శాంతిదూత పాత్ర

- గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ 21‌వ శతాబ్దం మీద ప్రపంచ జనాభా పెట్టుకున్న సానుకూల కల్పనకు భిన్నంగా భూగోళం మీద పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. భారత్‌కు ఇరుగు పొరుగు దేశాల సంక్షోభం ఇంకొంచెం ముదిరింది. శ్రీలంక కనీవినీ ఎరుగనంతటి సంఘర్షణకు లోనవుతున్నది. పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌ ‌మధ్య ఘర్షణ కొత్త తీరాలకు పయనిస్తున్నది. మరొక పక్క రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రపంచాన్ని వేరొక కోణం నుంచి భయపెడుతున్నది. మూడో ప్రపంచ యుద్ధ భయం, అణ్వాయుధాల ప్రయోగం భీతి ఆ భయానికి కారణాలు. భారత్‌ ‌తన పరపతితో  ఆ యుద్ధాన్ని...

BUDDHA JAYANTI: AN OCCASION TO ANALYSE THE HINDU-BUDDHIST CONNECT

- Ananth Seth The full moon day of the Vaisakha month of the Indian Calendar is celebrated as Buddha Poornima. It was on this tithi (date, in the Indian and Hindu parlance and system), about 2600 years ago, that Gautam Buddha, the founder of Bouddh Religion (Buddhism) was born. Though informally called "Buddha's Birthday," it actually commemorates the birth, enlightenment (Nirvāna), and death (Parinirvāna) of Gautama...

భేష్ బ్రహ్మోస్.. ఈ ఏడాది 10 క్షిపణుల ప్రయోగం విజయవంతం

భార‌త్ ఈ ఏడాది 10 బ్ర‌హ్మోస్ క్షిప‌ణులను విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఈ ఏడాది జనవరి 11న INS విశాఖపట్నం వేదికగా అధునాతన క్షిపణి సముద్రం నుంచి సముద్రం వ‌ర‌కు పరీక్షించడం ప్రారంభించి, భారతదేశం ఈ ఏడాది 10 బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను విజ‌య‌వంతంగా పరీక్షించింది. ఈ ప్ర‌యోగాలు కొన్ని నూత‌న ఉపవ్యవస్థలను ధృవీకరించడానికి నిర్వహించబడ్డాయి. క్షిపణి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తగ్గించడానికి, అలాగే క్షిప‌ణిలో ఉప‌యోగించే కొన్ని క్లిష్టమైన భాగాల కోసం రష్యా వంటి విదేశాల‌పై ఆధారపడ‌కుండా దేశీయంగా సాంకేతిక సామ‌ర్థ్యాన్ని పెంచ‌డంలో...

శతాబ్ద కాలంగా సనాతన ధర్మ సేవలో గీతా ప్రెస్

గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ (GPG) ప్రచురించే భగవద్గీత, భాగవతం, జేబులో పట్టేంత హనుమాన్ చాలీసా పుస్తకం.. ఇలా వీటిలో ఏదో పుస్తకం భారత్‌లో కుల,మత, వర్గ, భాషలకు అతీతంగా ప్రతి ఇంట్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గోరఖ్‌నాథ్ గడ్డపై 99 సంవత్సరాలుగా గీతా ప్రెస్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. లెక్కకు అందనంతగా ధార్మిక పుస్తకాలను ప్రచురిస్తున్నది. అందరికి అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరలకు వాటిని అందిస్తున్నది. శతాబ్ది సంవత్సరంలో సందర్శకులకు పుణ్య క్షేత్రం లాంటి ఈ పుస్తక ప్రచురణ సంస్థ అవాంతరాలు, అడ్డంకులు ఎన్ని...

తొలిసారిగా విదేశీ ద్వీపకల్పంలో భారత్ స్థావరం

- ప్రకార్ గుప్తా హిందూ మహా సముద్రంలో పశ్చిమాన (WIO) తన ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా భారత్ అనేక చర్యలను చేపడుతున్నది. ఆ క్రమంలో మారిషస్‌కు చెందిన అగలెగా ద్వీపకల్పంలో సైనిక స్థావరానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన చేపట్టింది. మారిషస్ ప్రధాన భూభాగానికి ఉత్తర దిక్కున 1,100 కిలోమీటర్ల దూరంలో అగలెగా ద్వీపం ఉంది. గడచిన కొద్ది సంవత్సరాల్లో 10 వేల అడుగుల మేరకు రన్‌వే, జెట్టీ నిర్మాణ పనులు ద్వీపకల్పంలో చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం, ఈ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ నాటి...

