सेवा भारत की सनातन संस्कृति व दर्शन का प्राण है – डॉ. कृष्णगोपाल
सेवा कार्यों पर केंद्रित पुस्तक, कॉफी टेबल बुक का विमोचन तथा वृत चित्र का लोकार्पण नई दिल्ली. कोरोना के अप्रत्याशित संकट से निपटने के लिए राष्ट्रीय सेवा भारती द्वारा समाज के सहयोग से विविध प्रकार के सेवा कार्य संचालित किए गए. यह सेवा कार्य समाज के अंत:करण में प्रेरणा का भाव जागृत करें, इस उद्देश्य से ‘वयं राष्ट्रांगभूता’ (कॉफी टेबल...
ఆంధ్రప్రదేశ్: ఎస్సీల మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న క్రైస్తవ మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మండల, మునిసిపాలిటీ స్థాయిలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది మతం మారారు, ఎవరెవరు క్రైస్తవ ఆచార పద్ధతులు అవలంబిస్తున్నారు, ఎస్సీ కాలనీల్లో నిర్మితమైన చర్చి వివరాలు ఫీల్డ్ లెవెల్ సర్వే చేపట్టి తమకు 5 రోజుల్లోగా అందించాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ అన్ని జిల్లా విభాగాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని క్రైస్తవ మతమార్పిడులు సాగుతున్నాయని, ఎస్సీ కులాలకు చెందిన సంస్కృతీ...
Amrit Mahotsav – A look back into the War of Bharat Independence
– Dattatreya Hosabale Today, Bharat is celebrating the festival of liberation from colonial dependence. Amid this series of celebrations, while the journey of 75 years of independent Bharat will be evaluated, it is also natural to remember the constant struggle and sacrifice of more than four centuries to achieve it. The national movement against this colonial slavery in Bharat was inspired by...
దేశ విభజన బాధలను ఎప్పటికీ మరిచిపోలేము : ప్రధాని నరేంద్రమోడీ
1947 ఆగస్టు 14న జరిగిన దేశ విభజన విషాధాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని ప్రధాని మోడీ అన్నారు. అప్పుడు జరిగిన ఘోరాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. "దేశ విభజన బాధలను ఎప్పటికీ మర్చిపోలేము. ఆ సమయంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ద్వేషం, హింస కారణంగా చాలామంది ప్రాణాలను కూడా కోల్పోయారు. మన ప్రజల పోరాటాలు, త్యాగాల జ్ఞాపకార్థం, ఆగస్టు 14ను విషాధకరమైన విభజన దినంగా పాటిస్తారు. సామాజిక విభజన, అసమానత అనే విషాన్ని తొలగించి, ఏకత్వం, సామాజిక...
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్షా
పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా దంపతులు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని, జ్యోతిర్లింగ శక్తి పీఠం దర్శించుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ టీ.జీ వేంకటేశ్, ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేంద్ర గారు, ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారు తదితరులు అమిత్ షా కు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీశైలం ఆలయం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో అమిత్ షాకు స్వాగతం పలికారు. అనంతరం భ్రమరాంబ...
జాతి భక్తి.. వనితా శక్తి
-జంధ్యాల శరత్బాబు మానవ జీవితం ఎప్పుడూ సంగ్రామ రంగమే! పీడకులు, పీడితుల నడుమ నిరంతరం పోరాటమే. నరుడికి నారి తోడై ముందు నిలిస్తే, శంఖం పూరించి ఆయుధం ధరించి, కదన సీమలో కాలుమోపితే ఘన విజయం తథ్యం. అధికార అహంకార మదోన్మత్తుడై చెలరేగిన నరకుణ్ణి అనంత విక్రమధీర నారీమణి సాత్రాజితి నేలకూల్చింది. విస్తరించిన అంధకారంలో ప్రకాశించే వెలుగుదీపంలా మారి సర్వస్వతంత్ర జ్యోతిగా వెలిగింది. అంటే కర్తవ్య నిర్వహణలోని ఇంతి కటిక చీకటిపాలిట పెనుమంట. నవభారత మహోదయంలో అతివల పాత్ర ఎంత సమున్నతమో అవలోకిస్తే, సర్వ...
“भारत वैभव” पुस्तक विमोचन कार्यक्रम में पू. सरसंघचालक जी का उद्बोधन
राष्ट्रीय स्वयंसेवक संघ के पू. सरसंघचालक डॉ. मोहन भागवत जी ने दिल्ली में आयोजित कार्यक्रम में "भारत वैभव" पुस्तक का विमोचन किया. पुस्तक विमोचन कार्यक्रम में पू. सरसंघचालक जी का उद्बोधन....
మతం పేరిట చెంచులను భయభ్రాంతులకు గురిచేసిన చర్చి పాస్టర్లపై ఫిర్యాదు
తమ గ్రామంలో క్రైస్తవ ప్రచారం సాగించేందుకు అంగీకరించని కారణంతో చెంచులను భయబ్రాంతులకు గురిచేసి, బెదిరించిన పాస్టర్లపై ఫిర్యాదు దాఖలైంది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బలిజేపల్లిగూడెం గ్రామంలోని చెంచు కాలనీ వాసులందరూ హిందూ సంప్రదాయాలు పాటిస్తూ జీవిస్తున్నారు. ఇటీవల కొందరు చర్చి పాస్టర్లు క్రైస్తవ మతమార్పిడి చేసేందుకు చెంచు కాలనీకి రావడంతో అక్కడి చెంచు తెగకు చెందిన గిరిజనులు పాస్టర్లను తమ సంప్రదాయ పద్దతిలో ఆహ్వానించి, కుంకుమ బొట్టు పెట్టి, మరో సారి తమ సంస్కృతీ సాంప్రదాయాలను హరించే ఇలాంటి పనులు చేసేందుకు...
Won’t allow Haj House on govt land by Govt money : Dr. Surendra Jain
New Delhi. VHP has opened a front against the anti-Hindu and Muslim-appeasement policies of the AAP government of Delhi. VHP’s Central Joint General Secretary Dr Surendra Jain today said that in the last few years, Delhi Government has made an unprecedented record in appeasing Muslims, advocating for terrorists, attacking Hindu points of honour and expending and splashing around the...
ఖుదీరాం బోస్… దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు
భారతీయ స్వాతంత్ర సమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్న వయస్కుడు ఖుదీరాంబోస్. భారతదేశాన్ని వేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు ఖుదీరాం. ఈ కారణంగా అతనిని ఉరితీసేనాటికి అతనివయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు. 1907 ఆగస్టు 26న ఒక కేసు విచారణ సందర్భంగా ఎంతోమంది యువకులు కోర్టు ముందర ఆసక్తిగా గుమికూడి ఉన్నారు. పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ వ్యవహారాన్ని కొద్దిదూరంలో నిలబడి చూస్తున్న సుశీల్ కుమార్ సేన్ అనే 15 ఏళ్ళ...



















