“గిలానీ” మనవడి వద్ద భారీ ఉగ్రవాద కుట్రకు సంబంధించిన కీలక పత్రాలు లభ్యం
-తాడేపల్లి అరవింద్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ మనవడైన అనీస్ ఉల్ ఇస్లాంను 2016లో జమ్ము కాశ్మీర్ పర్యాటక శాఖకు చెందిన షేర్- ఇ- కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (SKICC) అనే సంస్థలో పరిశోధన అధికారిగా నియమించారు. ఇటీవల ఈయనను విధుల నుంచి తొలగిస్తూ జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేర్పాటువాద భావజాలం కలిగిన ఇటువంటి వ్యక్తులను ప్రభుత్వ విధులలోకి అప్పటి ప్రభుత్వం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2016లో ఉగ్రవాది బుర్హాన్ వానీ...
ఇండోనేషియాలో మసీదు లౌడ్ స్పీకర్ల పై ఆంక్షలు
ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో మసీదు లౌడ్ స్పీకర్లపై కఠిన ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. ప్రతిరోజు మసీదుల నుండి వెలువడే అజాన్ శబ్ద తీవ్రతకు విసిగిపోయిన అక్కడి ప్రజలు భారీ ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు సమర్పించారు. మసీదు నుండి వెలువడుతున్న శబ్ద తీవ్రత కారణంగా మైగ్రేన్, డిప్రెషన్ వంటి మానసిక, శారీరిక రుగ్మతలకు గురవుతున్నామని ప్రభుత్వానికి తెలిపారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటల సమయంలో లౌడ్స్పీకర్ మోగడం వల్ల అత్యంత ఆందోళనకు గురవుతున్నామని ప్రజలు తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ సమస్య కారణంగా...
VHP urge UN EC & UNHRC to stop unabated Hindu Genocide in Bangladesh
New Delhi: VHP sent letters to the heads of United nations (UN), United Nation’s High Commission for Human Rights (UNHRC) and the European Union urging them to stop unabated Hindu Genocide in the Bangladesh. In his letters to the three prominent world bodies, the Joint general secretary and the head of international affairs of VHP, Swami Vigyananand urged to...
కార్యకర్తల ఐక్యతాశ్రమయే మన బలం: విద్యా భారతి అఖిల భారత సంఘటనా కార్యదర్శి మాన్యశ్రీ కాశీపతి
కార్యకర్తల ఐక్యతతో కూడిన శ్రమతోనే చక్కటి ఫలితాలు సాకారం అవుతాయని విద్యా భారతి అఖిల భారత సంఘటనా కార్యదర్శి మాన్యశ్రీ కాశీపతి అభిప్రాయ పడ్డారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సమావేశం హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శారదాధామంలో జరిగింది. ఈ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెండు సంవత్సరాల కాలంలో కోవిడ్ కారణంగా సమాజంలో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన విశ్లేషించారు. సమాజ బాధ్యత నిర్వహిస్తున్న మన అందరి మీద గట్టి ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు....
సేంద్రియ వ్యవసాయంపై అవగాహన
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకురుమ పల్లి గ్రామంలో అజాదీ కా అమృతోత్సవంలో భాగంగా సేంద్రీయ వ్యవసాయం, గ్రామ స్వావలంబన మీద ప్రశిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ గ్రామవికాస ప్రముఖ్ దినేష్ గారు పాల్గొని మాట్లాడారు. గ్రామాల వలనే దేశ పురోగతి జరుగుతోందని గ్రామంలో గుడి, బడి, ఆట స్థలం వంటివి ఉంటూ వాటిలో అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పారు. భారతదేశ వాసులు ఏ దేశంలోనైనా 2శాతం ఉంటే ఆ దేశం అభివృద్ధి పథంలో ఉంటుందని అందుకు...
RSS ABKM in Dharwad from 28th Oct
Rashtriya Swayamsevak Sangh’s ‘Akhil Bharatiya Karyakari Mandal Baithak (ABKM) is to be held on October 28, 29 and 30 at Rashtrotthana Vidya Kendra, Madhav Nagar, Garag in the outskirts of Dharwad. In the baithak RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat and Sarakaryavah (General Secretary) Dattatreya Hosabale along with Akhil Bharatiya, Kshetra, Prant Adhikari will be present for valuable discussion. Around 350...
100కోట్ల వ్యాక్సినేషన్ ఘనత సాధించిన భారత్
కరోనాపై పోరాటంలో భారత్ అసాధారణ మైలురాయిని అందుకున్నది. నేటి వరకు దేశవ్యాప్తంగా వంద కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు, జపాన్లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్లో కన్నా 10 రెట్లు అధికం. దేశ జనాభాలో వ్యాక్సిన్ తీసుకునేందుకు...
One billion strong! India enters 100 crore vaccine club in less than nine months
New Delhi, October 21: Achieving the important milestone in the world’s largest inoculation drive, India scaled the peak of one billion Covid-19 vaccine doses on Thursday, nine months after it launched “the world’s biggest vaccination drive”. A total of 100 crore vaccine doses have been administered so far to eligible beneficiaries. According to the government's CoWin website, over 70 crore...
జాతీయ విద్యా విధానం సర్వదా అనుసరణీయం
జాతీయ విద్యా విధానం సర్వదా అనుసరణీయం జాతీయ విద్యా విధానం లో ఎన్నెన్నో సుగుణాలు ఉన్నాయని వక్తలు అభిప్రాయ పడ్డారు. జాతీయ విద్యా విధానం మీద హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శారదా ధామంలో కార్యశాల (వర్క్ షాపు ) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు ఐ ఎ ఎస్ (రిటైర్డ్) ఈ విధానం ఆవశ్యకత ను వివరించారు. ప్రస్తుత విధానంలోని లోపాలను ఉదహరిస్తూ...రాగల కాలంలో వీటికి పరిష్కారాలు...
Govt of Bharat should talk tough to Bangladesh to protect Hindus: VHP
A fact-finding team of our MPs should be sent to Bangladesh New Delhi. While addressing a massive protest demonstration in front of the Bangladesh High Commission, VHP Joint General Secretary Dr. Surendra Jain said that the radical Jihadist atrocities on and persecution of the minority indigenous Hindu society in Bangladesh have crossed all limits of barbarism. It is a challenge...