ఆంధ్రప్రదేశ్: మతమార్పిడులపై ప్రధాని కార్యాలయానికి ఎంపీ రఘురామ కృష్ణరాజు సమగ్ర నివేదిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని కార్యాలయానికి నివేదిక సమర్పించారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని కార్యాలయ సహాయక మంత్రి డాక్టర్ శ్రీ జితేందర్ సింగ్ కు ఈ నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ఎస్సీల కోసం ఉద్దేశించిన రిజిర్వేషన్లు దుర్వినియోగం, అక్రమ మతమార్పిళ్ల తీరుతెన్నులు, అందకు క్రైస్తవ ఎన్జీవోలు అనుసరిస్తున్న విధానాలు, క్రైస్తవ సంస్థలకు విదేశాల నుండి వస్తున్న నిధుల...
నిధి సమర్పణలో పురాతన దేవాలయ పునరుద్ధరణ
రామ మందిర నిధి సమర్పణ కార్యక్రమంలో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. సుమారు 15 సంవత్సరాలుగా పూజాపునస్కారాలు లేని ఒక దేవాలయంలో తిరిగి అవి ప్రారంభమయ్యాయి. అయోద్య రామ మందిర నిర్మాణం కోసం చేపట్టిన నిధి సమర్పణ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా, పూడూరు మండలం, గట్టుపల్లి గ్రామంలో కార్యకర్తలు గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు శిథిలావస్థలో ఉన్న ఒక హనుమాన్ దేవాలయం కనిపించింది. సుమారు దశాబ్ధ కాలం నుంచి ఆ దేవాలయంలో పూజలు నిలిచిపోయాయి. దీంతో వారు ఆ గ్రామ సర్పంచ్ సహకారంతో హనుమాన్...
Generosity of Hindus witnessed during Rammandir Nidhi Samarpan Abiyaan
People across the country have been voluntarily and in large numbers making contributions for the construction of Ram Janmabhumi Temple. Even those with limited means and resources, the economically backward people also have been participating in the Nidhi Samarpan Abhiyaan, illustrating the fact that devotion towards Ram is unparalleled. And many noted people have also been humbly submitting donations...
మూడు వేల గ్రామాల్లో పూర్తయిన నిధి సమర్పణ
తెలంగాణ ప్రాంతంలో శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ ఉత్సాహంగా, జోరుగా సాగుతోంది. వేలాది కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి రామమందిర నిర్మాణం గురించి చెప్పి నిధి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ మొత్తంలో 3090 గ్రామాల్లో నిధి సమర్పణ అభియాన్ పూర్తయింది. మొత్తం 3కోట్ల 9వేల 152 కుటుంబాలను కలిసి నిధి తీసుకున్నారు. ఇందులో 1లక్ష 33వేల 352 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంతంలో పాలమూర్ లో అత్యధిక గ్రామాల్లో జనజాగరణ కార్యక్రమం జరిగింది. ఆ తరువాత ఇందూర్, కరినగర్, నల్గొండ,...
సనాతన ధర్మ పరిరక్షణకై కదలిన ధర్మాచార్యులు… తిరుపతిలో సనాతన ధర్మ సదస్సు
హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని, హిందూ మత వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసే ప్రయత్నాలు సాగుతున్న విషమ పరిస్థితుల్లో ఐక్య కార్యాచరణకు పటిష్ఠమైన, విస్తృతమైన వేదికను రూపొందించేందుకు నాంది పలుకుతూ వివిధ పీఠాధిపతుల మధ్య సమాలోచనల పరంపర ప్రారంభమైంది. అందులో భాగంగా మొదటి సమావేశం ఈ నెల 3న తిరుపతి దగ్గరలోని పోన్పాడి గ్రామంలో జరిగింది. ఈ సనాతన ధర్మ రక్షణ సదస్సులో అనేక మతశాఖలకు, సంప్రదాయాలకు ప్రాతినిథ్యం వహించే పలువురు ధర్మాచార్యులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న ధర్మాచార్యులు: 1. కంచి కామకోటి జగద్గురువు శంకర పీఠాధీశ్వరులు...
