సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల లోని 200 గ్రామాలకు చెందిన సార్మడీలకు, పటేల్లకు డిసెంబర్ 15,17 తేదీల్లో ఉట్నూర్ లో చందుపల్లిలో ఘనంగా సత్కరించారు.
వనవాసీలలో గోండులు, పరధానులు, కొలాములు, నాయకపోడులు, ఆంధ్ లు, తోటిలు.. మొదలైన తెగల పెద్దలు ఎటువంటి భేదభావాలు లేకుండా, కలిసి ఐక్యంగా...
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనాగరికంగా వ్యక్తిగత విమర్శలకు దిగిన తీరును భారత్ శుక్రవారం తీవ్రంగా ఖండించింది. న్యూయార్క్ వేదికగా బిలావల్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిది ఆరిందమ్ బాగ్ని గట్టిగా తిప్పికొట్టారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న పాక్ '...
సామగ్రిని అక్కడే విడిచివెళ్లిన చైనా సైన్యం
తవాంగ్ సెక్టార్కు సమీపంలోని యాంగ్స్టే ప్రాంతంలో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత, తమను తాము కాపాడుకోవడం కోసం చైనా ఆ ప్రాంతం నుండి వైదొలిగి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) అవతలి వైపునకు వెళ్లినప్పుడు చైనా దళాలు వదిలిపెట్టిన స్లీపింగ్ బ్యాగ్లు,...
మారుపేరుతో యువతిని మోసం చేసి లవ్జీహాద్ కు పాల్పడ్డ 23 ఏళ్ల యువకుడిని పెళ్లికి ఒక రోజు ముందు పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా పరిధిలోని దాద్రీకి చెందిన హసీన్ సైఫీ అనే వ్యక్తి ఆశిష్...
12 సంవత్సరాల క్రితం బలవంతంగా మతంమార్చిన SP నాయకుడు ఆజాం ఖాన్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్లోని 12 కుటుంబాలకు చెందిన 80 మంది ప్రజలు ఇస్లాంను విడిచిపెట్టి, బాగ్రాలోని యోగ్ సాధనా ఆశ్రమంలో మహంత్ స్వామి యశ్వీర్ మహరాజ్ సమక్షంలో సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 80 మంది సభ్యులు...
Inauguration of employment generation centers in 16 districts under Swavlambi Bharat Abhiyan (MySBA)
Bhopal. An assumption has been made that India was just an agricultural country. India was not just an agricultural country. India’s long civilization tells that we had...
Guwahati (VSK). RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji said that Nation should be a priority for everyone. Leaving aside all differences we have to work tirelessly for welfare of the nation. We have to be ready to do everything for the...
National pride comes from Samskriti which comes from Samskar - Shri Hitesh Shankar
Youth should be aware of razakar atrocities, hundreds of skulls used to be found when wells were dug in old city- Dr Vamsha Tilak
The Golkonda...
`హైదరబాద్ విముక్తి పోరాటం’ ప్రధానాంశంగా గోల్కొండ సాహితీ మహోత్సవం, 2022 భాగ్యనగర్ లోని పత్తర్ గట్టి అగర్వాల్ కళాశాలలో డిసెంబర్ 11న సుసంపన్నంగా సాగింది. హైదరాబాద్ విముక్తి పోరాట అమృతోత్సవాలను పురస్కరించుకుని సమాచారభారతి, సంస్కారభారతి, ఇతిహాస సంకలన సమితి తదితర సంస్థల ఆధ్వర్యంలో గోల్కొండ సాహితీ మహోత్సవపు ఈ ద్వితీయ సంచిక హింది భాషా మాధ్యమంలో సాగడం విశేషం. (గోల్కొండ...
ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1948 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి చేసిన ఒక తీర్మానంతో మానవ హక్కుల దినోత్సవానికి ప్రాముఖ్యత వచ్చింది. కానీ ఈ మానవహక్కుల పరిరక్షణ అంతటా జరుగుతోందా? మానవహక్కుల ఉల్లంఘనను యుఎన్ అరికట్టగలుగుతోందా అంటే సందేహమే. ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో మైనారిటీ హిందువులపై...
New Delhi : With cases of Love Jihad or Lust Jihad increasing across the country, the Vishwa Hindu Parishad (VHP) released a list of more than 400 cases of Love Jihad and demanded a strict central anti-conversion law. It...
డా బి.ఆర్ అంబేద్కర్ తన జీవితకాలంలో అనుభవించిన కష్టాల నేపథ్యం నుండి ఉద్భవించిన ఆక్రోశం, ఆవేదన, ఆవేశాలను సమాజంపై పగ, కక్ష సాధింపులకు కాకుండా సానుకూలంగా తన జీవితాన్ని మలుచుకుని విద్యను , వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకొని, దీన జనోద్దరణలో కాలం గడిపిన మహనీయుడని సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ప్రాంత కన్వీనర్ శ్రీ...
మనదేశానికి స్వాతంత్య్రం ఏ ఒక్కరివల్లో వచ్చింది కాదు...ఎందరో వీరుల ప్రాణత్యాగఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. . బ్రిటిష్ వారి అరాచకాలు, అఘాయిత్యాలకు అంతే లేదు. అయితే బ్రిటీషర్లు పాలిస్తున్న ఆ కాలంలో అంటే 1880 నుంచి 1920 వరకు సుమారు నాలుగు దశాబ్దాల కాలంపాటు మనదేశంలో వారి అకృత్యాలకు సుమారుగా పదికోట్ల భారతీయులు మరణించారని ఓ అధ్యయనంలో...
బలవంతపు, మోసపురితపు మతమార్పిడులకు పాల్పడుతున్న ఎన్జీవోలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి స్వచ్ఛంద సంస్థ చేసే మంచి పనిని స్వాగతించవచ్చు, కానీ సంస్థ చేసే పని వెనక ఉద్దేశాన్ని గమనించాల్సిన అవసరం ఉంది అని సుప్రీం కోర్టు పేర్కొంది. బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను విచారణ సమయంలో కోర్టు...
మతం మారడంతో ఉద్యోగ మెరిట్ కొల్పోయిన వ్యక్తి
TNPSC ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
ఒక వ్యక్తి మరో మతంలోకి మారిన తర్వాత తన అసలు కుల ద్రువీకరణను కొల్పొతాడని, అలాగే రిజర్వేషన్ కూడా వర్తించదని మద్రాసు హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. హిందూ మతం నుండి...
























