Srimanta Sankardev: The Polymath from Assam
--Anant Seth
The Eighth day of October this year happens to be the Janma-Tithi of Srimanta Sankardev, an Assamese polymath, who was born in 1449...
Anti Hindu Hatred – Kerala Medical Education Director bans Raksha Bandhan in Govt medical...
Kerala: In a brazen display of anti-Hindu hatred, Kerala State Medical Education Director Dr. Ramla Beevi has issued a diktat that Raksha-bandhan festival should...
గాల్వన్ వీరులకు స్మారక చిహ్నం
తూర్పు లడక్ లోని గాల్వన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో వీర మరణం పొందిన 20మంది భారత సైనికుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. లడక్ లోని దౌలత్ బేగ్...
బైబిల్ పేరుతో అనైతిక కార్యకలాపాలు
క్రైస్తవ మిషనరీ గ్రూప్ సంస్థ అయిన "స్క్రిప్చర్ యూనియన్" ఉద్యోగి పాఠశాల బాలికలకు అనుచిత సందేశాలు పంపించాడని ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి.
స్క్రిప్చర్ యూనియన్ అనే అంతర్జాతీయ క్రైస్తవ...
వైద్యుల సేవలు అభినందనీయం : శ్రీ భాగయ్య ( ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ)
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ వ్యాప్తంగా అందించిన వైద్య సేవలు అభినందనీయమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారు...
నిరుపేదలకు అండగా సేవాభారతి వడ్డీ లేని రుణం
కరోనా మొదలు నుంచి దేశ వ్యాప్తంగా సేవా భారతి పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది.
తమిళనాడు లోని...
Give all thrust to transformation of unorganised sector- Mohan Bhagwat
New Delhi. BMS should expand its work in unorganised sector and bring transformation in the sector, said RSS sarsanghchalak Dr. Mohan Bhagwat. He was...
ఉత్తమ ఎన్జీవో గా ఎంపికైన రాష్ట్రీయ సేవా భారతి
కరొనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులకు అండగా నిలిచి పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు రాష్ట్రీయ సేవా భారతి ఉత్తమ ఎన్.జి.ఓ గా ఎంపికయింది.
గాంధీ జయంతిని...
అటల్ టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
హిమాచల్ ప్రదేశ్లోని రోహతంగ్ లో రూ 3,300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని
(అటల్ టన్నెల్) ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఆయన వెంట రక్షణ...
చర్మకారులను సన్మానించిన సామాజిక సమరసతా వేదిక
ఈరోజు విజయవాడలో శ్రీ బోయిభీమన్న గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక విజయవాడ విభాగ్ సంయోజక్ శ్రీ కొత్త రాము ఆధ్వర్యంలో గాంధీనగర్లోని పెద్ద పోస్ట్...
స్వర్గస్తులైన తమిళనాడు హిందూ మున్నని సంస్థాపకులు శ్రీ రామ గోపాలన్ జీ: ఆర్.ఎస్.ఎస్ శ్రద్ధాంజలి ప్రకటన
శ్రద్ధాంజలి
తమిళనాడు హిందూ మున్నని సంస్థాపకులు శ్రీ రామ గోపాలన్ జీ స్వర్గస్తులు కావడం చాలా బాధాకరమైన వార్త. ఆయన మరణంతో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. ఆయన మార్గదర్శనంలో పనిచేసినవారికీ, వారు తెలిసినవారికీ...
మానవ హక్కుల పరిరక్షణ అంటూ చట్టాలను ఉల్లంఘించిన ఆమ్నెస్టీ
మానవ హక్కుల పేరిట భారతదేశ చట్టాల్ని ఉల్లంఘించినందుకు గాను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమెస్ట్నీ పై చర్యలు తీసుకోవడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలు...
Hunting elephants is commonplace for lion prides
A bright star has disappeared from the political landscape of Bharat. The demise of former president Dr. Pranab Mukherjee is a huge loss for...
ప్రజాస్వామ్య ధోరణికి ప్రతీక ప్రణబ్ ముఖర్జీ
డా. మన్మోహన్ వైద్య,
సహ సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
భారత మాజీ రాష్ట్రపతి డా. ప్రణబ్ ముఖర్జీ మరణంతో జాతీయ రాజకీయ వినీలాకాశం నుంచి ఒక దేదీప్యమానమైన నక్షత్రం కనుమరుగయింది. రాజకీయ...
బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదు : సిబిఐ ప్రత్యేక కోర్టు
బాబ్రీ కట్టడపు కూల్చివేత కేసులో ఉత్తరప్రదేశ్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మురళీ మనోహర్ జోషి, ఎల్ కె అద్వానీ, ఉమా...
