వివేకుని మాట భారతి పరమవైభవానికి బాట
--రాంనరేష్ హిందూ సంస్కృతి వైభవాన్ని విశ్వ యవనిక పై ఎలుగెత్తి చాటీన మహామేధావి, ఇనుప కండరాలు ,ఉక్కు నరాలు, వజ్ర కఠోర సంకల్పబలం ఉన్న యువత ఈ దేశానికి కావాలని పిలుపునిచ్చిన ప్రేరణ దాత, గాంధీజీ, ఠాగూర్ ,జగదీష్ చంద్రబోస్, జంషెడ్జీ టాటా వంటి ఎందరో ప్రముఖులకు స్ఫూర్తిప్రదాత,పతితుల బతుకుల దాగిన పరమాత్ముని దర్శించిన వాడు, వసుధైక కుటుంబ భావనను తన మధుర వాక్కులందు వ్యక్తపరచిన వాడు, తన కన్నుల...
కేంద్ర బడ్జెట్ పై స్వదేశీ జాగరణ్ మంచ్ హర్షం
-డా. అశ్విని మహాజన్, ఈ శతాబ్దపు అత్యంత దారుణమైన మహమ్మారి వల్ల ఎంతో బలహీనపడిన ఆర్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు ఉపయోగపడే బడ్జెట్ ను రూపొందించినందుకు స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్ర ఆర్ధిక మంత్రిని అభినందిస్తున్నది. వచ్చే ఏడాదికి 6.8 శాతం ద్రవ్య లోటు ఏర్పడే అవకాశం ఉన్నా స్థూల జాతీయోత్పత్తి బాగా పెరుగుతుంది. అలాగే కోవిడ్ మహమ్మారి మూలంగా, గత రెండు దశాబ్దాలుగా చైనా వస్తువుల దిగుమతుల మూలంగా దెబ్బతిన్న ఉపాధి రంగం కూడా చక్కబడుతుంది. కోవిడ్ కాలంలో ఉపాధి కోల్పోయినవారికి చేయూత నిచ్చేందుకు...
ఆయన జీవితం సంఘానికి అంకితం
– డా।। మన్మోహన్ వైద్య (రెండవ భాగం) మాటకు కట్టుబడే వారు శాసన మండలికి నామినేట్ అయ్యాక నాన్న గారు ఆ వెంటనే మూడురోజుల్లో ప్రమాణ స్వీకారం చేయాలి. ఎందుకంటే స్పీకర్ రా. సూ. గవాయి రెండు నెలల పాటు విదేశీ పర్యటనకు వెళతారు. అయితే నాన్నగారు అంతకు ముందే నాగపూర్లోని వినాయక్ రావ్ దేశముఖ్ విద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనటానికి అంగీకరించి ఉన్నారు. ఈ కారణంగా ‘మీరు విదేశాల నుండి తిరిగొచ్చిన తరువాతే ప్రమాణ స్వీకారం చేస్తా’నని స్పీకర్ గారికి స్పష్టం చేసి విద్యాలయంలో జరిగిన...
రామమందిరం నుండి రామరాజ్యం వైపు…
రామరాజ్య స్థాపన సాధ్యమేనా? రామరాజ్య స్థాపనకి మూలాలు- రాజ్యవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, సంఘటిత సమాజం. ఈ మూడూ కలిసినపుడు అది రామరాజ్యమే. ఇప్పటి మన సమాజాన్ని మనం రామరాజ్యంలాగా రూపుదిడ్డాలి, ఎందుకంటే ఇప్పుడు సమాజంనుంచే రాజులు, పరిపాలనా వ్యవస్థ పుట్టుకొస్తున్నాయి. సమాజం నుంచి మనం పనిచేయడం మొదలుపెడితే, రామరాజ్యం తప్పక వస్తుంది.
Swadeshi Jagaran Manch On Union Budget 2021-22
-Dr Ashwani Mahajan Swadeshi Jagran Manch congratulates the Finance Minister for presenting a budget, which will help revival of the economy impacted by worst pandemic of the century. Despite a Fiscal Deficit of 6.8 percent next year, we will be able to not only have high growth of GDP, but also bring back employment opportunities, hampered during pandemic last year...


















