దేశాన్ని, ధర్మాన్ని రక్షించిన దశనామీలు
మహారాష్ట్రలోని పాల్ఘర్ దగ్గర హంతక మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సాధువులు, చిఖానే మహారాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్ గిరి మహరాజ్(35), దశనామి జునా అఖాడాకు చెందినవారు. వారితోపాటు వారి కారు డ్రైవర్ నిలేశ్ తెలగానే(35) ను కూడా మూకలు హత్య చేశాయి. దశనామి అఖాడా మన దేశంలో ఉన్న ప్రాచీనమైన అఖాడాలలో ఒకటి. ఈ అఖాడా సంప్రదాయాన్ని స్వయంగా ఆది శంకరాచార్యులు ప్రారంభించారని సాధువులు చెపుతారు. దశనామీ సంప్రదాయానికి చెందినవారు రెండు రకాలుగా ఉంటారు. 1. శాస్త్రధారులు, 2. శస్త్రధారులు. శాస్త్రధారులు వివిధ శాస్త్రాల అధ్యయనంలో గడుపుతారు....
హిందూ సాధువులపై దారుణ హత్యాకాండ
"ఒక వ్యక్తి హిందుత్వం నుండి ఇతర మతంలోకి వెళ్తే హిందువులకు ఒక సంఖ్య తగ్గినట్టు కాదు, హిందూ సమాజానికి ఉన్న శత్రువులలో ఒక సంఖ్య పెరిగినట్టు" - మతమార్పిళ్లపై దశాబ్దాల కిందటే స్వామి వివేకానంద చేసిన హెచ్చరిక యావత్ భారతదేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన పాల్ఘర్ జిల్లాలోని సాధువుల ఊచకోత ఘటన.. దశాబ్దాల క్రితం స్వామి వివేకానంద చేసిన హెచ్చరికను మరోసారి గుర్తుచేస్తోంది. 2020 ఏప్రిల్ 16న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అర్ధరాత్రి...
ఎదుగుతున్న భారత్ – వణుకుతున్న పాశ్చాత్య మీడియా
Debate on book Western Media Narratives on India from Gandhi to Modi సమర్థ నాయకత్వంలో భారతదేశం నానాటికీ శక్తిమంతంగా ఎదుగుతుంటే ఓర్వలేని శక్తులకు మన దేశంలో కొదవలేదు. ఇలాంటి శక్తులను ఎప్పటి నుంచో ఊతంగా చేసుకున్న పాశ్చాత్య మీడియా ఈనాటికీ భారత్ లక్ష్యంగా కుట్రపూరిత రాతలు రాస్తోంది. భౌతికమైన బానిసత్వం నుంచి మన దేశం ఏనాడో బయటపడినప్పటికీ... ఎరలు వేసి మానసిక బానిసలను తయారు చేస్తూ వీరితోనూ మన దేశానికి వ్యతిరేకంగా రోత రాతలు రాయిస్తోంది. భారత్లో ఏ చిన్న...
Why Ambedkar came very close to RSS
At many places Dalits have risen through the ranks in Sangh. At some places they are also serving as Prant Prachaaraks. But we don’t go out of our way to find out their numbers. Before understanding the contribution of Sangh in dealing with the question of caste in India, let us look at another cadre-based organisation and understand how and...
సీఏఏ – డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
- బల్బీర్ పుంజ్ పాకిస్తాన్లో చిక్కుకున్న దళితులందరూ తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా భారతదేశానికి రావాలని డాక్టర్ అంబేద్కర్ కోరుకున్నారు. ముస్లింలు లేదా ముస్లిం లీగ్పై విశ్వాసం ఉంచడం షెడ్యూల్డ్ కులాలకు ప్రాణాంతకమని స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీలపై దశాబ్దాలుగా కొనసాగుతున్న అణచివేత, హింసలకు ముగింపు పలుకుతూ, తన ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన ప్రకారం, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మార్చి 11న పౌరసత్వ (సవరణ) చట్టాన్ని నోటిఫై చేసింది. నిజానికి, సీఏఏ నిజమైన లబ్ధిదారులు ప్రధానంగా దళితులు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ఉన్న...
