Dattatreya Hosabale Ji elected as the new Sarkaryawah of RSS
Dattatreya Hosabale is elected as the new Sarkaryawah (general secretary) of the Rashtriya Swayamsevak Sangh (RSS). The decision was taken in RSS’s Akhil Bharatiya Prathinidhi Sabha, the annual conclave of top functionaries of the organisation, which is held in Bengaluru on March 19 and 20. Before his election as the Sarkaryawah of RSS, Dattatreya Hisabale was Sah-Sarakaryavaah (Joint General...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నూతన సర్ కార్యవాహగా మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నూతన సర్ కార్యవాహగా మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే గారు ఎన్నికయ్యారు. మూడు సంవత్సరాలకు ఒకసారి సర్ కార్యవాహ ఎన్నిక జరుగుతుంది. అందులో భాగంగా బెంగళూర్లో రెండు రోజుల పాటు జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి మహాసభలలో దత్తాత్రేయ హోసబలే గారు సర్కార్యవాహగా ఎన్నికయ్యారు. అఖిల భారతీయ ప్రతినిధి సభలలో పాల్గొనే ప్రతినిధులు సర్ కార్యవాహను ఎన్నుకుంటారు. సుదీర్ఘకాలంగా ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ గా ఉన్న శ్రీ దత్తాత్రేయ హొసబలే 2009 నుంచి ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ గా...
రామకృష్ణులను పూజిస్తాం.. అంబేడ్కర్ ను అనుసరిస్తాం: SC-ST హక్కుల సంక్షేమ వేదిక
"శ్రీ రాముడిని, శ్రీ కృష్టుడిని పూజిస్తాం.. అంబేద్కర్ను అనుసరిస్తాం" అని SC, ST హక్కుల సంక్షేమ వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు ఈ దేశ సంస్కృతిని పరిపుష్టం చేసిన ఆదర్శ పురుషులని, సామాజిక సమరసమతకై ఉద్యమించడానికి, శ్రీ రామ, కృష్ణులను ఆరాధించడానికి మధ్య వైరుధ్యం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఐపిఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వ్యక్తిగత అభిప్రాయాలు ఏవైనా కలిగి...
స్వేరో ఐ.పి.ఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై నిరసనలు.. ఫిర్యాదులు
తెలంగాణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలు చేసిన హిందూ, ఎస్సీ సంఘాలు స్వేరోల కార్యకలాపాలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన ఎంపీ రఘు రామకృష్ణ రాజు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తీవ్ర స్థాయిలో ఖండించిన విశ్వహిందూపరిషత్ తెలంగాణ: వివాదాస్పద ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతనిపై పలు ఎస్సీ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాయి. అంతే కాకుండా,...
निधि समर्पण अभियान में 5.45 लाख स्थानों पर 12.47 करोड़ परिवारों से किया संपर्क – डॉ. मनमोहन वैद्य
बेंगलूरु. राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह डॉ. मनमोहन वैद्य जी ने कहा कि प्रतिनिधि सभा की बैठक वार्षिक होती है, और इसमें हम वर्ष भर के संघ कार्य का सिंहावलोकन करते हैं, तथा अगले साल की तैयारी करते हैं. इस बार सरकार्यवाह का चुनाव भी होने वाला है, तो अगले तीन वर्ष की संघ कार्य की योजना पर...
“Service during Corona and Ram Mandir Abhiyan showcased the resilience and cultural unity of the Bharatiya society” – Dr. Manmohan Vaidya
Bengaluru. RSS Sah Sarkaryavah Dr. Manmohan Vaidya addressed the media at the start of the ABPS 2021 today at the venue in Chennenahalli near Bengaluru. He was accompanied by Arun Kumar, Akhil Bharatiya Prachar Pramukh of RSS. The ABPS 2020 in March last year had to be cancelled due to the Corona pandemic This year the ABPS was to happen...
బెంగూళూరులో ప్రారంభమైన ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సమావేశాలు
ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సమావేశాలు మార్చి 19న ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో మొదటి రోజు సమావేశాలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ పరమ పూజ్యనీయ శ్రీ మోహన్ భాగవత్ గారు, సర్ కార్యవాహ పరమ పూజ్యనీయ శ్రీ సురేష్ భయ్యాజీ జోషి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులుగా ఎన్నికైన వారితోపాటు రాష్ట్రాల కార్యదర్శులు(కార్యవాహ), అధ్యక్షులు (సంఘచాలక్), ప్రచారక్ లు ఇందులో పాల్గొన్నారు..
Return of Kashmiri Pandits to Kashmir Valley
New Delhi. As per the report of Relief Office setup in 1990 by the Government of Jammu and Kashmir, 44,167 Kashmiri Migrant families are registered who had to move from the valley since 1990 due to security concerns. Out of these, the count of registered Hindu Migrant families is 39,782. Special Jobs for the Kashmiri migrant youth under the PM...
ABPS 2021 – RSS’ National meet in Bengaluru to focus on Organizational expansion
Bangaluru. RSS Akhil Bharatiya Prachar Pramukh Arun Kumar, addressed the first press conference of ABPS 2021 where he gave an overview of the ABPS and its agenda. He said that the ABPS in 2020 was not held due to the Corona pandemic. Every year 1500 delegates are expected at the ABPS but due to the prevailing situation only 450 are...
బెంగళూరులో ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సమావేశాలు
అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు ఈ నెల 19, 20 లలో బెంగళూరులో జరుగుతాయని ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ తెలియజేశారు. ప్రతినిధి సభ సమావేశాల గురించి ఆయన పత్రికల వారికి సమాచారం అందించారు. ఈ సమావేశాల్లో భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చతోపాటు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. దేశంలోని అన్నీ రాష్ట్రాల నుంచి ప్రతినిధులుగా ఎన్నికైన వారితోపాటు రాష్ట్రాల కార్యదర్శులు(కార్యవాహ), అధ్యక్షులు (సంఘచాలక్), ప్రచారక్ లు ఇందులో పాల్గొంటారు. ఒక రోజు ముందు...


















