కశ్మీరీ హిందువుల కోసం ప్రాణాలర్పించిన గురువు
– ప్రభాత్ పండిత్ కృపారామ్ రెండు చేతులు జోడించి గురువు వైపే భక్తి శ్రద్ధలతో చూస్తున్నాడు. ఆయన వెంట వచ్చిన వారంతా కన్నీటితో గురువు వైపే చూస్తున్నారు. ‘గురుదేవా.. మా పరిస్థితి దయనీయంగా ఉంది. బతుకు దుర్భరమై పోయింది. మా ధర్మాన్ని మేము పాటించలేకపోతున్నాం. మమ్మల్ని ఇస్లాంలో చేరమని బలవంతపెడుతున్నారు. నానా అత్యాచారాలకు గురిచేస్తున్నారు’ వేదికపై గురువు కూర్చున్నారు. అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానముద్రలో ఉన్నారా గురువు. పండిత్ కృపారామ్ మాటలు విని కళ్లు తెరిచారు. కహ్లూర్ లోని చక్నన్కీలో సాయం సంధ్యావేళ అది. చుట్టూ ఔరంగజేబ్...
తమిళనాడు: ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తపై ముస్లిం మతోన్మాదుల దాడి
హిందువులపై ఇస్లాం మతోన్మాదుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి 7న ధర్మ జాగరణ జిల్లా ప్రముఖ్ రవిపై కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే .. RSS కార్యకర్తలు, హిందూ మున్నాని తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు కుంబమ్ ప్రాంతానికి చెందిన రవి ఆటో విడి భాగాల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రవి గత 10 సంవత్సరాలుగా ఆర్.ఎస్.ఎస్లో చురుకుగా పాల్గొంటున్నాడు. అలాగే తన పరిసర ప్రాంతాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వ...
Diversity should not be seen as differences – Dr. Manmohan Vaidya
Bhagyanagar: The three-day Samanvay baithak (co-ordination meeting) of Rashtriya Swayamsevak Sangh concluded today on 7th Jan 2022 at Bhagyanagar. This meeting is organised every year in September and January. Addressing a press meet, Sah Sarkaryavah, Dr. Manmohan Ji Vaidya said that Swayamsevaks are working in various sections of society, including students, labour, farmers and so on. They are also working among the...
ముగిసిన ఆర్.ఎస్.ఎస్ సమన్వయ సమావేశాలు
హైదరాబాద్, జనవరి 07: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణ తో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారుల సమన్వయ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 5 నుంచి మూడు రోజుల పాటు భాగ్యనగర్ (హైదరాబాద్) శివారు అన్నోజిగుడా లో ఈ సమావేశాలు జరిగాయి. ఇందులో సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళె తో పాటు అయిదుగురు సహ సర్ కార్యవాహ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పత్రికా సమావేశంలో సహ సర్ కార్యవాహ...
జమ్మూలో ఎన్కౌంటర్… ముగ్గురు ఉగ్రవాదుల మృతి
జమ్మూ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో గురువారం రాత్రిపూట భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే 56 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీపీ కశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల్లో ఒకరిని శ్రీనగర్కు చెందిన వసీమ్గా గుర్తించామని, మరో ఇద్దరి వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈనెల 5న పుల్వామాలో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. అందులో ఒకరు పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాది ఉన్నాడు....
యూపీలో 50 కుటుంబాలు “ఘర్వాపసీ”
ఉత్తరప్రదేశ్, ఫతేఘర్లోని గ్వాల్టోలికి చెందిన 50 కుటుంబాలు విశ్వహిందూ పరిషత్ చేపట్టిన ఘర్ వాపసీ కార్యక్రమంలో తిరిగి స్వధర్మాన్ని స్వీకరించారు. మంత్రోచ్ఛారణల మధ్య హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారికి హనుమాన్ చాలీసాను బహుకరించారు. గ్వాల్టోలికి చెందిన ఉపాధ్యాయుడు సుజిత్ వాల్మీకి భార్య రీతు క్రైస్తవ మతం నుండి హిందూ ధర్మంలోకి తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉన్నానని, తన ఇంట్లో ప్రతిష్టించిన హిందూ దేవతలకు పూజలు చేయడం ప్రారంభించినట్టు తెలిపారు. ఐదేళ్ల క్రితం కొంతమంది వ్యక్తుల ప్రభావంతో తాను క్రైస్తవ మతాన్ని స్వీకరించి...
భాగ్యనగర్లో ప్రారంభమైన ఆర్.ఎస్.ఎస్ సమన్వయ సమావేశాలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారులతో మూడు రోజుల పాటు జరిగే సమన్వయ సమావేశాలు 2022 జనవరి 5న భాగ్యనగర్ శివారు అన్నోజిగూడ లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ శ్రీ. దత్తాత్రేయ హోసబలేలతో సహా ఐదుగురు సహ కార్యవాహలు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొంటున్నారు. ఈ సమావేశాలలో మొత్తం 36 సంస్థలకు చెందిన 216 మంది పదాధికారులు పాల్గొన్నారు. ఈ సంస్థలు విద్య, ఆర్ధిక...
Bhagyanagar: RSS Akhil Bharatiya Samanvay Baithak
Bhagyanagar: Akhil Bharatiya Samanvay Baithak (coordination meeting) of the chief functionaries of various organizations inspired by the Rashtriya Swayamsevak Sangh working in different areas of social life began today, from 5th January 2022 at Bhagyanagar (Hyderabad), Telangana. This is a comprehensive meeting held once a year. Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji and Sarkaryavah Dattatreya Hosbale Ji, along with all the five...
పాఠశాలల్లో “సూర్యనమస్కారం” పై ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకత
"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా పాఠశాలల్లో సూర్యనమస్కారాలను నిర్వహించడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది. జనవరి 1 నుంచి 7 వరకు విద్యార్థులతో 'సూర్య నమస్కారం' కార్యక్రమాన్ని నిర్వహించాలని దేశంలోని ప్రభుత్వ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే, 'సూర్య నమస్కార్' కార్యక్రమానికి సంబంధించిన ఉత్తర్వులను ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది. సూర్య నమస్కారం అనేది సూర్యుని ఆరాధనకు...
గల్వాన్ లోయలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన భారత జవాన్లు
జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న గాల్వన్ లోయలో... నూతన సంవత్సరం సందర్భంగా భారత ఆర్మీకి చెందిన సైనికులు జాతీయ జెండా ఆవిష్కరించారు. గల్వాన్ లోయలో జెండాను ఆవిష్కరించి రెచ్చగొట్టిన చైనాకు అంతే ధీటుగా భారత సైన్యము జవాబిచ్చింది. తాజాగా దానికి సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు న్యూయర్ రోజున భారత జవాన్లు గల్వాన్ లోయలో జెండా ఎగరేశారంటూ ట్వీట్ చేశారు. నూతన సరిహద్దు చట్టాన్ని అమలు చేయడానికి రెండు రోజుల ముందు చైనా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లోని 15 స్థలాలను తన...