాదని, తనకు ఉరిశిక్ష విధించినా పశ్చాత్తాపపడేది లేదని, తన కోసం జన్నత్ (ఇస్లాంలో ‘స్వర్గం’...
“The sole purpose of the Constitution is to unite people of the country", said Indresh Kumar Ji, national executive member of the Rashtriya Swayamsevak Sangh. On Nov 26, Samajika Samarasatha Vedika, Muslim Rashtriya Manch, and SC/ST Rights Forum organized...
Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh (RSS) Dr. Mohan Bhagwat said that India will have to become powerful for the welfare of the world. Till now the superpowers have only run their stick on on the world. These superpowers have been...
గత కొన్ని రోజులుగా కేర‌ళ రాష్ట్రం నలుమూలల నుండి అనేక పోక్సో (లైంగిక నేరాల నుండి బాలల రక్షణ) చట్టం కేసులు నమోదయ్యాయి. ఎడక్కాడ్‌లో మైన‌ర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మదర్సా మతాధికారిని కోజికోడ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కన్నూర్‌కు చెందిన షంషీర్ రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం బయటకు చెబితే...
ఢిల్లీలోని మసీదులలో ఇమామ్‌లు, ముస్లిం మతపెద్దలకు వేతనాన్ని అనుమతిస్తూ 1993 సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పన్ను చెల్లింపుదారుల డబ్బును ఏదైనా ప్రత్యేక మతానికి అనుకూలంగా ఉపయోగించరాదని పేర్కొన్న రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ ఉదయ్ మహుర్కర్ అన్నారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ పిటిషన్ ఆధారంగా, 1993లో సుప్రీంకోర్టు వక్ఫ్...
ప్ర‌మాదంలోనూ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌ని వైనం ప‌త్రికా స్వేచ్చకు భంగం చైనా పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కోవిడ్ లాక్‌డౌన్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చెలరేగాయి. చైనా దేశవ్యాప్తంగా అంటువ్యాధులు రికార్డును స్థాయిలో న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఆగ‌స్టు నుంచి లాక్‌డౌన్ విధించారు. అయితే ఇటీవ‌ల ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించడం ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి కార‌ణమ‌యింది. ఒక‌వైపు...
ఝార్ఖాండ్ కి చెందిన నీలాంబర్, పీతాంబర్ ఇద్దరూ 1857లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్య్ర పోరాటంలో నాయకత్వం వహించి దేశమాత స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప స్వతంత్య్ర సమరయోధులు, వీరు ఝార్ఖండ్ లోని లతేహార్ జిల్లాలోని కెమో సేన్యా గ్రామంలో జన్మించారు. శారు ఖర్వార్ తెగకుచెందిన భోగ్తా వంశానికి చెందిన...
రాజ్యాంగ దినోత్సవం (నవంబర్‌ 26) ‌సందర్భంగా జస్టిస్‌ ‌నరసింహారెడ్డితో జాగృతి ముఖాముఖీలోని కొన్ని అంశాలు: రెండ‌వ భాగం ప్ర‌శ్న‌ : సెక్యులరిజం అనే మాటను లేక భావనను రాజ్యాంగంలో చేర్చడానికి మన రాజ్యాంగ నిర్మాతలు సందేహించారు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దానిని రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. తరువాత పరిణామాలు ఏమిటి? ఇపుడు సెక్యులరిజం పేరుతో, కొత్త...
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు...