జాతీయ సమైక్యతకు ప్రతీక పూరీ జగన్నాథ రథయాత్ర
9 రోజులు... 18 ఏనుగులు... 38 మల్లయోధులు... 101 వాహనాలు... మొత్తంగా 400 ఏళ్ళ చరిత్ర.... ఇదీ జగన్నాధ రథయాత్ర వైభవం. జగన్నాధుడంటే విశ్వానికి అధిపతి అని అర్థం. ఆ జగన్నాధుని రథయాత్ర తొమ్మిది రోజులపాటు వైభవంగా జరుగుతుంది. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలను మరచి దేశం నలుమూలల నుంచి భక్తులు రథయాత్రను తిలకించడానికి పూరీ చేరుకుంటారు. రథయాత్ర వైభవాన్ని కనులారా చూసేందుకు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడకి వస్తారు ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేసే రథాలతో సాగే ఈ...
ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో పూజనీయ సర్ సంఘచాలక్ చెప్పిన విషయాలు ఎలా అర్ధం చేసుకోవాలి?
- ఆయుష్ నడింపల్లి ఇటీవల ఘాజియాబాద్ లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ పాల్గొన్నారు. అందులో వారు చేసిన ఉపన్యాసంలోని పలు అంశాలపై వివిధ మీడియా మాధ్యమాలలో చర్చ జరుగుతోంది. అనేకమంది అనేక రకాలుగా వ్యాఖ్యానించారు కూడా. కానీ ఆ సమావేశ నేపధ్యం, అందులో పూజనీయ సర్ సంఘచాలక్ చెప్పిన విషయాలను జాగ్రత్తగా అర్ధంచేసుకుంటే ఈ వ్యాఖ్యానాలు, వాదనలకు తావుండదు. - ఆ సమావేశం...
సి.ఎ.ఎ: ఆరుగురు పాకిస్తానీ హిందువులకు భారత పౌరసత్వం
దశాబ్దాలుగా మధ్యప్రదేశ్లో నివసిస్తున్న పాకిస్తాన్ నుండి వచ్చిన ఆరుగురు హిందూ వలసదారులకు సి.ఎ.ఎ చట్టం కింద భారత పౌరసత్వం లభించింది. గతంలో మతపరమైన హింస కారణంగా వారు ఆరుగురూ పాకిస్తాన్ నుండి భారత్ కు వచ్చారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సి.ఎ.ఎ) ద్వారా వారు ప్రస్తుతం భారత పౌరసత్వాన్ని పొందారు. వీరు 1988 నుంచి 2005 వరకు భారతదేశానికి వలస వచ్చినట్టు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. పొరుగు దేశాల్లో మతపరమైన హింస కారణంగా భారత్ కు వచ్చిన ఈ...
కశ్మీర్లో ఎన్కౌంటర్… ఐదుగురు ఉగ్రవాదుల హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా, కుల్గాంలో నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి పుల్వామా జిల్లాలోని పుచాల్ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నదని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. కుల్గాంలో మరోసారి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాంలోని జోడార్ ప్రాంతంలో బుధవారం ఉదయం కుల్గాం పోలీసులు, 1...
Jesuit Priest Stan Swamy, An Urban Naxal..!
DIG, AV Homkar, Ranchi Range, Jharkhand, has prepared a report on Patthalgari in which he says that some tribal activist met in Ranchi under the banner of Loktantra Bachao Manch. In his report he also said that villagers were provoked for Patthalgari by offering a temptation of 20-20 lakh rupees. They were told that if you boycott the government...
ఎమ్.ఎస్.ఎఫ్ సంస్థకు FCRA లైసెన్స్ కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం… కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు
దేశంలో గిరిజన ప్రాంతాల్లో వైద్య సహాయం అందించే పేరిట పనిచేస్తున్న “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్” సంస్థకు కేంద్ర ప్రభుత్వం విదేశీ రుణాలు పొందేందుకు వీలుగా FCRA లైసెన్స్ కల్పించడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. ‘ఎల్లలు లేని వైద్యులు’గా తమను తాము అభివర్ణించుకునే “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్” సంస్థ అధికంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లోని సరిహద్దులు, దట్టమైన గిరిజన ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థకు చెందిన...
సునీల్ కుమార్ ‘అంబేద్కర్స్ ఇండియా మిషన్’ వివాదంపై ప్రత్యేక కథనం
వివాదాస్పద ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కార్యకలాపాలపై దాఖలైన ఫిర్యాదుకు కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ అంశంలో తగిన చర్యలు తీసుకుని వాటి వివరాలు వీలైనంత త్వరగా తమకు పంపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరింది. 1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ సివిల్ సర్వీస్ అధికారి అయిన సునీల్ కుమార్ ఎస్సీ కోటాలో ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత ఇన్వెస్టిగేషన్ విభాగమైన క్రైమ్...
DRDO’s Short Span Bridging System-10m inducted into Indian Army
New Delhi. The first production lot of 12 Short Span Bridging System (SSBS)-10 m, designed and developed by DRDO, has been inducted into Indian Army by Chief of the Army Staff General MM Naravane during a ceremony held at Cariappa Parade Ground, Delhi Cantt. on July 02, 2021. Secretary Department of Defence R&D and Chairman DRDO Dr. G. Satheesh...
Catholic Church run residential schools guilty of burying thousands of Indigenous Children
Canadian Prime Minister Justin Trudeau has asked Pope Francis to apologize for the Catholic Church’s role in running residential schools for indigenous children. Trudeau’s appeal came after nearly 1,000 bodies of indigenous children were found in two mass graves in June 2021. In early June, 751 unmarked graves had been found at the site of Marieval Residential School in Saskatchewan....
అక్రమ మతమార్పిళ్ల కేసుకు సంబంధించి శిశు సంక్షేమ మంతిత్రశాఖలో పని చేసిన సంకేత భాషా నిపుణుడితో సహా మరో ఇద్దరి అరెస్టు
సామూహిక మార్పిడి రాకెట్టును నడుపుతున్నారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన వారం తర్వాత అదే కేసుకు సంబంధించి కేంద్ర మహిళా శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖలో పనిచేసిన సంకేత భాషా (sign language) నిపుణుడితో సహా ఇద్దరిని యుపీ పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) సోమవారం లక్నోలో అరెస్టు చేసింది. ఈ సందర్భంగా ఎటిఎస్ చీఫ్ జికె గోస్వామి మాట్లాడుతూ “ మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖలో సంకేత భాషా (sign language) వాఖ్యతగా పని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన...



















