సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు
కోవిడ్ రెండో దశలో ఆర్.ఎస్.ఎస్ - సేవా భారతీ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కరోనా మహమ్మరి వేళ నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. సేవా భారతీ చేస్తున్న సేవా కార్యక్రమాల దృష్ట్యా "చలసాని మాలతీ మెమోరియల్ ట్రస్టు" వారు సేవాభారతీ తెలంగాణ వారికి రెండు అంబులెన్సులను అందజేశారు. శుక్రవారం భాగ్యనగరం, భర్కత్పూరలోని ఆర్.ఎస్.ఎస్ ప్రాంత కార్యాలయంలో రెండు వాహనాలను ప్రారంభించారు. ఉచిత అంబులెన్స్ సేవల కోసం 040-48213100 నంబర్ను సంప్రదించాలని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా...
‘మా అనుమతి లేని హిందువుల పెండ్లి ఊరేగింపుపై దాడులు చేస్తాం’ : ముస్లిం నాయకుడి హెచ్చరిక
"మా ముస్లిముల అనుమతి లేనిదే హిందువులు ఊరేగింపులు చేయరాదు. ఒకవేళ అనుమతి లేకుండా ఊరేగింపులు చేస్తే, వాటిని మేము అడ్డుకుంటాం. మీరేం చేస్తారో చేయండి మేమైతే అనుమతి ఇవ్వము" అంటూ ఉత్తర ప్రదేశ్ ఓవైసీ యూత్ బ్రిగేడ్ అధ్యక్షుడు ఏఐఎంఐఎం నాయకుడు సయ్యద్ నజీమ్ అలీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. మే 26న పశ్చిమ ఉత్తరప్రదేశ్ అలీఘడ్ జిల్లాలో ని నూర్పూర్ గ్రామంలో హిందువుల వివాహ వేడుక సందర్బంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో స్థానిక మసీదు నుండి రాళ్ళు వేసి, పెండ్లి...
అమెరికా యంత్రాంగం నిజాన్ని బయటపెడుతుందా, దాచిపెడుతుందా ?
- ఎస్. గురుమూర్తి శాస్త్రీయ రచయిత నికోలస్ వేడ్ "వైరాలజీ విభాగం" ఎలా తికమక పెట్టిందో మరిన్ని విషయాలను వెలువరిచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలా లోబర్చుకోబడిందో ట్రంప్ వ్యతిరేక మీడియా ఎందుకు మౌనం వహించి పాలనా యంత్రగాన్ని చీల్చి దోషులను తప్పించిందో. ఒక బాధ్యతాయుత రచయితగా అత్యంత సున్నితమైన వుహాన్ వైరాలజీ ఇనిస్టిట్యూట్ కు పిఎల్ఏ (చైనీస్ సైన్యం)కు ఉన్న సంబంధాన్ని ప్రస్తావించలేదు. ఇది ఇప్పుడు క్రమంగా బయట పడుతోంది. రెండు మిత్ర దేశాలు కలిసి చేసిన పని వారి సంబంధాలను ఏమి...
ఢిల్లీ: మసీదులో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడు మౌలానా మహమ్మద్ ఇలియాస్ అరెస్టు
నీళ్లు తాగడానికి మసీదులోకి వెళ్లిన 12ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన మౌలానా మహమ్మద్ ఇలియాస్ ను పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఘజీయాబాద్లో జరిగింది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ లోని భరత్పూర్ కు చెందిన మహమ్మద్ ఇలియాస్ ఒక మసీదులో ఇమామ్గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల మసీదులోకి నీళ్లు తాగడానికి వెళ్లిన 12 ఏళ్ల బాలిక పై ఇలియాస్ అత్యాచారానికి ఒడిగట్టాడు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే భయంకరమైన పరిణామాలుంటాయని చిన్నారిని బెదిరించాడు. కానీ ఆ చిన్నారి జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు పూర్తిగా...
Bengal Post-Poll Violence – High Court forms 3member Committee for rehabilitation of victims
The Calcutta High Court on Monday (May 31) formed a three-member Committee for rehabilitation of victims of post-poll violence after Assembly polls. The committee will comprise one representative each from State Human Rights Commission, National Human Rights Commission, Member Secretary and State Legal Services Authority. The Committee may coordinate with police and arrange for rehabilitation of people to the places...
అస్సాం : వైద్యుడిపై గియాజుద్దీన్ బంధువుల మూక దాడి.. 24 మంది అరెస్టు
కోవిడ్ డ్యూటీలో ఉన్న వైద్యుడితో సహా మరో ఇద్దరు వైద్య సిబ్బందిపై గియాజుద్దీన్ అనే రోగి బంధువులు దారుణంగా దాడి చేసిన ఘటన అస్సాంలో జరిగింది. వివరాల్లోకి వెళితే అస్సాం, హోజయి జిల్లాలోని ఉడాలి కోవిడ్ కేర్ సెంటర్లో గియాజుద్ధీన్ అనే వ్యక్తి కోవిడ్ వ్యాధితో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో అతని బంధువులు ఆస్పత్రికి చేరుకుని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సీజ్ కుమార్ సేనాపతి తో సహా మరో ఇద్దరు వైద్య సిబ్బందిపై అత్యంత దారుణంగా దాడి చేసి...
Assam: A young Doctor attacked by mob, 24 culprits arrested
Guwahati. A muslim mob created ruckus at Lanka Fultoli Model Hospital and beaten up the on-duty doctor as well as two nursing staff. A young doctor was attacked on Tuesday by family members of a deceased Covid-19 patient at a Covid care centre in Assam’s Hojai district. The incident took place at Odali Model Hospital at around 1:30 pm. In...
Bharatiya Mazdoor Sangh to observe 3rd June as Bengal Solidarity day
The Bharatiya Mazdoor Sangh (BMS) has decided to observe 3rd June 2021 as Bengal Solidarity Day. The decision has taken is the National Office Bearer meeting held recently in virtual mode, presided by its president Shri Hiranmay Pandya. As part of Bengal Solidarity Day, the BMS units will conduct webinars, seminars and gate meetings by following COVID-19 norms laid down...
“Universal Access to Vaccines and Medicines” – Nearly five lakh people have signed the petition
New Delhi. Majority of world’s population today is plagued by the fear of infection with Corona. As big companies have monopoly rights due to patents on medicines and vaccines for the treatment and prevention of this infection, those are not accessible to everyone. Right to life of humans is a universal fundamental right. By giving unlimited rights to make...
40 సంవత్సరాల తర్వాత శ్రీరంగం ఆలయ ఆస్తుల పునరుద్ధరణ
కోర్టు తీర్పుతో ఆలయ పరిధిలోని దుకాణాలను తొలగించిన హెచ్ఆర్ & సిఈ శాఖ శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నరాజగోపురానికి చెందిన ఆస్తులను వ్యాపారాల కోసం ఆక్రమించిన దుకాణాలను తొలగించాలని కోర్టు ఉత్తర్వులతో 40 సంవత్సరాలుగా ఆక్రమణలకు గురైన ఆస్తులు తిరిగి ఆలయానికి పునరుద్దరించబడ్డాయి. వివిధ వాణిజ్య, వ్యాపారాల కోసం రంగనాథస్వామి ఆలయ రాజగోపురం ముందున్న నాలుగు అడుగుల హాళ్ళను ఆక్రమించి గత కొన్నేండ్లుగా దుకాణాలను నిర్వహించారు.అయితే 2018 సంవత్సరంలో మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయంలోని వసంత రాయర్ హాల్లో ఉన్న...


















