ప్రపంచం మొత్తానికి అందుబాటు ధరలలో టీకాలు, ఔషధాలు లభించాలి : స్వదేశీ జాగరణ మంచ్ దేశవ్యాప్త ఉద్యమం
పత్రికా ప్రకటన, స్వదేశీ జాగరణ మంచ్ - తెలంగాణ ప్రపంచ జనాభా ఈరోజు కరోనా భయంతో అల్లకల్లోలమవుతుంది. ఈవ్యాధి నివారణకు మందులు, వ్యాక్సిన్లపై పేటెంట్ల కారణంగా పెద్ద కంపెనీలకు గుత్తాధిపత్య హక్కులు ఉన్నందున, అవి అందరికీ అందుబాటులోకి ఈ రోజుకీ రాలేదు. ప్రజలందరూ సమానంగా జీవించంచడమనేది సార్వత్రిక ప్రాథమిక హక్కు. వాక్సిన్ తయారు చేసిన కొన్ని కంపెనీలు పేటెంట్ల ద్వారా లాభాలు సంపాదించడానికి అపరిమిత హక్కులు ఇవ్వడం ద్వారా, కోట్ల మంది ప్రజల జీవన ప్రాథమిక హక్కు రాజీపడుతోంది, అలా జరగడానికి వీలులేదు. ఈ టీకాలు,...
అసలు కోవిడ్ కు కారణం ఎవరు ?
-- ఎస్.గురుమూర్తి 18 నెలల క్రితం చైనా వూహాన్ నగరంలో వ్యాపించిన వైరస్ గురించి ఇప్పటికీ ప్రపంచానికి పూర్తి వివరాలు తెలియవు. మొదట్లో అధికారికంగా ఈ వ్యాధికి కోవిడ్19 అని నామకరణం చేసినా ఆ తరువాత మూడు నెలల్లో అనేకసార్లు ఆ పేరు మార్చారు. అసలు కోవిడ్ అనే పేరే చాలా విచిత్రమైనది, తప్పుదోవపట్టించేదిగా ఉంది. మహమ్మారిగా మారిన ఈ వ్యాధి సంవత్సర కాలం దాటినా ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. ఈ వైరస్ ప్రకృతి సహజంగానే పుట్టిందా? లేక మానవ సృష్టా అన్నది ఇప్పటికీ...
భారతీయ వైద్య-ఆరోగ్య విధానాల పట్ల ఎందుకీ వ్యతిరేకత?
– ప్రదక్షిణ ఇటీవలి కాలంలో తెలుగునాట కొన్ని ముఖ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటిని పరిశీలిస్తే ఈనాటి `ఆధునిక’ వైద్యవ్యవస్థలకి- ఆయుర్వేదం, సిద్ధ, యోగా వంటి భారతీయ వైద్య-ఆరోగ్య విధానాల పట్ల ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు శ్రీ ఆనందయ్య గారి ఉదంతం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోoది. ఆయన గత 30సం ఆయుర్వేద చికిత్స చేస్తున్న అనుభవజ్ఞులు. ఆనందయ్య గారు కోవిడ్ మహమ్మారి తగ్గించడం కోసం 18ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన మందును పూర్తి ఉచితంగా రోగులకి ...
భైంసాలో మతఘర్షణలకు కుట్ర: ఇద్దరు అరెస్ట్.. నిందితుల్లో మైనర్ బాలుడు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇరువర్గాల మధ్య మతఘర్షణలకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు నిర్మల్ ఎఎస్పీ కిరణ్ ఖారే మీడియా ప్రకటన విడుదల చేశారు. ఎఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం పట్టణంలోని పంజేషా మసీదు గోడపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు 26 మే అర్ధరాత్రి "జై శ్రీరామ్" అని రాసి పరారయ్యారు. దీనిపై మసీదు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీస్ దర్యాప్తు బృందం, అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను 24 గంటలలో...