కార్యకర్తల నిరంతర కృషి వల్లనే RSS విస్తరించింది – డాక్టర్ మోహన్ భగవత్ జీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను పూర్తిగా విశ్వసించి, నిష్ఠతో పని చేసే లక్షలాది మంది కార్యకర్తలు ఉండటం వల్లనే నేడు సంఘ విశాలరూపం కనిపిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ పరమ పూజ్యనీయ మోహన్ భాగవత్ జీ అన్నారు. ఏ త్యాగనిరతి, సమర్పణ భావమైతే సంఘాన్ని ఈ స్థితికి చేర్చిందో దానిని మాత్రం ఎప్పటికీ మరిచిపోవద్దని సూచించారు. ఛత్రపతి శంభాజీ నగర్లో దత్తాజీ భాలే స్మృతి మందిరాన్ని మోహన్ భాగవత్ జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘ కార్యం...
జలియన్వాలాబాగ్ : భరతభూమి మరచిపోలేని దురాగతం
( ఏప్రిల్ 13 – జలియన్వాలాబాగ్ ఘటన జరిగిన రోజు ) ఏప్రిల్ 13, 1919..వైశాఖీ పండగ రోజున ఓ తోటలో వేలాది మందితో సభ జరుగుతోంది. హఠాత్తుగా ఓ సైనిక బలగం అక్కడికి వచ్చి నిమిషాల వ్యవధిలోనే కాల్పులు మొదలు పెట్టింది. ఏం జరుగుతుందో అర్థం కాక హాహాకారాలు మొదలయ్యాయి. ఎవరూ తప్పించుకునే అవకాశం లేకుండాపోయింది. ఆనాటి విషాద ఘటనలో వందలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో నెత్తురోడిన చీకటి రోజు అది. 105 ఏళ్ల...
క్రాంతియోగి బసవణ్ణ
వైశాఖ శుద్ధ తదియ బసవేశ్వర జయంతి... ప్రపంచ చరిత్రలో ఎందరో వైతాళికులు సమాజ నిష్క్రియాపరత్వాన్నీ. నిస్తేజాన్నీ. అనైతికతను ప్రశ్నిస్తూ సమాజస్థితిగతులలో ఆలోచనాత్మక. ఆచరణాత్మక మార్పులకు కారణమయ్యారు. అఖండభారతదేశంలో అటువంటి కారణజన్ములు కోకొల్లలు. విదేశీ దాడులకు అతలాకుతలమైన హిందూధర్మం సామాన్య ప్రజలకు అంతుచిక్కని అయోమయంలో ఉన్నసమయంలో `శ్రీ క్రాంతియోగి’, `విశ్వయోగి’ అని భక్తిగా పిలుచుకునే బసవణ్ణ అవతరించారు. 12 వ శతాబ్దంలో ప్రస్తుత కర్ణాటకరాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బాగేవాడి అనే గ్రామంలో గ్రామాధికారి అయిన మండెన మాదిరాజు, మాడలాంబిక దంపతుల వరప్రసాదంగా వైశాఖ శుద్ధ తృతీయనాడు (1134...
అంబేద్కర్ ఆర్.ఎస్.ఎస్ శిబిరాన్ని నిజంగానే సందర్శించారా?
హిందూ సమాజంలో చీలికలు తెచ్చి తమ పబ్బం గడుపుకోవాలనుకునే కొందరు షెడ్యూల్ కులాలవారిలో ఆర్.ఎస్. ఎస్ గురించి అపోహలు ప్రచారం చేస్తుంటారు. తామే దళిత సంరక్షకులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే విభేదాలను రూపుమాపి హిందూ సమాజాన్ని ఒకటి చేయడానికి ఆర్.ఎస్.ఎస్ నిరంతరం కృషి చేస్తుందని వారికి బాగా తెలుసు. అలాంటివారు ఆర్.ఎస్.ఎస్ పట్ల అపోహలు కలిగించేందుకు రకరకాల తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి కథనాలు ప్రచురించే వెబ్ సైట్ లలో వెలివాడ(velivada.com) కూడా ఒకటి. అందులో ఇటీవల `అంబేద్కర్ నిజంగానే...
सुखद परिणाम के पीछे अविरत कर्म साधना होती है – डॉ. मोहन भागवत जी
छ्त्रपती संभाजीनगर. राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने स्व. दत्ताजी भाले स्मृति समिति कार्यालय के लोकार्पण अवसर पर कहा कि संघ जो कहता है वह सही है, संघ जो कहता है वह करना है, लाखों स्वयंसेवक इस भावना के साथ काम करते आए, इसीलिए हम आज इसका विशाल रूप देख सकते हैं. लेकिन, जिस समर्पण...