గోరఖ్నాథ్ దేవస్థానం దాడి కేసు: నిందితుడిపై జకీర్ నాయక్ ప్రభావం
ఉత్తరప్రదేశ్లో గోరఖ్నాథ్ దేవస్థానం వెలుపల పోలీసులపై దాడికి పాల్పడిన నిందితుడు అహ్మద్ ముర్తజాపై ప్రవచనకారుడు జకీర్ నాయక్ ప్రభావం ఉందనే దిగ్భ్రాంతికరమైన వాస్తవం ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనికి బలం చేకూరుస్తున్నట్టుగా నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లో రెచ్చగొట్టే విధంగా జకీర్ నాయక్ చేసిన ప్రసంగాల తాలూకు ఆడియోలు, వీడియోలు ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. అంతేకాక ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు చెందిన వీడియోలు, సాహిత్యాన్ని ముర్తజా అహ్మద్ ల్యాప్టాప్ నుంచి పోలీసులు స్వాధీనం...
“మరో సంవత్సరంలో స్వస్థలాలకు కాశ్మీర్ పండిట్లు”
కాశ్మీర్ లోయ నుంచి 1990వ దశకంలో తరిమి వేయబడిన పండిట్లు మరో సంవత్సరంలో తిరిగి స్వస్థలాలకు చేరుకోగలరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ విశ్వాసం వ్యక్తం చేశారు. వారు మళ్లీ అక్కడికి వెళితే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరనే భరోసా ఇచ్చారు. నవ్రేహ్ వేడుకల చివరి రోజు అయిన ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ “కశ్మీరీ హిందువులు తమ స్వదేశానికి తిరిగి రావడానికి కొంత సమయం మాత్రమే...
శాంతసామరస్యాలు కేవలం ఒక వర్గపు బాధ్యత కాదు – పెజావర్ పీఠాధిపతి
ఉడిపిలోని హిందూ దేవాలయాల వార్షిక జాతరల సమయంలో దేవాలయ పరిసర ప్రాంతాలలో వ్యాపారాలు చేయడానికి బహిష్కరణకు గురైన ముస్లిం వ్యాపారులు బుధవారం మార్చి 30న పెజావర్ మఠంలోని శ్రీరామ విట్టల సభావనంలో పెజావర్ మఠం అధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని కలిసి గతంలో వలె జాతరలో తమ వ్యాపారాలకు అనుమతించాలని అభ్యర్థించారు. ఈ విషయంపై శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ స్పందిస్తూ "ఒక సమాజానికి అనుకూలమైన వాతావరణం ఉండాలంటే శాంతి, సామరస్యత చాలా అవసరం. ఈ శాంతి ఒక సమాజానికి భారం కాకూడదని,...
శ్రీ రామ జన్మభూమి భవ్య మందిర నిర్మాణ పురోగతి వివరణ
అయోధ్య శ్రీరామ జన్మ భూమిలోని భవ్య మందిర నిర్మాణ పనులు 15 మార్చి 2022 నాటికి 30 శాతం పూర్తయ్యాయి, ఆ వివరాలు… 1. భూమి పూజ 5ఆగస్టు 2020 న జరిగింది. ఇప్పటికే (10 మార్చి 2022) ఆలయ పునాది నిర్మాణం పూర్తయింది, దీనితో ఆలయ నిర్మాణం మొదటి దశ పూర్తయిందని చెప్పవచ్చు. ఈ పనిని పూర్తి చేయడానికి దాదాపు 18 నెలల సమయం పట్టింది. మొదట్లో 6 నెలలపాటు పరస్పర చర్చలు, పరిశోధనలు జరిగాయి. తుది నిర్ణయం తీసుకున్న తర్వాత, పనులు పూర్తి...
Bhommi Suposhana – Nurturing earth, Organic Farming & Healthy Society
Social Media Sangamam,2022 - Talk by shri. Nandakumar
భారత్ వివిధ సాంస్కృతిక పద్ధతులను అనసంధానం చేస్తూ ముందుకు సాగుతోంది : ఎల్.కె. మురుగన్
-Ayesha భారత్ వివిధ సాంస్కృతిక పద్ధతులను అనసంధానం చేస్తూ ముందుకు సాగుతుందని ఎల్.కె. మురుగన్ అన్నారు. భోపాల్ లో జరిగిన చిత్రభారతి ఫిల్మ్ ఉత్సవ ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన మంత్రి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందో అదే విధంగా నాగరికత, సాంస్కృతిక పద్ధతుల వైపు అడుగులు వేస్తోందని అన్నారు. ప్రతి ఒక్క పౌరుడు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకునే అవసరం ఉందన్నారు. వివిధ సంస్కృతిక పద్ధతులను కథలుగా చెప్పే అవసరం ఉందని అన్నారు. అటువంటి సినిమాను చూసినప్పుడు చాలా ఆనందంగా పడ్డానని,...
India is moving ahead by connecting with its cultural roots – L.K. murugan
-Sireesha In the closing ceremony of the fourth edition of Chitra Bharati Film Festival, held in Bhopal, Union Minister of State for Information and Broadcasting L. Murugan said that under the leadership of the Prime Minister, while India is progressing continuously, on the other hand it is also returning to the roots of its civilization and culture. Making sure that...
Correcing the Narrative reg Freedom Struggle of Hyderabad- Telangana
Social Media Sangamam, 2022 - Talk by Shri Giridhar Mamidi
“స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య” పుస్తక ఆవిష్కరణ
నవయుగ భారతి ప్రచురించిన "స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య" గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని కేశవ మెమోరియల్ స్కూల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు , ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు శ్రీ వి. భాగయ్య, హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘ చాలక్ శ్రీ దక్షిణా మూర్తి, నవయుగ భారతి అధ్యక్షులు బాలేంద్ర గారు, పుస్తక రచయిత శ్రీ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ...
A First Timer’s Experience of Social Media Sangamam
My Experience of Social Media Sangamam – 2022 - N. Skandabhirama (B.Design 1st Year) The fourth edition of the Social Media Sangamam was conducted in the Sardar Patel Auditorium of the Keshav Memorial Institute of Technology. The workshop hosts panel discussions and addresses by intellectuals and experts of various fields of expertise and directs the population who are enthusiastic towards conveying...