ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా వనవాసి మహిళ ద్రౌపది ముర్ము
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా వనవాసీ మహిళ ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. "20 మంది పేర్లపై విస్తృత చర్చ జరిగింది. కానీ రాష్ట్రపతి అభ్యర్థి కోసం తూర్పు ప్రాంతం వారిని ఎంపిక చేయాలనీ, వీలైతే మహిళకు, ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీలకు అవకాశం దక్కనందున ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. ఆ కోణంలో ద్రౌపదీ ముర్మూ పేరును ఖరారు చేశాం. ఉపాద్యాయురాలిగా జీవితం ప్రారంభించి...
Agneepath/Agniveer
-M S Venkateshwar The Agneepath scheme announced by the government recently has invited extreme reactions from a section of people, both within the armed forces and outside, with some – from within the forces too – going to the extent of claiming that one of the most dangerous outcomes could be ‘ militarisation of society – an extremely serious charge...
International Yoga Day: 20 minutes of Yoga a day is enough to realise its wonders
A few months back a report on psychiatric researcher Dr Tim Whitefield’s study on the behaviour of mind with the age flashed in the media. The report says that the executive function that deals with one’s ability to plan and switch between tasks to achieve our goals gets degenerated with the age. But doing Yoga and meditation for only...
व्यक्तिगत और राष्ट्रीय चरित्र विकसित करने के लिए अग्निपथ
मंगलवार को रक्षा मंत्री राजनाथ सिंह ने ‘अग्निपथ’ नामक युवा लोगों के लिए एक नई योजना शुरू करने के लिए व्यापक दृष्टिकोण के साथ एक क्रांतिकारी निर्णय की घोषणा की। अग्निपथ योजना में इस वर्ष 90 दिनों के भीतर ‘अखिल भारतीय-सभी वर्ग’ के आधार पर सैनिकों, नाविकों और वायु सैनिकों की भर्ती शुरू करने का आह्वान किया गया है। खुले...
విద్యా విధానం 2020లో సృజనాత్మక ప్రతిభకు పెద్ద పీట
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో సృజనాత్మక ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం జరగాలనీ, అప్పుడే వారు బాగా ఆలోచించగలుగుతారనీ విద్యాభారతి అధ్యక్షులు దూసి రామకృష్ణ చెప్పారు. నూతన జాతీయ విద్యా విధాన రూపకల్పనలో విద్యాభారతి కీలక పాత్ర వహించిన సంగతి తెలిసినదే. చరిత్ర పాఠ్య పుస్తకాలలో మార్పును అంతా కోరుకుంటున్నారనీ, సాహిత్యంలో ఇప్పటి పరిస్థితిని బట్టి దేశీయమైన కంటెంట్ తీసుకోవడమే సరైనదని నూతన జాతీయ విద్యా విధానం అభిప్రాయమని ఆయన చెప్పారు. దేశ అవసరాలకు అనుగుణంగా వృత్తి విద్యలలో పిల్లలకు పరిచయం ఉండాలని...
VIDEO: ‘స్ఫూర్తి’- ఛాత్రశక్తి భవన్’ ఏబీవీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో డా. శ్రీ మోహన్ జీ భగవత్ ప్రసంగం
అన్యాయాలను ఎదురించి.. బలిదానమిచ్చిన కార్యకర్తల తప ఫలమే స్పూర్తి భవనం. ఈ పేరు సరైనదే. ఇక్కడి ఏబీవీపీ కార్యానికి ఘన చరిత్ర ఉన్నది ఇదంతా చూసి ఒక స్ఫూర్తి ఉద్భవిస్తుంది. మొదటినుండి ఏబీవీపీ తెలంగాణ ప్రాంత కార్యం అగ్రస్థానంలో ఉంది, ఎలా ఉండాలో తెలంగాణ ఏబీవీపీ చూపింది. ఒకవైపు విరోధులను ఎదుర్కొని నిలబడటం మరోవైపు ఆవిరోధులతో కలిగిన నష్టాన్ని నివారించడం. ఈ రెండూ తెలంగాణ ఏబీవీపీ కే చెల్లింది వీటి ప్రతిరూపమే నేటి కార్యాలయం. సంఘ ప్రార్థన లో చెప్పినట్లు ఇది కంట...