విలువలు కలిగిన జర్నలిజంతో సమాజానికి మేలు : సీనియర్ జర్నలిస్టు వల్లీశ్వర్
విలువలు కలిగిన జర్నలిజం తోనే సమాజం మనుగడ సాధిస్తుందని, మెరుగైన సమాజం కోసం పాత్రికేయులు నిరంతరం కృషి చేయాలని సీనియర్ జర్నలిస్టు వల్లిశ్వర్ గారు అన్నారు. నారద మహర్షి జయంతి వేడుకల్లో భాగంగా సమాచార భారతి ఆధ్వర్యంలో శనివారం జిల్లా పాత్రికేయులతో నిర్వహించిన ఆన్ లైన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నారద మహర్షి జయంతి వేడుకల్లో భాగంగా సమాచార భారతి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. పత్రికా విధానాలకు, ఆవశ్యకతకు నారద మహర్షి ఆలోచనా విధానాలు బీజం వేశాయని, ప్రపంచంలోనే...
వరంగల్ లో సేవాభారతి కరోనా ఐసొలేషన్ కేంద్రం
వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా బారిన పడిన పేదవారి కోసం సేవా భారతి, యూత్ ఫర్ సేవా సంయుక్తంగా “వర్చుస”సేవా సంస్థ హైదరాబాద్ సహకారంతో వరంగల్ హంటర్ రోడ్ లోని శ్రీ వ్యాస ఆవాసం లో ఏర్పాటు చేసిన 30 పడకల ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని శనివారం ఆర్.ఎస్.ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రెండు ఎకరాల ఆహ్లాదకరమైన వాతావరణంలో, 24 గంటలు పనిచేసే జనరేటర్, ఎయిర్ కూలర్లు ఐసోలేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ...
పత్రికా రచనలో జాతీయవాద ధోరణి బలపడాలి : డా. భాస్కర యోగి
నేడు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నాయని, జాతి వ్యతిరేక శక్తుల చేతిలో మీడియా ఒక ఆయుధంగా మారిందన్నారు ప్రముఖ కవి, రచయిత డా. పి భాస్కరయోగి. పత్రికల రూపురేఖలు మారిపోయాయని, స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకునే వారి చేతిలో ఆయుధంగా మారిపోవడంతో పత్రికల ప్రామాణికత కూడా దెబ్బతిందని ఆయన అన్నారు. సమాజం కోసం పని చేయాల్సిన పత్రిక వ్యక్తుల కోసం, కుటుంబాల కోసం, పార్టీల కోసం పని చేసే స్థాయికి దిగజారడం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తంచేశారు....
Strengthen credible news embedded with national interest – Dr Bhaskara Yogi
Strengthening credible news embedded with national interest in the media is the need of the hour, said Writer and Senior Columnist Dr. Bhaskar Yogi. "Currently, we are dealing with media that is running a narrative with malicious agenda and has become a tool in the hands of breaking India forces," he pointed out and suggested that, in this scenario,...
బీహార్: ఎస్సీల బస్తీపై ముస్లింల దాడి… ఒకరి మృతి
ఇండ్లకు నిప్పంటించిన దుండగులు మూడేండ్ల చిన్నారి అపహరణ... జిల్లా ఎస్పీని నివేదిక కోరిన ఎన్.సి.పి.సి.ఆర్ నేరస్తులను కఠినంగా శిక్షించాలి : వి.హెచ్.పి డిమాండ్ బీహార్లోని పుర్నియా జిల్లా మార్జ్వా గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి ఇండ్లపై కొంత మంది ముస్లింలు విచక్షణ రహితంగా దాడులకు పాల్పడి విధ్వంసాన్ని సృష్టించారు. ముస్లింల గుంపు ఎస్సీల ఇండ్లపై పెట్రోల్ పోసి తగల పెట్టడమే కాకుండా మేవాలాల్ అనే వృద్ధుడి పై మూక దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో మూడు సంవత్సరాల శిశువు కూడా...
Trust the Centre to do the right thing: Dr. Sambit Patra
"It is not correct to presume that the Centre is not doing anything on the issues of post-poll violence in West Bengal and the Rohingya infiltration and appeasement issue", said Dr Sambit Patra, National Spokesperson of the Bharatiya Janata Party. "Not everything can be articulated on a public forum and there is a need to trust the intentions and...


















