Married to a Hindu woman – Pentecostal Church Blocks cremation of Youth
Kottarakkara (Kerala). The Pentecostal church did not conduct the funeral service of a young man for marrying a Hindu woman. The church leadership blocked the funeral services of Mathews Thomas (31) at Karikam Bright House, who died in a car accident on MC Road. Mathews’ family has been Pentecostal believers for years. But when he fell in love with and...
ఉగ్రవాద దేశం పాకిస్థాన్ : టెక్సాస్ సీనాగోగ్ సంఘటన లోని తీవ్రవాది మాలిక్ ఫైసల్ అక్రమ్ తబలిగి జమాత్ సభ్యుడు
శనివారం టెక్సాస్ లోని యుధుల సమాజమందిరంలో బందీగా తీసుకున్న మాలిక్ ఫైసల్ అక్రమ్ పాకిస్తాన్ లోని పంజాబ్ లోని జీలం జిల్లాకు చెందినవాడు. అతని కుటుంబం దాదాపు 50 సంవత్సరాల క్రితం యుకెకు వలస వచ్చింది. ఈ ఉగ్రవాది తబలిగి జమాత్ సభ్యుడు అని తేలింది . అక్రమ్ టెక్సాస్ యూధుల సమాజమందిరంలో నలుగురిని బందీలుగా తీసుకున్నాడు, దీనిని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ "ఉగ్రవాద చర్య"గా పేర్కొన్నారు. బద్రతాదళాల చేతిలో అక్రమ్ ఆదివారం మృతి చెందాడు. ఈ సంఘటన నేపథ్యంలో, అమెరికన్ ఎంటర్...
China has continuously targeted Tibetan Buddhism since Mao’s Cultural Revolution: Report
Lhasa : China has been targeting Tibetan Buddhism since Mao's Cultural Revolution and the oppression has continued in Xi Jinping's rule, during which drastic measures have been introduced within Tibet, according to a global think tank. This continued persecution has curtailed the little space available for religious freedom and is contrary to the Chinese government's claim of religious freedom in...
ప్రముఖ కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత
ప్రముఖ కథక్ నృత్యకళాకారుడు శ్రీ బిర్జూ మహరాజ్గా కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించే లోపే మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బిర్జూ మహారాజ్ 1937 ఫిబ్రవరి 4న లక్నో కాల్కా-బిందాదిన్ ఘరానాకు చెందిన కథక్ కళాకారుల కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి అచ్చన్ మహరాజ్, మేనమామలు శంభూ మహరాజ్, లచ్చూ మహరాజ్ లు పేరొందిన కథక్ కళాకారులు. చిన్నతనం నుండి నాట్యంపైనే మక్కువ ఉన్నా, బిర్జూ...
‘పురాణ’ పురుషుడు… బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి
ప్రముఖ పురాణ వేదశాస్త్ర పండితులు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శాశ్వత ఆస్థాన పండితుడు, ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి (96) శివైక్యమయ్యారు. వయోభారంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ అశోక్నగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. మల్లాది కన్నుమూతపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు 1925 ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో జన్మించారు. తల్లిదండ్రులు దక్షిణామూర్తి, అదిలక్ష్మ మ్మ. అప్పట్లో హైదరాబాద్ సంస్థానాధీశుడైన కిషన్ ప్రసాద్ వద్ద పెద్ద ఉద్యోగి అయిన మల్లాది లక్ష్మీనారాయణ, సుందరీబాయి దంపతులకు...
పురాణ ప్రవచనమే ఆ పుణ్యమూర్తి జీవితం
పురాణ ప్రవచనం పురాతన కాలం నుండి వస్తున్న ఒక వృత్తి. పురాణ ప్రవచనానికి ఎంతో పాండిత్యం, ధార్మిక నిష్ట ఉండాలి. ఆ వృత్తిలో కూడా అనేక సమస్యలు, సంకటాలు ఉంటాయి. అటువంటి పురాణ ప్రవచనాన్ని జీవితాంతం కొనసాగించారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి. వారికి ఆ నిష్ట, పాండిత్యం తమ పూర్వజుల నుండి వచ్చాయి. తన పురాణ ప్రవచన అనుభవాలను వారు పాఠకులతో పంచుకున్నారు. కంచి శ్రీమహాస్వామి శతాబ్ది ప్రచురణలవారు నిర్వహించిన కంచిమహాస్వామి 107వ జయంత్యుత్సవ సభలకు వచ్చిన శ్రీశాస్త్రి గారు `శతాబ్ది’ ప్రచురణ కోసం...
More than a crore performed Surya Namaskar globally
A message from India to the whole world to be healthy New Delhi. Celebrating Azadi Ka Amrit Mahotsav, the Ministry of Ayush observed “Surya Namaskar for vitality”. More than 75 lakh people from all over the world, including India, performed Surya Namaskar together to keep the body and mind healthy and keep themselves safe during the Covid pandemic. The programme...
మకర సంక్రమణం..
జనవరి 15 మకర సంక్రాంతి మకర సంక్రమణాన్ని మనం చాలా ప్రాముఖ్యం గల ఉత్సవంగా భావిస్తాం. ఆ రోజు నుంచే వెలుగు, అంటే జ్ఞానంలోని వెచ్చదనంలో క్రమంగా మార్పు వస్తుంది. అంధకారం నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానంవైపు, నిర్జీవనం నుంచి జీవనంవైపు ఈ సృష్టి మరలడం మొదలవుతుంది. ఈ కారణంగానే జ్ఞాన స్వరూపమైన వెలుగును ఉపాసించే భారతీయుల జీవన విధానంలో ఈ రోజుకు ప్రాముఖ్యం వచ్చింది. మన సంఘ కార్యం కూడా ఆత్మవిస్తృతి అనే అంధకారాన్ని తొలగించి ఆత్మజాగరణ కలిగించడానికి ఉద్దేశించినది. వాడిపోయిన దేశ గౌరవం సంఘ కార్యం వల్లనే మళ్లీ చిగిర్చింది. జాతీయ జీవనం గురించిన ఎన్నో అపోహలు పటాపంచ లయ్యాయి....
హిందూ మతాన్ని స్వీకరించిన మలయాళ చిత్ర దర్శకుడు అలీ అక్బర్
కేరళ మలయాళ చిత్ర దర్శకుడు అలీ అక్బర్, అతని భార్య లూసియమ్మ గురువారం హిందూ జీవన విధానాన్ని స్వీకరించారు. హిందూ మతంలో చేరిన తర్వాత అలీ అక్బర్ తన పేరును రామసింహన్గా మార్చుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే... 8 దశాబ్దాల క్రితం ఉన్నియన్ సాహిబ్, అతని కుటుంబం ఇస్లాంను త్యజించి మలబార్లో హిందూ మతాన్ని స్వీకరించారు. ఉన్నియన్ సాహిబ్ పేరు రామసింహన్. ఆ సమయంలో రామసింహన్ ఇంటిపై ఒక మతోన్మాద గుంపు దాడి చేసి అతనిని, అతని సోదరుడిని చంపింది. మిగిలిన కుటుంబ సభ్యులను...
Malayalam film director Ali Akbar embraces Sanatan Dharma, renamed as ‘Ramasimhan’
Malayalam film director Ali Akbar and his wife Luciyamma embraced Hindu way of life on Thursday in a Shudhi ceremony. After reverting to Hindu Dharma, Ali Akbar adopted a new name Ramasimhan. Interestingly, eight decades ago, a Muslim named Unnian Sahib, along with his family, had renounced Islam and accepted Hindu way of life in Malabar and renamed himself as...