ఘనంగా జరిగిన శివభారతం పుస్తకావిష్కరణ సభ
`ఛత్రపతి శివాజీ గురించి అనేకమంది అనేక పుస్తకాలు ఉన్నాయి. విదేశాస్తులు కూడా అనేక విషయాలు వ్రాసారు. కానీ అవన్నీ ఆయన జీవితాన్ని గురించి వివరాలు ఇస్తే శివభారతం మాత్రం శివాజీ జీవితపు స్ఫూర్తిని, ప్రేరణను మన అనుభూతికి తెస్తుంది. అది ఈ కావ్యపు ప్రత్యేకత’ అని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సదశ్యులు శ్రీ రామ్ మాధవ్ అన్నారు. లోక కళ్యానాన్ని సాధించడం కార్యపు లక్ష్యమని దానిని శివభారతం కార్యం పూర్తిగా నెరవేర్చిందని అభిప్రాయపడ్డారు. భాగ్యనగర్ కూకట్ పల్లి లోని పి...
“అగ్నిపథ్” యోజన అసలైన వాస్తవాలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై కొంత మంది సంఘ విద్రోహ శక్తులు, రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేస్తూ అశాంతిని ప్రేరేపిస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఈ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తూ ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు ఆందోళనకు చేసే విధంగా వారిని రెచ్చగొడుతున్నారు. అసత్య ప్రచారాలు నమ్మి కేవలం నాలుగేళ్లు సర్వీస్లో ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమిటని వారి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలో కొంత దేశ వ్యతిరేక శక్తులు...
అహంకారం దరిచేరనీక మనం పరమవైభవం సాధిద్దాం : డా. శ్రీ మోహన్ జీ భగవత్
అహంకారం దరిచేరనీయకుండా దేశానికి పరమవైభవ స్థితిని తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్ గారు పిలుపునిచ్చారు. భాగ్యనగర్లో నూతనంగా నిర్మించిన ఏబీవీపీ కార్యాలయం "స్పూర్తి ఛాత్ర శక్తి భవన్" ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భగవత్ గారు, అతిథులుగా ఏబివీపి అఖిల భారత సంఘటనా కార్యదర్శి, ఏబివిపీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కుమారి నిధి త్రిపాఠి, ఆర్.ఎస్.ఎస్, వివిధ క్షేత్రాల పెద్దలు...
రాళ్ల మధ్య నుండి మొలకెత్తిన ‘నిప్పుకణాలు’
- డా.పి.భాస్కరయోగి, సామాజిక రాజకీయ విశ్లేషకులు (16.06.2022 నాడు భాగ్యనగర్లో ప.పూ.సర్ సంఘ్ చాలక్ శ్రీ మోహన్ భాగవత్ గారి చేతుల మీదుగా ఎబివిపి రాష్ట్ర కార్యాలయం ‘స్ఫూర్తి’- ఛాత్రశక్తి భవన్’ ప్రారంభం జరగబోతున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం..) అది 1980 జనవరి 26.. కాకతీయ విశ్వవిద్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుక.. ఆక్కడ కాకలుదీరిన అధ్యాపకులు.. యూనివర్సిటీ వీసీ.. అందరిముందే ఓ రాడికల్ విద్యార్థి త్రివర్ణపతాకం లాక్కొని దానిని కాల్చివేయాలని కదం త్రొక్కుతున్నాడు.. అంతటి దుందుడుకు చర్యకు పాల్పడుతున్న ఆ దేశద్రోహిని నిలువరించేందుకు అక్కడున్న అంతమందిలో ఎవరూ...