‘రక్త సేవా’ మొబైల్ యాప్ ఆవిష్కరించిన ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సమావేశాలు గుంటూరు జిల్లా నూతక్కిలో ప్రారంభమయ్యాయి. పరమపూజ్య సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ మోహన్ జీ భాగవత్ రక్తసేవా మొబైల్ యాప్ ఆవిష్కరించారు. 'సేవాభారతి', 'ధనుష్ ఇన్ఫోటెక్ హైదరాబాద్' సంయుక్తంగా రూపొందించిన రక్తసేవా మొబైల్ యాప్.. స్వచ్ఛంద సంస్థకు చెందిన కార్యకర్తను, రక్త దాతను, రక్తం అవసరం ఉన్న వ్యక్తులను అనుసంధానం చేసి ఎక్కువ మందికి ఉపయోగపడేలా అభివృద్ధి చేశారు. ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'రక్త సేవా యాప్' డౌన్లోడ్...
బీమా కోరేగావ్ కేసులో 8 మందిపై చార్జిషీట్
భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసు దర్యాప్తు వేగవంతంగా ముందుకు సాగుతోంది. శుక్రవారం ఈ కేసుకు సంబంధించి 8 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. కోర్టులో సమర్పించిన చార్జిషీట్లో సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖా, ఢిల్లీ విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ హనీ బాబు, ఫాదర్ స్టాన్ స్వామిలతో పాటు, ఆనంద్ టెల్తుంబే, సాగర్ గోర్ఖే, రమేష్, జ్యోతి జగ్తాప్, మిలింద్ టెల్తుంబే ల పేర్లు ఉన్నాయి. వీరంతా దేశంలో అల్లర్లు సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని ఎన్ఐఏ ఆరోపించింది. పట్టణాల్లో విప్లవాలు...
రామమందిరం నుండి రామరాజ్యం వైపు
పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ మొదటి భాగం ప్ర; రామమందిర నిర్మాణం ప్రారంభం కావడంతో అయోధ్య వివాదం ముగిసినట్లే. దీనితో శ్రీ రామచంద్రుని గురించిన చర్చ కూడా ముగిసిపోతుందా? జ. శ్రీ రామమందిర శిలాన్యాస కార్యక్రమం 1989లోనే జరిగిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ 5న కేవలం మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మందిర నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ కోసం ప్రయత్నం సాగింది. దేశ సర్వోచ్ఛ న్యాయస్థానం దీనిపై తుది తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు...
ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
ఐసిస్ తో సంబంధాలున్న బెంగళూరుకు చెందిన ఇద్దరు నిందితులను ఎన్ఐఏ గురువారం అరెస్టు చేసింది. నిందితుల్లో అహ్మద్ అబ్దుల్ చెన్నైలోని ఒక బ్యాంకులో వ్యాపార విశ్లేషకుడు కాగా ఇర్ఫాన్ నాసిర్ బెంగుళూరులోని బియ్యం వ్యాపారి అని ఎన్ఐఏ తెలిపింది. బెంగళూరు కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో గత నెల సెప్టెంబర్ 19న వీరిపై కేసు ఎన్ఐఏ నమోదు చేసింది. నిందితులు ఇద్దర్ని స్పెషల్ ఎన్ఐఏ కోర్టులో హాజరు పరిచారు. తదుపరి విచారణ కోసం మరో 10 రోజులను కోర్టు మంజూరు చేసింది. ఈ...
Video: Shrimat Shankaradeva – The Polymath from Assam
It would be apt to say that Sankardev was the first revolutionary of North-East India. In a sense Sankardev started a new era in the religious and social movement of Assam and has contributed tremendously to the growth and development of Assam and its people. https://www.facebook.com/VSKTelangana/posts/3668302543180007
Srimanta Sankardev: The Polymath from Assam
--Anant Seth The Eighth day of October this year happens to be the Janma-Tithi of Srimanta Sankardev, an Assamese polymath, who was born in 1449 CE at Alipukhuri near Bardowa, presently in Nagaon district of Assam. He was born to Satyasandhya Devi and Kusumbar Bhuyan. His father was the Siromani Bhuyan - the Chief Landlord. Sankardev lost his parents at...
Anti Hindu Hatred – Kerala Medical Education Director bans Raksha Bandhan in Govt medical colleges
Kerala: In a brazen display of anti-Hindu hatred, Kerala State Medical Education Director Dr. Ramla Beevi has issued a diktat that Raksha-bandhan festival should not be celebrated in government medical colleges. The order states that it has come to the notice that ‘RSS’ Rakshabandhan events’ were conducted in previous years without the prior permission of authorities. The department takes a...
గాల్వన్ వీరులకు స్మారక చిహ్నం
తూర్పు లడక్ లోని గాల్వన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో వీర మరణం పొందిన 20మంది భారత సైనికుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. లడక్ లోని దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో ఈ స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఇందులో 20 మంది సైనికులు పేర్లతో పాటు జూన్ 15న జరిగిన ఆపరేషన్ వివరాలు ఉన్నాయి. కల్నల్ సంతోష్ బాబు నాయకత్వంలో భారత సైనికుల చేసిన వీరోచిత పోరాటాన్ని వివరిస్తూ , కాల్పుల్లో మరణించిన 20 మంది సైనికులను "గాలంట్స్ ఆఫ్...
బైబిల్ పేరుతో అనైతిక కార్యకలాపాలు
క్రైస్తవ మిషనరీ గ్రూప్ సంస్థ అయిన "స్క్రిప్చర్ యూనియన్" ఉద్యోగి పాఠశాల బాలికలకు అనుచిత సందేశాలు పంపించాడని ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. స్క్రిప్చర్ యూనియన్ అనే అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీ సంస్థ 1867 లో ప్రారంభమైంది. పాఠశాల స్థాయి విద్యార్థులతో బైబిల్ చదివించడం సంస్థ ముఖ్యమైన పని. "స్క్రిప్చర్ యూనియన్" లో పని చేస్తున్న శాం జై సుందర్ అనే ఉద్యోగి పాఠశాలలోని మైనర్ బాలికలకు అనుచిత సందేశాలు పంపాడని జోయెల్ గిఫ్సన్ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా...
వైద్యుల సేవలు అభినందనీయం : శ్రీ భాగయ్య ( ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ)
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ వ్యాప్తంగా అందించిన వైద్య సేవలు అభినందనీయమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారు అన్నారు. ఆదివారం సేవాభారతి ఆధ్వర్యంలో తెలంగాణ లోని ప్రముఖ డాక్టర్లు, వాలంటీర్లతో నిర్వహించిన వెబినార్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ద్వారా అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించినందుకు డాక్టర్లను, వారికి సహకరించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా...



















