Indian Govt not to allow return of 4 Kerala women who joined Islamic State
New Delhi. Indian women lodged in an Afghanistan prison, who accompanied their husbands to join the Islamic State in Khorasan Province (ISKP), are unlikely to be allowed to return to the country. The women, all from Kerala, travelled to Nangarhar in Afghanistan in the years 2016-18. Their husbands were killed in different attacks in Afghanistan. The women were among thousands...
తెలంగాణ తొలితరం ఉద్యమ నేత మడత నారాయణదాస్ అస్తమయం
తెలంగాణ తొలితరం ఉద్యమ నేత, ఏబీవీపీ నాయకుడు, సామాజిక కార్యకర్త, మడత నారాయణదాస్ (79) గారు మరణించారు. కోవిడ్ తో భాగ్యనగర్లోని యశోధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం (12.6.2021) రోజున పరమపదించారు. మడత నారాయణదాస్ గారు వరంగల్ అర్బన్ జిల్లాని ఒక కుగ్రామమైన రాంపూర్లో నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన శ్రీమతి కనకమ్మలక్ష్మీనర్సయ్య దంపతులకు 1942 ఫిబ్రవరి 1వ తేదీన జన్మించారు. హైస్కూల్ చదువు వరంగల్ సంఘ కార్యాలయంలో ఉండి అప్పటి జిల్లాప్రచారక్ స్వర్గీయ కొచ్చి కృష్ణమూర్తిగారి మార్గదర్శనంలో పెరిగారు....
హైందవ వీరుడు మహా రాణా ప్రతాప్
మహా రాణాప్రతాప్ మేవారు సింహాసనాన్ని అధిష్ఠించేనాటికి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువు వద్ద అపార ధనం, ఇతర సాధనాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో సైన్యం ఉంది. ఆ సమయంలో ఛిత్తోడ్ను స్వతంత్రం చేసేవరకు ‘బంగారు పళ్ళెంలో భోజనం చేయనని, మెత్తని పరుపులపై నిద్రించనని, రాజప్రాసాదంలో నిద్రించనని’ మహా రాణాప్రతాప్ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. మొగలు పాదుషా అక్బర్ గుండెల్లో నిద్రించిన ధీశాలి, ధీరోదాత్తుడు, మేవారు రాజు మహారాణాప్రతాప్. భారతదేశ...
కోవిడ్ సేవా కార్యక్రమాల్లో హెచ్.ఎస్.ఎస్ స్వయంసేవకులు
కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో యూ.ఎస్.ఏ లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ (హెచ్.ఎస్.ఎస్) స్వయంసేవకులు కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్ ప్రకియలో సహాయ సహకారాలు అందించారు. అమెరికా దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లోని 198 పట్టణ కేంద్రాల్లో ఉన్న ఫ్రంట్లైన్ వారియర్స్కు, ఆరోగ్య సిబ్బందికి సహాయం అందించారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూ వ్యాక్సిన్ తీసుకోవాలనే ఉద్దేశంతో హెచ్.ఎస్.ఎస్ స్వయంసేవకులు తమ కమ్యూనిటీలలో "వ్యాక్సినేషన్ సేవ" పేరుతో సేవలనందించారు. H.S.S స్వయం సేవకులు కమ్యూనిటీలకు చేరుకుని, కోవిడ్ వ్యాక్సినేషన్పై...
HSS USA – Swayamsevaks Actively Supported Vaccinations Programs in the Eight States
Swayamsevaks of Hindu Swayamsevak Sangh USA, a non-profit organization, during the peak of the COVID-19 Pandemic in 2020, worked in their communities and offered help to families, first responders, and healthcare professionals in 27 states and 198 urban centers nationwide. Continuing the same spirit of community service, also called “Sewa”, HSS swayamsevaks offered “Vaccination Sewa” in their communities. The core concept...
Covid-19: Swayam Sevaks Serving the Society
In these testing times of pandemic, the RSS Swayam sevaks have rendered various services in the state of Telengana. To list a few, till 10th of June 2021 are: 1. Helpline Centers have been established at 15 different places 2. 250 Swayamsevaks have supported or encouraged the setting up of Vaccination Centres at 30 different places 3. 112 Swayamsevaks were involved in setting...
ఆర్.ఎస్.ఎస్ – సేవాభారతి ఆధ్వర్యంలో కోవిడ్ సహాయక చర్యలు
తెలంగాణ: గత రెండు నెలలుగా కోవిడ్ రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సేవాభారతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది. కోవిడ్ అనుమానితులకు ఐసోలేషన్ కేంద్రాలు, కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు, వ్యాధి గ్రస్తులకు, వారి కుటుంబ సభ్యులకు ఆహార పంపిణీ, రక్తదానం, ప్లాస్మ దానం, వ్యాక్సినేషన్పై అవగాహన కార్యక్రమాలు, వైద్య సిబ్బందికి సహాకార, అంబులెన్సు సేవలు, కోవిడ్తో మరణించిన వారికి అంత్యక్రియల నిర్వహణ, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం, ఆక్సిజన్ సిలండర్...
Post-Poll Violence – 850 prominent persons including noted intellectuals, advocates, educationists, journalists submit memorandum
Guwahati. Sachetan Nagarik Mancha, Axom, one of leading non-political organizations of Assam, submitted a memorandum to the Hon’ble President of India through the Hon’ble Governor of Assam on 25th May, 2021 urging him to use his authority to take necessary steps to provide security to the victims of post-election violence in West Bengal. In the incidents of violence 23 persons...
మతం మారితే.. రిజర్వేషన్ వర్తించదు : మద్రాస్ హైకోర్టు
ఒక కులం కోటాలో ఉద్యోగం పొంది, ఆ తర్వాత మతం మారితే వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారతీయార్ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమ నియామకాలపై విచారణ సందర్భంగా జస్టిస్ ఆర్.మహదేవన్ ఇటీవల ఈ ఆదేశాలు జారీ చేశారు. ‘‘ఒక ఉద్యోగి నిర్దిష్టంగా ఒక కులానికి కేటాయించిన కోటాలో ఉద్యోగం పొంది, ఆ తర్వాత మతం మారితే ఉద్యోగం నుంచి తొలగించాలి. వారికి ఉద్యోగంలో కొనసాగే హక్కు ఉండదు. అలాగే, అపాయింట్మెంట్కు ముందు మతం మారిన వారికి...
పర్యావరణానికి తగిన గౌరవం, విలువ ఇస్తున్నామా ?
- చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనే పేరుతో ప్రతీ సంవత్సరం జూన్ 5న ఐక్యరాజ్యసమితి ఒక కార్యక్రమాన్నిజరుపుతుంది. ఈ సంవత్సరం దీనిని “పర్యావరణవ్యవస్థ పునరుద్ధరణ “( Ecosystem Restoration) అన్ననినాదంతో జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ నేపధ్యంలో గ్లోబల్ వార్మింగ్ పెరగటంవల్ల అనేక సమస్యలు కలుగుతున్నాయి.`అభివృద్ది చెందాము’ అని చెప్పుకునే దేశాలు తమ విధానాలవల్ల జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోకుండా మాత్రం ప్రపంచానికి సుద్దులు చెపుతుంటాయి. అవి చేసే పర్యావరణ నష్టాన్ని , ఇతర దేశాల భుజాలపైకి తోసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదంతా...

















