వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 30న సామూహిక వివాహాలు
దేశవ్యాప్తంగా గిరిజనులలో చైతన్యం తెస్తూ సమ సమాజంలో మేము కూడా భాగమే అనే ఒక్క నానుడిని వినిపిస్తూ దేశ ఆర్థికరంగంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ అనాదిగా వస్తున్న వాళ్ళ సంప్రదాయాలను వనవాసీ కళ్యాణ పరిషత్ సంస్థ ప్రోత్సహిస్తున్నది. ఈ మేరకు కష్టాల్లో ఉన్న చెంచులకు అక్టోబర్ 30న “సామూహిక వివాహాలు” నిర్వహించాలని నిర్ణయించినట్టు వనవాసి కల్యాణ పరిషత్ ఒక ప్రకటలో పేర్కొంది. "గిరిజనులకు వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలు ఉన్నాయి. గిరిజన సమాజంలో వివాహం అత్యంత ముఖ్యమైన పవిత్ర బంధం....
जयंती पर विशेष : भगिनी निवेदिता – भारतीयता की ओजमयी वाणी
-लवी चौधरी भारत के चिंतन और दर्शन ने सुदीर्घकाल से विश्व जगत को स्पंदित किया है. पाश्चत्य जगत की भोगवादी चमक-धमक को छोड़कर स्वामी विवेकानंद का शिष्यत्व ग्रहण करने वाली मार्गरेट से भगिनी निवेदिता बनने की उनकी यह यात्रा न सिर्फ प्रेरणादायी है, बल्कि भारतीयता की ओजस्वी कहानी है. उन्होंने स्वामी विवेकानंद के आकर्षक व्यक्तित्व और सदाचार से प्रभावित होकर अपना देश...
మూడో వేవ్ కరోనా కట్టడికి 10 లక్షల మందికి ఆర్.ఎస్.ఎస్ శిక్షణ : సునీల్ అంబేకర్ జీ
దేశంలో మూడో వేవ్ కరోనా పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కోవడానికి సంసిద్ధం చేయడం కోసం దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది కార్యకర్తలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శిక్షణ సమకూర్చిన్నట్లు అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. కర్ణాటకలోని ధార్వాడ్ లో ఈ నెల 28 నుండి మూడు రోజులపాటు జరుగనున్న కార్యకారిణి సమావేశాల సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా ప్రదేశాలలో శిక్షణ జరిగిన్నట్లు చెప్పారు. జూలై నెలలో ప్రాంత ప్రచారకుల సమావేశంలో కార్యకర్తలకు...
కేరళ: వర్షాలతో కూలిపోయిన వంతెన… తిరిగి నిర్మించిన సేవాభారతి కార్యకర్తలు
తిరువనంతపురం: ప్రకృతి బీభత్సానికి కేరళ అతలాకుతలమైంది. భారీ వర్షాలతో రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్ళు ధ్వంసమయ్యాయి. వీటితోపాటు కొక్కర్ పంచాయతీలను కలిపే తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఈ సంఘటనతో ఆయా గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - సేవాభారతి కార్యకర్తల వెంటనే స్పందించి తాత్కాలిక వంతెన నిర్మించాలని సంకల్పించారు. స్థానికులను కలిసి, సమిష్టిగా వంతెన నిర్మించారు. ఈ సందర్భంగా గ్రామవాసులు సేవాభారతి కార్యకర్తల సేవలను అభినందించారు.
“సమగ్ర వికాస దిశలో చిట్యాల గ్రామం” పుస్తక ఆవిష్కరణ
డా. బీరవోలు సురేంద్ర రెడ్డిగారు రచించిన "వికాస దిశలో చిట్యాల గ్రామం" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం 24-10-2021 భాగ్యనగర్, హిమాయత్ లోని కేశవ మెమోరియల్ హైస్కూల్లో జరిగింది. ఈ పుస్తకావిష్కరణ సభకు ఆర్.ఎస్.ఎస్ తెలంగాణా ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణామూర్తి గారు సభాధ్యక్షత వహించగా, ముఖ్య అతిధిగా అఖిలభారత గ్రామ వికాస ప్రముఖ్ మననీయ డా. దినేష్ జీ, ముఖ్య వక్తగా దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు. గ్రామభారతి గౌరవాధ్యక్షులు శ్రీ పాలది...
RSS trained 10 lakh workers to deal with the third wave of Corona – Sunil Ambekar
Akhil Bharatiya Karyakari Mandal meeting at Dharwad (Karnataka) on 28th, 29th, 30th October. Atrocities on Hindus in Bangladesh and programs of Amrit mahotsava of Bharatiya Independence to be discussed. Dharwad, 26th October. Rashtriya Swayamsevak Sangh has trained over 10 lakh karyakartas to deal with the speculated third wave of corona in the country said Sunil Ambekar, Akhil Bharatiya Prachar Pramukh. To...
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలి… బ్రిటన్ ప్రధానిని కోరిన 155 హిందూ సంఘాలు
బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై జరుగుతున్న దృష్టి సారించి దాడులను నిలువరించాలని బ్రిటన్కు చెందిన 155 హిందూ సంఘాలు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. హిందువులకు ముఖ్యమైన పండుగ అయిన దుర్గాపూజ సందర్భంగా బంగ్లాదేశ్లో శాంతియుతంగా ఉన్న హిందూ సమాజంపై ఇటీవల జరిగిన హింస, దౌర్జన్యాలను బ్రిటన్ లో ఉంటున్న హిందువులైన మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించి మానవ హక్కులను కాపాడాలని కోరారు. "బంగ్లాదేశ్లో మైనారీటిలుగా...
Left or Right of Sangh
Many newspapers and portals have latched on to the opening remarks of Datta ji, where he says, “RSS is neither left nor right and it has never presented its view as ‘rightist’ in any of its training camps.” -Ratan Sharda RSS Sarkaryavaah (General Secretary) Shri Dattatreya Hosabale made a very significant speech at the release program of veteran...
బంగ్లా దేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండ పై చర్యలు తీసుకోవాలి
బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ మారణహోమం తట్టుకోలేనిది. మానవత్వం లేని బంగ్లాదేశ్ లోని జిహాది శక్తుల పై చర్య తీసుకోవాలి అని విశ్వహిందూ పరిషత్ ఐక్యరాజ్యసమితి ని (UNO) కోరింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో స్వదేశీ హిందువులపై నిరంతర జిహది శక్తులు జరుపుతున్న మారణకాండను ఆపడానికి శాంతి నిర్వహణ ఫోర్స్ను పంపాలని కోరింది. హిందువులపై ఇస్లామిక్ అరాచకవాదులు, ఫండమెంటలిస్టులు చేస్తున్న దౌర్జన్యాలను నాజీలతో మాత్రమే పోల్చవచ్చను. క్రూరమైన దారుణాల క్రమాన్ని మళ్లీ ఆపే సంకేతం కనిపించే వాతావరణం లేదు. ఇప్పుడు UNO ఈ విషయంలో చొరవ...
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ మేడ్చల్ లో ర్యాలీ
బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా మేడ్చల్ పట్టణంలో ‘ఇస్కాన్’ సంస్థతో సహా స్థానిక హిందూ సంస్థలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్లోని హిందూ కుటుంబాల ఇండ్ల పై దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్బంగా బంగ్లాదేశ్ లోని ముస్లిం మతోన్మాదులు ఒక ప్రణాళిక బద్దంగా హిందువుల పై దాడి చేశారని ఆరోపించారు. ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో ఇస్కాన్ మందిర పూజారి...