500 మంది సేవికలతో రాష్ట్ర సేవికా సమితి పథసంచలన్

రాష్ట్ర సేవికా సమితి శిక్షా వర్గ భాగ్యనగర్ లోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో మే7 నుండి 22 వరకు జరుగుతున్నది. ఈ సందర్భంగా 14వ తేదీ ఉదయం 8.00 గం.లకు మైలార్‌ దేవ్‌ పల్లి గ్రామ వీధులలో పథ సంచలన్ 500 మంది ఘోష్ తో జరిగింది . అదే సమయంలో ఈ గ్రామంలోనే వేరే వీధులలో 300 మంది సేవికలతో దుర్గానగర్ లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంత సహ కార్యవాహిక మాననీయ షహమీర్ జ్యోతిర్మయి గారు మాట్లాడుతూ సమితి తన...

శ్రీమద్ రామాయణం.. సత్య ప్రామాణిక ఇతిహాసం

కొత్త రచయితల రాకతో వామపక్ష చరిత్రకారులు రచ్చ రచ్చ చేసేస్తున్నారు. వారి దృక్కోణం వైజ్ఞానికమైనది, తార్కికమైనది. మరీ ముఖ్యంగా భారతీయ ఇతిహాసాలు, సంస్కృతి పట్ల వారికి ఎనలేని భరోసా సైతం ఉంది. సీతామాతను రావణాసురుడు అపసంహరించుకొని తీసుకొనిపోతున్న సమయంలో వారు ప్రయాణిస్తున్నపుష్పక విమానం ఏ మార్గంలో వెళ్ళింది? ఆ మార్గంలో ఏ విధమైన వైజ్ఞానిక రహస్యం దాగి ఉంది? లక్షలాది సంవత్సరాల క్రితమే ఆ మార్గం గురించి ఎలా తెలిసింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం వామపక్ష చరిత్రకారులకు మృత్యువుతో సమానం. సీతామాతను రావణుడు...

रामायण काल्पनिक कथा नहीं, हमारा इतिहास है

-सुरेंद्र मदान की फेसबुक वॉल से रावण द्वारा सीता हरण करके लंका जाते समय पुष्पक विमान का मार्ग क्या था? उस मार्ग में कौन-सा वैज्ञानिक रहस्य छुपा हुआ है? उस मार्ग के बारे में लाखों साल पहले कैसे जानकारी थी? वामपंथी इतिहासकारों की धज्जियां उड़नी अब शुरू हो चुकी हैं, क्योंकि लिखने वाले नए लड़के आ रहे हैं। इनकी दृष्टि वैज्ञानिक भी...

హర్యానాలో పురావ‌స్తు త‌వ్వకాలు: వెలుగులోకి 7వేల‌ ఏళ్ల నాటి హ‌ర‌ప్పా నాగ‌రిక‌త

హర్యానాలోని రాఖీగర్హిలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కొత్తగా తవ్వకాలను చేపట్టింది. ఆ క్రమంలో 7,000 సంవత్సరాల నాటి ప్రణాళికాబద్ధమైన హరప్పా నగరానికి చెందిన ఆన‌వాళ్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. హర‌ప్పా నాగరికతకు రాఖీగర్హి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. రాఖీగర్హిలో ఇప్పటివరకు జరిపిన తవ్వకాల‌ను అధ్య‌యనం చేస్తే ఈ ప్రదేశం ఒకప్పుడు మెరుగైన ఇంజినీరింగ్‌తో రూపొందించిన ప్రణాళికాబద్ధమైన నగరం అని తేలిందని నివేదిక‌లు చెబుతున్నాయి. ఈ తవ్వకాలలో హరప్పా సంస్కృతికి చెందిన అవశేషాలను అధికారులు అధ్యయనం చేశారు. వీధులు, పక్కా గోడలు, బహుళ అంతస్తుల గృహాలతో...

ప్యాటా జీ జీవితం స్వయంసేవకులకు ఒక పుస్తకం: భాగయ్య జీ

ప్యాటా జీ జీవితం స్వయంసేవకులకు ఒక పుస్తకమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత కార్యకారిణి సదస్యులు మాననీయ భాగయ్య అన్నారు. పూర్వ ప్రాంత సంఘ చాలకులు ప్యాట వేంకటేశ్వరరావు గారి సంస్మరణ సభ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - భాగ్యనగర్ ఆధ్వర్యంలో KMIT పటేల్ హాల్‌లో మే 12వ తేదీన జరిగింది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి భాగయ్య జీ ప్రసంగిస్తూ అమృతమయమైన సిద్ధాంతం, ఆదర్శమే జీవితంగా సంఘ్‌కు ప్యాటాజీ అంకితమయ్యారని అన్నారు. వారు నిరంతరం సంఘటన పట్ల భక్తి, శ్రద్ధను...